Cyber Crime
-
#India
IRCTC : ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అంతే సంగతులు.. హెచ్చరించిన ఇండియన్ రైల్వే..
తాజాగా కొన్ని రోజుల నుంచి ఇండియన్ రైల్వేకి(Indian Railway) చెందిన IRCTC కి డూప్లికేట్ యాప్ సర్క్యులేట్ అవుతుంది.
Published Date - 07:16 PM, Mon - 17 April 23 -
#India
Dating Scammer: డేటింగ్ తో దిమ్మదిరిగే షాకిచ్చిన మహిళ.. 14 కోట్లు మోసపోయిన విదేశీయుడు!
టెక్నాలజీ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు అంతే కంటే ఎక్కువే ఉన్నాయి.
Published Date - 06:24 PM, Thu - 6 April 23 -
#Speed News
Nagma: హీరోయిన్ నగ్మాను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు!
నగ్మా పొరపాటున తన ఫోన్ కి వచ్చిన మెసేజి బటన్ ని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లు
Published Date - 03:08 PM, Thu - 9 March 23 -
#Technology
TOFEL : టోఫెల్ పరీక్ష మాల్ ప్రాక్టీస్ భాగోతం, హైదరాబాద్ సైబర్ పోలీస్ అలెర్ట్
విదేశీ విద్య కు వెళ్లడానికి టోఫెల్(TOFEL) ఐఎల్టీఎస్, జీఆర్ఈ, డ్యూయలింగో పరీక్షలను రాయాలి.
Published Date - 01:47 PM, Thu - 2 February 23 -
#Telangana
Cyber Crime: ఉచితంగా వస్తోందని వైఫై వాడాడు.. ఓ యువకుడి పరిస్థితి ఏమైందంటే..!
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా వైఫై ప్రొవైడ్ చేస్తుంటారు.
Published Date - 09:22 PM, Mon - 9 January 23 -
#Telangana
Accused Of Morphing Photos: అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్.. పోలీసుల అదుపులో నిందితుడు
హైదరాబాద్ లోని ఘట్కేసర్లోని ఓ ప్రముఖ కళాశాలలో బీటెక్ చదువుతున్న బాలికల చిత్రాలను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ (Morphing) చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది నిందితులు బాలిక విద్యార్థుల వాట్సాప్ల డిపిలను డౌన్లోడ్ చేసి, అశ్లీల చిత్రాలతో చిత్రాలను మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియా లేదా వాట్సాప్ గ్రూపులలో పంచుకున్నారు.
Published Date - 11:33 AM, Fri - 6 January 23 -
#Technology
ఒక్క క్లిక్ తో రూ.9 లక్షలు మాయం.. ఆన్లైన్ లో జాగ్రత్త!
ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా ముందుకు సాగుతోంది. ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అవి రెండూ భాగమైపోయాయి.
Published Date - 10:12 PM, Fri - 23 December 22 -
#Technology
వాట్సాప్లో లింక్ పంపారు.. క్లిక్ చేయగానే 9 లక్షలు కొట్టేశారు
సైబర్ మోసానికి సంబంధించిన మరో కేసు తెరపైకి వచ్చింది. ముంబైలోని బోరివలీ తూర్పు ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినిని మోసగాళ్లు రూ.9 లక్షలకు పైగా మోసం చేశారు.
Published Date - 08:12 PM, Thu - 22 December 22 -
#India
Cyber Crime: కిడ్నీకి రూ.3కోట్లు ఇస్తామని.. నిలువునా ముంచేసిన ముఠా
కిడ్నీ ఇస్తే రూ.3కోట్లు ఇస్తామంటే ఓ అమ్మాయిని ముఠా నిలువునా ముంచేసింది
Published Date - 09:00 PM, Mon - 12 December 22 -
#India
Hackers: హాస్పిటల్స్ సర్వర్స్పై హ్యాకింగ్ పంజా
మొన్న ఎయిమ్స్.. నిన్న సఫ్దర్జంగ్.. నేడు ఐసీఎంఆర్.. దేశంలోని ప్రధాన హాస్పిటల్స్ టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. రోజుకో హాస్పిటల్ సర్వర్స్పై హ్యాకింగ్ పంజా విసురుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. 12 రోజులుగా ఎయిమ్స్ సర్వర్లు హ్యాకర్స్ (Hackers) చేతుల్లోనే ఉన్నాయి. అసలు హ్యాకర్లు ఆసుపత్రులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారునేది ఇప్పుడు అందరీని వేధిస్తున్న ప్రశ్న. దేశంలో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థలు, రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్స్ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు […]
Published Date - 07:58 AM, Wed - 7 December 22 -
#India
Personal Data: ఆసుపత్రిపై హ్యాకర్ల దాడి .. 1.5 లక్షల మంది డేటా విక్రయం
ఢిల్లీ ఎయిమ్స్లో సైబర్ దాడి నుంచి కోలుకునే ప్రక్రియ కొనసాగుతుండగానే తమిళనాడులోని ఓ ఆసుపత్రి హ్యాకర్ల దాడికి గురైంది.
Published Date - 07:35 PM, Sat - 3 December 22 -
#Special
Unmarried Boys: పెళ్లి కాని అబ్బాయిలు.. జర జాగ్రత్త!
వ్యక్తిగత లక్ష్యాలు, ఇతర కారణాలు ఏమైనాకానీ అబ్బాయిలు సరైన భాగస్వామిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు.
Published Date - 02:44 PM, Fri - 2 December 22 -
#Off Beat
Actress Pavithra :ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ వారిపై సైబర్ క్రైంకు పవిత్రా లోకేశ్ ఫిర్యాదు…!!
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై సినీనటి పవిత్రా లోకేశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ కొన్ని టీవీఛానెల్స్, వెబ్ సైట్స్ పై ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ..తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపించారు. తెలుగు, కన్నడ, మలయాళంలోని పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది పవిత్రా లోకేశ్ . అయితే కొన్నాళ్ల క్రితం నరేశ్ పవిత్రా లోకేశ్ పెళ్లి వార్త నెట్టింట్లో తెగ వైరల్ […]
Published Date - 06:25 PM, Sat - 26 November 22 -
#Telangana
Investment Scam: రూ. 900 కోట్ల స్కామ్.. చైనా జాతీయుడితో సహా 10 మంది అరెస్ట్..!
లక్షలాది మందిని మోసం చేసి 903 కోట్ల రూపాయల మేర మోసం చేసిన చైనీస్, తైవాన్ జాతీయుడు సహా పది మందిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 06:42 PM, Wed - 12 October 22 -
#Telangana
Telangana DGP: తెలంగాణ లో క్రైమ్ రేటుఫై ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టిన డీజీపీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి అభివృద్ధి లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
Published Date - 01:00 AM, Wed - 31 August 22