Delhi
-
#Telangana
Congress: ఢిల్లీకి చేరిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయితీ!?
వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా దంపతులు వర్సెస్ ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి వర్గాల మధ్య పోరు ఢిల్లీకి చేరడంతో పార్టీ అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Date : 11-10-2025 - 12:25 IST -
#Sports
IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్.. కోహ్లీ, రోహిత్తో సహా టీమిండియా ఆ రోజునే బయలుదేరనుంది!
ఆస్ట్రేలియా పర్యటనలో జరగబోయే టీ20, వన్డే సిరీస్ల కోసం టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ సిరీస్ కోసం స్టార్ ఆటగాళ్లు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు.
Date : 08-10-2025 - 6:03 IST -
#Telangana
Congress Leaders : ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Congress Leaders : TPCC చీఫ్ మహేశ్ కుమార్(Mahesh Kumar)తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు
Date : 05-10-2025 - 5:33 IST -
#India
Ministry Of Finance Employee: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి దుర్మరణం..!
వారు మోటార్సైకిల్పై వెళ్తుండగా కారు సెంట్రల్ డివైడర్ను ఢీకొని వారి వాహనాన్ని తాకింది. ఈ ప్రమాదంలో నవజోత్ సింగ్ ఒక బస్సుకు తగిలి గాయపడ్డారు.
Date : 14-09-2025 - 10:19 IST -
#Telangana
Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్..ఎక్కడంటే?
Revanth Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం పోలింగ్కు ముందు
Date : 09-09-2025 - 1:34 IST -
#Speed News
Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ
Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Date : 05-09-2025 - 9:00 IST -
#Telangana
Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
Nirmala Sitharaman : పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. ఈ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి ఒక నివేదిక కూడా సమర్పించారు
Date : 04-09-2025 - 4:28 IST -
#India
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Date : 03-09-2025 - 7:14 IST -
#India
BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్
BJP : సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే (NDA) తమ బలాన్ని ప్రదర్శించడానికి సన్నద్ధమవుతోంది. దేశానికి రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు.
Date : 02-09-2025 - 10:55 IST -
#India
Arvind Kejriwal : అవినీతిపరులను ప్రోత్సహించే నేతలు రాజీనామా చేయరా?: అమిత్ షాకు కౌంటర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను పార్టీల్లో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టే నాయకులే అసలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదనా? అంటూ నిప్పులు చెరిగారు.
Date : 26-08-2025 - 10:54 IST -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎం పై దాడి..దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు
దాడికి ముందు సక్రియాకు సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సక్రియాకు స్నేహితుడైన తహసీన్ సయ్యద్. అతనిని రాజ్కోట్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. విచారణలో తేలినదేమిటంటే, తహసీన్ దాడికి ముందు సక్రియాకు డబ్బు పంపాడు.
Date : 25-08-2025 - 10:05 IST -
#India
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Date : 22-08-2025 - 11:37 IST -
#India
Independence Day 2025: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన ఎర్రకోట!
ఎర్రకోట వద్దే కాకుండా నగరంలోని కీలక ప్రదేశాలైన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో కూడా భద్రతను గణనీయంగా పెంచారు.
Date : 14-08-2025 - 4:29 IST -
#India
Stray Dogs : వీధి కుక్కల తొలగింపు తీర్పుపై తీవ్ర విమర్శలు.. సుప్రీం తీర్పు పరిశీలిస్తానన్న సీజేఐ
ఈ నేపథ్యంలో, ఈ అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. రేబిస్ కారణంగా ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, జస్టిస్ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కీలక తీర్పును వెలువరించింది.
Date : 13-08-2025 - 1:00 IST -
#India
Heavy rains : ఢిల్లీలో కుండపోత వర్షాలు..గోడ కూలి ఎనిమిది మంది మృతి
ఈ ప్రమాదం హరి నగర్ మురికివాడలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఓ ఆలయం సమీపంలోని పాత గోడ నీటిని తట్టుకోలేక శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. అప్పటి సమయంలో గోడ సమీపంలోని నివాసాల్లో కుటుంబాలు నిద్రలో ఉండడంతో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకుంది.
Date : 09-08-2025 - 6:17 IST