Delhi
-
#Telangana
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Published Date - 10:00 AM, Tue - 29 July 25 -
#Telangana
Caste Census Survey : కులగణన విషయంలో సీఎం రేవంత్ ఒక స్పిరిట్ తో పనిచేశారు – రాహుల్ గాంధీ
Caste Census Survey : “ఈ సర్వే చేయడం కష్టమని అనుకున్నాను, కానీ ఇది చరిత్రలో ఒక మైల్స్టోన్గా నిలిచింది. బీజేపీ అంగీకరించినా లేకపోయినా కులగణన జరగడం చారిత్రాత్మక ఘట్టం” అని రాహుల్ గాంధీ అన్నారు
Published Date - 07:57 PM, Thu - 24 July 25 -
#Telangana
KTR Challenge : రేవంత్ కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని కేటీఆర్ సవాల్
KTR Challenge : తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే వాటి పర్యవసానాలు తప్పవని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు
Published Date - 08:22 PM, Thu - 17 July 25 -
#Andhra Pradesh
CBN : నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ..ప్రస్తావించిన అంశం ఇదే !
CBN : సాస్కి పథకం కింద రాష్ట్రాలకు మంజూరయ్యే మూలధన పెట్టుబడి నిధుల కింద ఈ ఆర్థిక సంవత్సరం ఏపీకి అదనంగా రూ.10,000 కోట్లు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Published Date - 08:40 PM, Wed - 16 July 25 -
#Speed News
NCERT: ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో భారీ మార్పులు!
ఇప్పుడు పుస్తకంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ కాలంలో ధార్మిక అసహనం ఉదాహరణలను పేర్కొన్నారు. అక్బర్ను సహనం, క్రూరత్వం మిశ్రమంగా వర్ణించారు.
Published Date - 01:50 PM, Wed - 16 July 25 -
#Telangana
CM Revanth : విమానంలో సాధారణ ప్రయాణికుడిలా సీఎం రేవంత్
CM Revanth : శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ ఢిల్లీ (Delhi) వెళ్లారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్లో అందరితో కలిసి ఆయన ప్రయాణించారు
Published Date - 10:01 AM, Wed - 16 July 25 -
#India
Bomb Threats : ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు
ఈ ఉదయం చాణక్యపురిలో ఉన్న నేవీ స్కూల్, ద్వారకలోని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబులు స్కూల్ ప్రాంగణంలో ఉంచబడ్డాయని ఆగంతకులు హెచ్చరించారు. దీనితో బెంబేలెత్తిన పాఠశాల యాజమాన్యాలు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చాయి.
Published Date - 11:56 AM, Mon - 14 July 25 -
#Business
Amazon: అమెజాన్ యూజర్లకు మరో అదిరిపోయే శుభవార్త.. ఏంటంటే?
అమెజాన్ నౌ అనేది అమెజాన్ యాప్లో ఒక ప్రత్యేక సెక్షన్గా అందుబాటులో ఉంది. ఇక్కడ యూజర్లకు పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు, స్నాక్స్, ఇతర గ్రాసరీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.
Published Date - 12:25 PM, Sat - 12 July 25 -
#Devotional
12 Jyotirlingas : 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ఒకే స్థలం..ఎక్కడో తెలుసా?
భక్తుల కోరికలకు తగిన విధంగా ఢిల్లీ నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో గౌరీ శంకర్ దేవాలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ దేవాలయంలో భక్తులు ఒక్కే చోట 12 జ్యోతిర్లింగాల రూపాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి జ్యోతిర్లింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించి, మూల క్షేత్రాల నమూనాలో భక్తులకు దర్శనార్థం ఉంచారు.
Published Date - 07:28 PM, Fri - 11 July 25 -
#India
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Published Date - 09:50 AM, Thu - 10 July 25 -
#India
CM Revanth Meets Nadda : జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
CM Revanth Meets Nadda : కేంద్రం తక్షణమే అవసరమైన యూరియా సరఫరా చేసి, రాష్ట్రంలోని వ్యవసాయ కార్యకలాపాలకు అండగా ఉండాలని నడ్డాను కోరారు
Published Date - 07:38 PM, Tue - 8 July 25 -
#India
Ex-CJI Chandrachud: మాజీ సీజేఐ చంద్రచూడ్కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాలని!
భారత చీఫ్ జస్టిస్గా 2 సంవత్సరాలు పనిచేసిన చంద్రచూడ్ 2024 నవంబర్ 10న రిటైర్ అయ్యారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో చీఫ్ జస్టిస్ నివాసంగా 5 కృష్ణ మీనన్ మార్గ్ బంగ్లాను పొందారు.
Published Date - 11:03 AM, Sun - 6 July 25 -
#Business
Gold Prices: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు!
నేటి బంగారం ధరలలో క్షీణత నమోదైంది. 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 6,000 రూపాయలు తగ్గి 9,87,300 రూపాయలకు చేరింది. అదే విధంగా, 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి 98,730 రూపాయలకు చేరింది.
Published Date - 10:39 AM, Sat - 5 July 25 -
#Andhra Pradesh
AP Assembly Elections : పోలింగ్ శాతంపై ఈసీని కలిసిన వైసీపీ బృందం
AP Assembly Elections : ఈ సమావేశం కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానంతో జరిగినదని తెలిపారు. సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సరళి, ఈవీఎంల వాడకంపై చర్చలు సాగాయి.
Published Date - 01:54 PM, Thu - 3 July 25 -
#India
Delhi : మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి
ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం కారణంగా తారుమారు అయింది. ఆ ప్రాంతం పొగతో నిండిపోవడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి కాలేదు. మంటలు మొదట కార్మికుల క్వార్టర్లకు అగ్ని తగిలినట్టు సమాచారం.
Published Date - 10:47 AM, Wed - 25 June 25