Delhi
-
#India
Bomb Threats : ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు
ఈ ఉదయం చాణక్యపురిలో ఉన్న నేవీ స్కూల్, ద్వారకలోని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబులు స్కూల్ ప్రాంగణంలో ఉంచబడ్డాయని ఆగంతకులు హెచ్చరించారు. దీనితో బెంబేలెత్తిన పాఠశాల యాజమాన్యాలు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చాయి.
Date : 14-07-2025 - 11:56 IST -
#Business
Amazon: అమెజాన్ యూజర్లకు మరో అదిరిపోయే శుభవార్త.. ఏంటంటే?
అమెజాన్ నౌ అనేది అమెజాన్ యాప్లో ఒక ప్రత్యేక సెక్షన్గా అందుబాటులో ఉంది. ఇక్కడ యూజర్లకు పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు, స్నాక్స్, ఇతర గ్రాసరీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.
Date : 12-07-2025 - 12:25 IST -
#Devotional
12 Jyotirlingas : 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ఒకే స్థలం..ఎక్కడో తెలుసా?
భక్తుల కోరికలకు తగిన విధంగా ఢిల్లీ నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో గౌరీ శంకర్ దేవాలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ దేవాలయంలో భక్తులు ఒక్కే చోట 12 జ్యోతిర్లింగాల రూపాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి జ్యోతిర్లింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించి, మూల క్షేత్రాల నమూనాలో భక్తులకు దర్శనార్థం ఉంచారు.
Date : 11-07-2025 - 7:28 IST -
#India
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Date : 10-07-2025 - 9:50 IST -
#India
CM Revanth Meets Nadda : జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
CM Revanth Meets Nadda : కేంద్రం తక్షణమే అవసరమైన యూరియా సరఫరా చేసి, రాష్ట్రంలోని వ్యవసాయ కార్యకలాపాలకు అండగా ఉండాలని నడ్డాను కోరారు
Date : 08-07-2025 - 7:38 IST -
#India
Ex-CJI Chandrachud: మాజీ సీజేఐ చంద్రచూడ్కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాలని!
భారత చీఫ్ జస్టిస్గా 2 సంవత్సరాలు పనిచేసిన చంద్రచూడ్ 2024 నవంబర్ 10న రిటైర్ అయ్యారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో చీఫ్ జస్టిస్ నివాసంగా 5 కృష్ణ మీనన్ మార్గ్ బంగ్లాను పొందారు.
Date : 06-07-2025 - 11:03 IST -
#Business
Gold Prices: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు!
నేటి బంగారం ధరలలో క్షీణత నమోదైంది. 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 6,000 రూపాయలు తగ్గి 9,87,300 రూపాయలకు చేరింది. అదే విధంగా, 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి 98,730 రూపాయలకు చేరింది.
Date : 05-07-2025 - 10:39 IST -
#Andhra Pradesh
AP Assembly Elections : పోలింగ్ శాతంపై ఈసీని కలిసిన వైసీపీ బృందం
AP Assembly Elections : ఈ సమావేశం కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానంతో జరిగినదని తెలిపారు. సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సరళి, ఈవీఎంల వాడకంపై చర్చలు సాగాయి.
Date : 03-07-2025 - 1:54 IST -
#India
Delhi : మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి
ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం కారణంగా తారుమారు అయింది. ఆ ప్రాంతం పొగతో నిండిపోవడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి కాలేదు. మంటలు మొదట కార్మికుల క్వార్టర్లకు అగ్ని తగిలినట్టు సమాచారం.
Date : 25-06-2025 - 10:47 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే
Nara Lokesh : ప్రధానంగా కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన విషయాలను చర్చించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు సాధించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
Date : 17-06-2025 - 9:45 IST -
#Trending
Bomb Threat : బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
శుక్రవారం మరో విమాన సంఘటన కలకలం రేపింది. ఫుకెట్ (థాయిలాండ్) నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం స్థానిక సమయం 9:30 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా AI 379 విమానానికి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది.
Date : 13-06-2025 - 12:49 IST -
#India
Shivaji Bridge Station : పట్టాలు తప్పిన రైలు
Shivaji Bridge Station : ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేషన్ (Shivaji Bridge Station) సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ (Nizamuddin to Ghaziabad) వెళ్లే 64419 రైలు పట్టాలు తప్పింది.
Date : 12-06-2025 - 6:21 IST -
#India
Delhi : ఢిల్లీ విమానాశ్రయంలో ఈనెల 15 నుంచి రోజుకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు
ఈ విమానాశ్రయం రోజుకూ సుమారు 1,450 విమానాలను నిర్వహిస్తోంది. అయితే రద్దయే విమాన సర్వీసుల వల్ల కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యం తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Date : 07-06-2025 - 1:10 IST -
#India
Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారతదేశం చేపట్టిన యుద్ధంలో కచ్ ప్రాంతానికి చెందిన తల్లులు, సోదరీమణులు అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో వారు నన్ను కలిసి, ఈ ‘సింధూర’ మొక్కను మన జవాన్ల శౌర్యానికి గుర్తుగా బహూకరించారు.
Date : 05-06-2025 - 2:08 IST -
#Telangana
Cabinet : కేబినెట్ లోకి రాములమ్మ..ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
Cabinet : మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ఇద్దరిపై వేటు ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతనంగా ఐదుగురు నేతల పేర్లు ఖరారయ్యాయని సమాచారం
Date : 02-06-2025 - 10:43 IST