Development
-
#Andhra Pradesh
Nara Lokesh : అన్నామలైతో మంత్రి లోకేశ్ భేటీ
Nara Lokesh : ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలైతో భేటీ అయ్యారు. కోయంబత్తూరులో జరిగిన ఈ మర్యాదపూర్వక సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
Date : 08-09-2025 - 1:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి ఊపందిస్తున్న సీఆర్డీఏ.. ముఖ్య నిర్ణయాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ (Capital Region Development Authority) సమావేశం జరిగింది.
Date : 18-08-2025 - 6:46 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 12-06-2025 - 1:13 IST -
#Andhra Pradesh
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్పోర్టుకు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చేసే వాణిజ్య, నివాస అవసరాల కోసం ముఖ్యమైన ముందడుగు. జీవీవీఐఏఎల్ (GVIAL) సంస్థకు ఈ భూమిని కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది.
Date : 22-05-2025 - 4:41 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం : పవన్కల్యాణ్
కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.5లక్షలు ప్రకటించారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
Date : 08-04-2025 - 2:55 IST -
#India
Kumbh Mela : మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోంది: యోగి
జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Date : 22-02-2025 - 2:55 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. దేశం స్వచ్ఛ భారత్లో ముందుకు సాగుతున్నప్పుడు, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తెలుగువారు బీజేపీ విజయంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు.
Date : 03-02-2025 - 12:37 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్ వ్యాఖ్యల అర్థం ఇదా..?
CM Chandrababu : ఇటీవల తన ప్రసంగాల్లో సీఎం చంద్రబాబు గుజరాత్ మోడల్ను ప్రస్తావిస్తూ అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో వివరించారు. ఆయన గుజరాత్ మోడల్ గురించి రెండు, మూడు సార్లు చెప్పిన సందర్భాలు ప్రజలకు చర్చనీయాంశమయ్యాయి.
Date : 28-01-2025 - 10:35 IST -
#Andhra Pradesh
Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు
Rajahmundry Railway Station : రాజమండ్రి రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. ఇది ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, భీమవరం వంటి గమ్యస్థానాలకు ప్రతిరోజూ వేలాది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ఎంతో కీలకమైన వాణిజ్య, రవాణా హబ్గా ఉన్నది.
Date : 25-01-2025 - 12:06 IST -
#India
Omar Abdullah : జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..కానీ..
Omar Abdullah : కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా పని చేయడం మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ప్రతిదాన్ని అంగీకరించడం కాదని ఆయన చెప్పుకొచ్చారు. "జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం నేను ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షాను కలిశాను. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే ప్రతి చర్యను మేము అంగీకరించడమే కాదని" అన్నారు.
Date : 17-01-2025 - 11:25 IST -
#Andhra Pradesh
Vizag Railway Zone: నెరవేరబోతోన్న రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ..
Vizag Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేఖాకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Date : 07-01-2025 - 1:20 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఇలా..!
CM Chandrababu : ఈ రోజు ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయల్దేరి, టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ జన నాయకుడు సెంటర్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించి, అనంతరం కుప్పం పార్టీ కేడర్తో సమావేశం జరపనున్నారు.
Date : 07-01-2025 - 10:38 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా, కుప్పం రూపురేఖలను మార్చేందుకు రూపొందించిన 'స్వర్ణ కుప్పం' పథకానికి సంబంధించిన కార్యక్రమం ఈ పర్యటనలో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
Date : 06-01-2025 - 10:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి 31000 కోట్లు సిద్ధం..
CM Chandrababu : అమరావతి, గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో నాశనమైనది, ఇప్పుడు మళ్లీ జీవితానికి రావడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజధాని నగరంలో పనులు పునరుద్ధరించారు. ఈ రోజు, జిల్లా కలెక్టర్ సమావేశంలో ప్రభుత్వ అధికారులు అమరావతిలోని పనుల ప్రగతి గురించి ఆయనకు వివరించారు.
Date : 12-12-2024 - 5:18 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : నేడు గుంటూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : పాలెంలోని అరణ్య భవన్ లో ఈరోజు ఉదయం జరిగే అటవీ అమరవీరుల సంస్మరణ సభకు పవన్ హాజరవుతారు. ఈసందర్భంగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు నివాళులు అర్పించనున్నారు పవన్ కళ్యాణ్.
Date : 10-11-2024 - 10:30 IST