Cyber Crime
-
#Telangana
Cyber Crime : సమగ్ర కుటుంబ సర్వే ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లు..
Cyber Crime : వాటిని క్లిక్ చేయగానే పౌరుల వ్యక్తిగత సమాచారం వారికి చేరుతోంది. అకౌంట్లలో డబ్బులు ఖాళీ అవుతున్నాయి
Date : 08-11-2024 - 12:19 IST -
#Speed News
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Date : 03-11-2024 - 10:20 IST -
#Andhra Pradesh
Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు, కండిషన్ల లేకుండా లోన్లు ఇస్తామని చెప్పడం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించడం వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగింది ఒక సంఘటన. అక్కడ ఒక యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి అధిక వడ్డీ అందిస్తామని నమ్మించి చాలా మందిని మోసం చేశారు.
Date : 27-10-2024 - 10:59 IST -
#Speed News
CM Revanth Reddy: పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి త్యాగాలను ప్రశంసించారు. గోషామహల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, పోలీసులు తమ ప్రాణాలను సమర్పించి, త్యాగం, సేవలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వారు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో , సమాజానికి తోడ్పాటు అందించడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలు మరువలేనివని చెప్పారు.
Date : 21-10-2024 - 12:01 IST -
#India
Cyber Phone call : ప్రాణాలు తీసిన సైబర్ కాల్ ..
టెక్నలాజి (Technology) రోజు రోజుకు ఎంతగా అభివృద్ధి చెందుతుందో తెలియంది కాదు..ఈ టెక్నలాజి ని మంచి వాడేకంటే చెడుకు ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) టెక్నలాజి వాడుకుంటూ అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఇళ్లలో దొంగతనాలు చేయడం.. జేబులు కట్ చేసి డబ్బులు దొంగతనాలు చేయడం ..బ్యాంకు రాబడి వంటివి చేయడం చేసేవారు కానీ ఇప్పుడు బెదిరింపు కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా పోలీస్ ఆఫీసర్ల ఫోటోలు పెట్టుకొని..ఎవరికొకరికి […]
Date : 04-10-2024 - 6:15 IST -
#India
Cyber Scam : సైబర్ స్కామ్ కేంద్రాల్లో చిక్కుకున్న 47 మంది భారతీయులు క్షేమం..
సెజ్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై అణిచివేత తర్వాత లావోస్ అధికారులు 29 మంది వ్యక్తులను అప్పగించినట్లు ఎంబసీ నివేదించింది. మిగిలిన 18 మంది సహాయం కోరుతూ నేరుగా ఎంబసీని సంప్రదించారు.
Date : 31-08-2024 - 4:31 IST -
#India
Digital India : త్వరలో ‘డిజిటల్ ఇండియా బిల్లు’!
డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం 'డిజిటల్ ఇండియా బిల్లు'ను తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Date : 16-06-2024 - 11:51 IST -
#India
Firefox Browser Users: ఈ బ్రౌజర్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఎందుకంటే..?
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఫైర్ఫాక్స్ బ్రౌజర్ వినియోగదారులకు (Firefox Browser Users) హై అలర్ట్ జారీ చేసింది.
Date : 25-03-2024 - 11:13 IST -
#India
Chakshu Portal: స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడానికి కొత్త పోర్టల్ను ప్రారంభించిన ప్రభుత్వం..!
గత కొన్నేళ్లుగా భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు (Chakshu Portal) చేస్తోంది.
Date : 06-03-2024 - 2:30 IST -
#Speed News
Cyber Crime: ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్, 25 లక్షల మోసం
Cyber Crime: తెలంగాణలో సైబర్ నేరస్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్ పూర్ లోని భవానిపురం కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ స్పందించి. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఉద్యోగి […]
Date : 21-02-2024 - 10:59 IST -
#Speed News
Cyberabad: క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త, సైబరాబాద్ పోలీసుల సూచనలు ఇవే
Cyberabad: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ తన అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని దాని గురించి విచారిచింది. అతని అకౌంట్లో ఉన్న లక్ష ఇరవై వేలు రూపాయలు ఫ్రీజ్ చేయబడింది. ఈ విద్యార్థి తన ఖర్చుల కోసం p2p క్రిప్టో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఉన్నది ఈ లక్ష 20వేల రూపాయ లే.. ఇప్పుడు అది మొత్తం బ్యాంకులో ఫ్రీజ్ అయింది. దీనికి కారణం p2p ట్రాన్సాక్షన్ లో […]
Date : 17-02-2024 - 12:15 IST -
#Speed News
Governor Tamilisai: గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్..!
గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా హ్యాక్ చేశారు హ్యాకర్స్. పాస్ వర్డ్ మార్చేసి సంబంధం లేని పోస్ట్లు పెట్టడంతో ట్విట్టర్ గవర్నర్ కు మెయిల్ పంపించింది. దీంతో ఆమె హ్యాండిల్ చేసే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు స్పష్టమైంది.
Date : 17-01-2024 - 3:06 IST -
#India
DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ
DGPs Meet : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ల మూడు రోజుల సదస్సు ఈరోజు (జనవరి 5) నుంచి రాజస్థాన్లోని జైపూర్ వేదికగా స్టార్ట్ కాబోతోంది.
Date : 05-01-2024 - 7:04 IST -
#Cinema
Rithu Chowdhary : నా మార్ఫింగ్ వీడియోలతో దారుణంగా.. ఇబ్బందిపెట్టి.. వాడ్ని పోలీసులు పట్టుకున్నారు..
తాజాగా మరో వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది రీతూ చౌదరి. ఇందులో తన వీడియోల్ని మార్ఫింగ్(Morphing) చేసి, అసభ్యకరంగా ప్రమోట్ చేశారని..
Date : 19-12-2023 - 8:20 IST -
#Cinema
Vijay Deavarakonda : విజయ్ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం.. అనంతపురం వ్యక్తి అరెస్ట్..
అనంతపురంకి చెందిన కిరణ్ అనే వ్యక్తి తనకు చెందిన సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి అసత్యపు వార్తలు, రూమర్స్ ప్రచారం చేస్తున్నాడు.
Date : 14-12-2023 - 6:44 IST