Crime Rate
-
#Andhra Pradesh
CM Chandrababu: శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
యూరియా కొరతపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Date : 16-09-2025 - 9:25 IST -
#Andhra Pradesh
Crime Rate : కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో భారీగా తగ్గిన క్రైమ్ రేట్
Crime Rate : ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పదవిలోకి రాగానే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరిగే నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు వంటి ప్రధాన విభాగాల్లో అధిక శాతం తగ్గుదల కనిపిస్తుందని పేర్కొంది.
Date : 28-12-2024 - 9:43 IST -
#India
Arvind Kejriwal : కేంద్ర ప్రభుత్వంపై మరోసారి కేజ్రీవాల్ ఫైర్
Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శాంతిభద్రతలపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు.
Date : 29-11-2024 - 6:58 IST -
#Andhra Pradesh
Crimes against Women: ఏపీలో మహిళలపై పెరిగిన నేరాలు..!
ఏపీలో 2021 వ సంవత్సరంలో మహిళలపై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక నేర సమీక్షా సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు.
Date : 30-12-2021 - 11:14 IST -
#Telangana
అమ్మాయిలు, ఆంటీలు జరజాగ్రత్త.. అలర్ట్ కాకుంటే అంతే?
అమ్మాయిలు, మహిళలు జర జగ్రత్తగా ఉండండి.. ఏదైనా పని మీద బయటకు వెళ్తే అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే.. లేదంటే ఎవరినైనా తోడుగా తీసుకెళ్లండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మాయమైపోతారు.
Date : 18-10-2021 - 5:06 IST -
#India
అమ్మో ఢిల్లీ..అత్యాచారాల అడ్డా
గత ఏడాది జరిగిన నేరాలు, ఘోరాల చిట్టాను జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. మెట్రో పాలిటిన్ నగరాల్లో అత్యధికంగా నేరాలు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్టు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా ఢిల్లీ నగరంలోనే నమోదు అయ్యాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో జరిగిన నేరాల జాబితాను ప్రకటించారు. ఢిల్లీ తరువాత అత్యధికంగా నేరాలు జరిగిన నగరంగా బెంగుళూరు నమోదు అయింది. ఆ తరువాత స్థానంలో చెన్నై, ముంబాయ్, సూరత్, కోల్ కతా […]
Date : 16-09-2021 - 5:24 IST