Delhi
-
#India
Delhi Liquor Scam: సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 8వ సారి ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ ఇప్పటివరకు 7 సార్లు సమన్లు పంపగా నేడు ఎనిమిదో సారి ఆయనకు సమన్లు పంపింది.
Published Date - 03:43 PM, Tue - 27 February 24 -
#India
Farmer Protest: మళ్లీ ఛలో ఢిల్లీ అంటున్న రైతు సంఘాలు.. కేంద్రం స్పందించేనా!
Farmer Protest: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన ఫిబ్రవరి 29న పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, రైతులు తమ డిమాండ్లపై కేంద్రం నుండి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (BKU-Tikait)తో అనుబంధంగా ఉన్న రైతులు సోమవారం మధ్యాహ్నం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్ను ప్రభావితం చేస్తూ మహామాయ ఫ్లైఓవర్ వద్ద నిరసన చేపట్టారు. నోయిడా పోలీసులు శాంతియుత నిరసనను సులభతరం చేశారు. రైతులు తమ ట్రాక్టర్లను ఫ్లైఓవర్ కింద ఉన్న గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో […]
Published Date - 11:04 AM, Tue - 27 February 24 -
#India
Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది.
Published Date - 09:59 AM, Mon - 26 February 24 -
#India
PM Modi : ఢిల్లీలో రైతుల ఆందోళనలు..తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ
PM Modi Reaction: పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 9 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) గురువారం తొలిసారిగా స్పందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ) కంటే 8 […]
Published Date - 11:47 AM, Thu - 22 February 24 -
#India
Delhi Chalo : పోలీసులతో ఘర్షణ ..‘ఛలో ఢిల్లీ’కి రెండు రోజులు బ్రేక్
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’( Delhi Chalo) మార్చ్ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. రైతులు-హర్యానా […]
Published Date - 10:19 AM, Thu - 22 February 24 -
#India
Farmers Protest ‘ఛలో ఢిల్లీ’ పాదయాత్రను పునఃప్రారంభించిన రైతులు
Chalo Delhi march: పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ రాజధాని దిశగా రైతులు ‘ఛలో ఢిల్లీ మార్చ్’ను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిమిత పంటలను 5 ఏళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ముందుగా ప్రకటించినట్టుగా బుధవారం ఉదయం నిరసన మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రధాన మార్గాలైన ఘాజీపూర్, టిక్రి, […]
Published Date - 10:46 AM, Wed - 21 February 24 -
#Telangana
Hyderabad: రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం ఆమోదం
ప్రాంతీయ రింగ్రోడ్డు (RRR) -దక్షిణ భాగం (చౌటుప్పల్-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి 182 కి.మీ. మార్గంలో) ప్రతిపాదనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్-ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించిన నేపథ్యంలో, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా
Published Date - 07:33 AM, Wed - 21 February 24 -
#Telangana
CM Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటిస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు రోడ్ల స్థితి గతులపై కేంద్ర మంత్రులతో చర్చించారు.
Published Date - 11:14 PM, Tue - 20 February 24 -
#Telangana
TS : మంత్రివర్గంలో కొత్తగా మరో ఆరుగురు..రేవంత్ డిసైడ్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధికారంలోకి రావడమే ఆలస్యం మంత్రివర్గ విస్తరణ చేపట్టి 11 మందికి కీలక పదవులు అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావొస్తుంది. దీంతో మిగతా శాఖలకు సంబదించిన మంత్రులను ఖరారు చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక సభ ఎన్నికల లోపే మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ చూస్తున్నారు. ఇందుకు గాను అధిష్ఠానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. జిల్లాలకు, అదే విధంగా […]
Published Date - 11:21 AM, Tue - 20 February 24 -
#India
Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
Published Date - 01:58 PM, Mon - 19 February 24 -
#India
Jharkhand Crisis : జార్ఖండ్లో ‘జైపూర్’ దడ.. రాజకీయం ‘హస్త’వ్యస్తం!
Jharkhand Crisis : జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దాఖలాలు కనిపిస్తున్నాయి.
Published Date - 12:43 PM, Sun - 18 February 24 -
#Speed News
Delhi Train Accident: ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం
Published Date - 02:06 PM, Sat - 17 February 24 -
#Speed News
Iron Pipe Dislodged: ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద మరో ప్రమాదం.. ఇనుప రాడ్డు రోడ్డుపై పడటంతో..!
ఢిల్లీలోని సుభాష్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి గురువారం సాయంత్రం భారీ ఇనుప పైపు విరిగి రోడ్డుపై (Iron Pipe Dislodged) పడింది. అది స్కూటర్ ఢీకొనడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి.
Published Date - 09:51 AM, Fri - 16 February 24 -
#India
Delhi: కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫైర్
Delhi: భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నిరసన తెలియజేస్తున్న అన్నదాతలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం, 2020 ఆందోళనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో అన్నదాతలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్ నుంచి ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా బయలుదేరారు. పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు […]
Published Date - 11:56 PM, Wed - 14 February 24 -
#India
Protest: అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ(delhi)లో రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో(Farmers) చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా(Union Minister Arjun Munda) పేర్కొన్నారు. చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని, సాధారణ జనజీవనానికి అవాంతరాలు కల్పించరాదని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. […]
Published Date - 01:53 PM, Wed - 14 February 24