Cyber Crime
-
#Andhra Pradesh
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు.. ఆరోపణలివీ
ఈ ఘటన వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఆరోపించారు.
Published Date - 09:55 AM, Sat - 15 February 25 -
#India
Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వైరల్
Yogi Adityanath : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం కలకలం రేపింది. ముస్లింలు ధరించే టోపీతో ఆయనను చూపిస్తూ నకిలీగా రూపొందించిన ఈ వీడియోపై పోలీసులు చర్యలు ప్రారంభించి కేసు నమోదు చేశారు.
Published Date - 09:42 PM, Thu - 13 February 25 -
#Telangana
Cyber Fraud : కంపెనీ ఈమెయిల్ హ్యాక్.. 10 కోట్లు మాయం
Cyber Fraud : హైదరాబాద్లో మరో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. సైబర్ నేరస్తులు ఓ ప్రముఖ కంపెనీ ఇమెయిల్ను హ్యాక్ చేసి, రూ. 10 కోట్లు కాజేశారు. హాంకాంగ్కు చెందిన కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, నకిలీ మెయిల్ను నిజమైనదిగా నమ్మి భారీ మొత్తాన్ని కొత్త అకౌంట్కు బదిలీ చేసింది. అయితే, సదరు హాంకాంగ్ సంస్థ నుంచి డబ్బులు రాలేదని తెలియడంతో అసలు మోసం బయటపడింది.
Published Date - 05:37 PM, Sat - 8 February 25 -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు ముమ్మరం.. కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
Mastan Sai : పోలీసులు ఇప్పటికే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ను విశ్లేషించగా, అందులో వందలాది వీడియోలు గుర్తించారు. అదనంగా, అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న డేటాను పరిశీలిస్తున్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన డ్రగ్స్ టెస్ట్లో అతనికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది.
Published Date - 12:39 PM, Thu - 6 February 25 -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి వివాదం.. హార్డ్ డిస్క్లో 300 మంది అమ్మాయిల వీడియోలు
Mastan Sai : టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ - లావణ్య వివాదంలో పేరు తెచ్చుకున్న మస్తాన్ సాయి ఇప్పుడు మరొక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి దారుణ చర్యలు బయటపడ్డాయి. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసి, వారి వ్యక్తిగత వీడియోలను రహస్యంగా రికార్డ్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
Published Date - 05:02 PM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
Cyber Crime Police Station : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్..
Cyber Crime Police Station : డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్లను అరికట్టేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Published Date - 06:02 PM, Tue - 28 January 25 -
#Telangana
Hyderabad Cyber Crime Police: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్కి చెందిన ఐదు ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం రూ. 5.29 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
Published Date - 02:16 PM, Fri - 10 January 25 -
#Andhra Pradesh
Loan App Harassment : యువతి న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లు.. ఇద్దరు అరెస్ట్..
Loan App Harassment : ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫినబుల్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకున్న అనంతరం, ఈఎంఐ చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు ఆమెకు బెదిరింపులు కొనసాగించారు. వారి బెదిరింపులకు తాళలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Published Date - 08:22 PM, Fri - 27 December 24 -
#Telangana
Cyber Fraud : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఈ సారి పార్ట్టైమ్ జాబ్ అంటూ..!
Cyber Fraud : సరైన అవగాహన లేకుండా ఉంటే, బాగా చదువుకున్న వారూ సైబర్ నేరగాళ్లకు చిక్కిపోతున్నారు. ఇటీవల ఓ మహిళకు ఆన్లైన్ పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేసి, భారీగా డబ్బు దోచుకున్నారు.
Published Date - 12:36 PM, Sun - 22 December 24 -
#Business
Fake Payment Apps: నకిలీ పేమెంట్లకు చెక్ పెట్టనున్న ఫోన్పే!
ఫోన్పే నకిలీ చెల్లింపు యాప్లు, ఛానెల్లపై కఠిన చర్యలు తీసుకుంది. నకిలీ యాప్లను, వాటి ప్రమోషన్ను నిలిపివేయాలని 'జాన్డో' ఇంజక్షన్ ఆర్డర్ను కోరుతూ కంపెనీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Published Date - 08:42 AM, Thu - 19 December 24 -
#India
Narendra Modi : ఒడిశాలో అఖిల భారత భద్రతా సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
Narendra Modi : ఒడిశా రాజధానిలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు ఇది మూడు రోజుల పాటు జరగనుంది.
Published Date - 11:20 AM, Fri - 29 November 24 -
#Speed News
CP CV Anand : హైదరాబాద్ సీపీ డీపీతో వాట్సాప్ కాల్స్.. సైబర్ కేటుగాళ్ల నయా పంథా
CP CV Anand : సైబర్ నేరస్థులు డిజిటల్ అరెస్టుల పేరిట ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. వారు పోలీసు శాఖ అధికారుల ఫోటోలను తమ డీపీగా ఉపయోగించి వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ, ప్రజలను భయపెడుతున్నారు. ఈ కొత్త సైబర్ మోసం లో, పలువురు హైదరాబాద్ నివాసితులకు నగర పోలీసు కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ యొక్క ఫోటో డీపీగా పెట్టిన వాట్సాప్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి.
Published Date - 11:33 AM, Sat - 9 November 24 -
#Telangana
Cyber Crime : సమగ్ర కుటుంబ సర్వే ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లు..
Cyber Crime : వాటిని క్లిక్ చేయగానే పౌరుల వ్యక్తిగత సమాచారం వారికి చేరుతోంది. అకౌంట్లలో డబ్బులు ఖాళీ అవుతున్నాయి
Published Date - 12:19 PM, Fri - 8 November 24 -
#Speed News
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Published Date - 10:20 AM, Sun - 3 November 24 -
#Andhra Pradesh
Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు, కండిషన్ల లేకుండా లోన్లు ఇస్తామని చెప్పడం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించడం వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగింది ఒక సంఘటన. అక్కడ ఒక యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి అధిక వడ్డీ అందిస్తామని నమ్మించి చాలా మందిని మోసం చేశారు.
Published Date - 10:59 AM, Sun - 27 October 24