Crime News
-
#India
Sonam Raghuvanshi : నా సోదరి దోషి అని తేలితే, ఆమెను ఉరితీయాలి..
Sonam Raghuvanshi : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక మలుపు తిరిగింది.
Date : 11-06-2025 - 6:47 IST -
#South
Murder: ఆస్తి వివాదం.. వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఏడుగురు!
ఈ ఘటన సమయంలో దాడి చేసేవారి నుండి తప్పించుకోవడానికి బాధితుడు బేకరీలో పూర్తి సర్కిల్ తిరిగాడు. అనుమానితులు అతన్ని వెంబడించి కత్తులతో కొట్టే ప్రయత్నం చేశారు.
Date : 02-06-2025 - 7:24 IST -
#Off Beat
Tiolet Acid: ఫోన్ వాల్యూమ్ తగ్గించమన్న భార్య పై శౌచాలయ ఆమ్లం పోసిన భర్త
బెంగళూరులోని సిద్దేహళ్ళి ప్రాంతంలో ఒక మహిళ తన మద్యం సేవించిన భర్తను ఫోన్ వాల్యూమ్ తగ్గించాలని కోరినందుకే అతడు ఆమెపై ఆమ్ల ద్రవాన్ని (టాయిలెట్ క్లీనర్) పోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 24-05-2025 - 3:27 IST -
#Telangana
Student Suicide: పండగపూట విషాదం.. విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
తన రూమ్ లో ఎవరూ లేని సమయంలో రేష్మీత సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావడంతో సీనియర్ల ర్యాగింగ్ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు.
Date : 26-02-2025 - 7:32 IST -
#Andhra Pradesh
YSRCP: వైసీపీకి మరో షాక్.. మరో నేత అరెస్ట్
YSRCP: తెనాలిలో వైకాపా కార్పొరేటర్ అహ్మద్ బేగ్ , అతనికి సహకరించిన రహమాన్ను పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Date : 23-02-2025 - 11:06 IST -
#Telangana
Viral News : రంగారెడ్డి కోర్టులో కలకలం.. జీవితఖైదు విధించిన జడ్జిపై నిందితుడి చెప్పు దాడి
Viral News : రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష విధించిన న్యాయమూర్తిపై ఆగ్రహంతో నిందితుడు చెప్పు విసిరాడు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత ఏర్పడింది.
Date : 13-02-2025 - 7:58 IST -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో మలుపు.. తాజాగా ఆడియో సంచలనం
Mastan Sai : మస్తాన్ సాయి కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలన ఆడియో లీక్ అయింది. పోలీసులతో బేరసారాలు చేసుకుంటూ ఛార్జ్ షీట్ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడైంది. డ్రగ్స్ పార్టీలతో సంబంధం, హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో మరింత మిస్టరీ వీడే అవకాశముంది.
Date : 10-02-2025 - 1:37 IST -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు ముమ్మరం.. కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
Mastan Sai : పోలీసులు ఇప్పటికే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ను విశ్లేషించగా, అందులో వందలాది వీడియోలు గుర్తించారు. అదనంగా, అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న డేటాను పరిశీలిస్తున్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన డ్రగ్స్ టెస్ట్లో అతనికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది.
Date : 06-02-2025 - 12:39 IST -
#India
Baba Siddique Murder Case: బాబా సిద్ధీకీ హత్యా కేసులో కుమారుడు జీషాన్ సిద్ధీకీ బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు?
బాబా సిద్ధీకీ కుమారుడు జీషాన్ సిద్ధీకీ తన తండ్రి హత్యపై కీలక ఆరోపణలు చేశారు. జీషాన్ పేర్కొన్నదానీ ప్రకారం, హత్య జరిగిన రోజు తన తండ్రి బాబా సిద్ధీకీ డైరీలో భారతీయ జనతా పార్టీ (భాజపా) నేత పేరును రాశారని చెప్పారు.
Date : 28-01-2025 - 4:47 IST -
#India
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో నిందితుడి అరెస్టు జరగడం, దాడి వెనుక మరింత సమాచారం వెలుగులోకి రావడం కేసు ఛేదనలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Date : 19-01-2025 - 11:06 IST -
#Speed News
Nigeria Stampede: చర్చిలో తొక్కిసలాట.. 10 మంది దుర్మరణం
ఈ మేరకు పోలీసు అధికార ప్రతినిధి జోసెఫిన్ ఈడె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మైతామాలోని హోలీ ట్రినిటీ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.
Date : 22-12-2024 - 10:13 IST -
#Speed News
Schools Get Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు!
పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్ల ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Date : 14-12-2024 - 10:33 IST -
#Andhra Pradesh
Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
Date : 10-12-2024 - 11:40 IST -
#India
Died From Mid Day Meal: ఉత్తరప్రదేశ్లో విషాదం.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థిని మృతి, మరొకరి పరిస్థితి విషమం
ఆహారం తిన్న తర్వాత బాలికలకు కడుపు నొప్పి మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది కడుపునొప్పికి మందు ఇచ్చారు. మందు తాగిన వెంటనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.
Date : 08-12-2024 - 10:43 IST -
#Andhra Pradesh
Minor Girl: ఏపీలో మరో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా మాదిగ వెంకటేశ్వర్లు (35) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కామాంధుడు వెంకటేశ్వర్లు దేహశుద్ధి చేసి వారి ఇంటిని పెట్రోల్ పోసి మైనర్ బాలిక బంధువులు దాడి చేశారు.
Date : 06-12-2024 - 9:03 IST