Cyber Crime
-
#Cinema
దంపతుల చేతిలో మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి భారీగా నగదు కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షేర్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే ఊహించని రీతిలో లాభాలు వస్తాయని నమ్మించి,
Date : 14-01-2026 - 11:00 IST -
#Cinema
నా అన్వేష్ పై మరోసారి పంజాగుట్ట PSలో కరాటే కళ్యాణి ఫిర్యాదు
Karate Kalyani Complaint హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్పై నమోదైన కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ విషయంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఐటీ యాక్ట్ 67 సెక్షన్ కింద కేసు నమోదు కాగా, తాజాగా బీఎన్ఎస్ 69ఏ సెక్షన్ను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని ఆమె కోరారు. అన్వేష్ నిర్వహిస్తున్న ‘నా […]
Date : 05-01-2026 - 2:36 IST -
#Technology
వాట్సాప్ లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తున్నారా ? అయితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్లే !!!
UP లక్నోకు చెందిన ప్రశాంత్ వర్మ వాట్సాప్లో వచ్చిన ఫొటోను డౌన్లోడ్ చేసి రూ.4.44 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడని, అతని జేబులో మీ గుర్తింపు కార్డు ఉందని కేటుగాళ్లు ఫోన్ చేసి నమ్మించారు
Date : 22-12-2025 - 1:21 IST -
#Telangana
మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి
రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసులకు సంబంధించిన విచారణ కోసం ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున, మొత్తం 12 రోజుల పాటు పోలీసులు రవిని విచారించడానికి అనుమతిచ్చారు.
Date : 18-12-2025 - 1:42 IST -
#Speed News
TS DGP: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు
ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించాలని, అప్రాధానమైన, బాధ్యతలేని పోస్టులు పెట్టొద్దని డీజీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Date : 25-09-2025 - 2:27 IST -
#Andhra Pradesh
Cyber Fraud : ట్రాఫిక్ చలానా పేరిట కేటుగాళ్ల మెసేజ్..రూ. 1.36లక్షలు మాయం
స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వెంటనే చెల్లించండి అంటూ ఒక లింక్తోపాటు మెసేజ్ ఉంది.
Date : 24-08-2025 - 10:39 IST -
#India
Bomb threats : ఢిల్లీలో 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిళ్లు భయాందోళనకు కారణమయ్యాయి. ఇప్పటికీ ఈ ఘటనల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తెలియకపోవడం, మళ్లీ మళ్లీ స్కూళ్లు లక్ష్యంగా బెదిరింపులు జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Date : 20-08-2025 - 10:47 IST -
#Technology
UPI : యూపీఐలో డబ్బులు పంపేటప్పుడు వీటిని అస్సలు మర్చిపోవద్దు
UPI : ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురై, డబ్బులు కోల్పోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
Date : 06-08-2025 - 1:42 IST -
#India
IT Refund: ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ హెచ్చరికలు..పొరపాటున కూడా ఆ మెసేజ్ లను నమ్మకండి
IT Refund: ఇక తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ పొందిన వారిపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఇప్పటికే రూ.1000 కోట్ల మేరకు బోగస్ క్లెయిమ్స్ కేసులు బయటపడగా, అందులో 40 వేల మంది సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
Date : 20-07-2025 - 12:46 IST -
#Telangana
Cyber Crime : ట్రాఫిక్ చలానా పేరుతో మాజీ ఆర్మీ అధికారిని మోసగించిన నేరగాళ్లు
బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్కు జులై 6వ తేదీన వాట్సప్ ద్వారా ఓ సందేశం అందింది. మీ కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. జరిమానా రూ.1000 చెల్లించాలి. చెల్లింపుకోసం ఈ లింక్ను ఉపయోగించండి అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అలాగే, ఒక APK ఫైల్ను కూడా జతచేసి పంపించారు.
Date : 08-07-2025 - 6:13 IST -
#India
Po*nograpic: హైదరాబాద్లో పిల్లల అశ్లీల వీడియోలు షేర్ చేసిన 18 మంది అరెస్ట్
పిల్లల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి, సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేస్తున్న 18 మంది యువకులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు అరెస్ట్ చేశారు.
Date : 19-06-2025 - 11:59 IST -
#Cinema
Kalpika Ganesh : సినీనటి కల్పికపై మరో కేసు నమోదు
Kalpika Ganesh : సినీ నటి కల్పికా గణేష్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారి.. ప్రిజం పబ్ సిబ్బందిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
Date : 14-06-2025 - 2:06 IST -
#Speed News
KTR: ఆ సెక్షన్ల కింద కేటీఆర్పై కేసు నమోదు
KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 14-06-2025 - 11:09 IST -
#Speed News
Balmuri Venkat: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై ఫిర్యాదు
Balmuri Venkat: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 12-06-2025 - 4:49 IST -
#India
Delhi: పెళ్లాంతో గొడవ ఢిల్లీ సీఎంను చంపేస్తానని ఫోన్
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఘజియాబాద్లోని కొత్వాలి ప్రాంతంలో శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని ఢిల్లీ–ఘజియాబాద్ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది.
Date : 07-06-2025 - 2:52 IST