Coromandel Express
-
#Speed News
Odisha Train Tragedy : ఒడిశా రైలు దుర్ఘటన కేసు.. ముగ్గురిని అరెస్టు చేసిన సీబీఐ
ఒడిశాలో గత నెలలో జరిగిన ఘోర రైలుప్రమాద ఘటన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసింది.
Published Date - 07:08 PM, Fri - 7 July 23 -
#India
Odisha Train Accident : 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు..! అసలు విషయాన్ని బయటపెట్టిన రైల్వే అధికారులు
ఈ రైలు ప్రమాదంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో మరణించిన 40 మంది శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు గుర్తించారు.
Published Date - 10:30 PM, Tue - 6 June 23 -
#Speed News
Coromandel Express : పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్ప్రెస్!
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై విషాదాన్ని నింపిన కోరమండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) రైలు మళ్లీ పట్టాలెక్కింది.
Published Date - 12:16 PM, Tue - 6 June 23 -
#India
Indian Railways: ప్రతి ఏడాది పట్టాలు తప్పుతున్న 282 రైళ్లు.. కాగ్ నివేదికలో కీలక విషయాలు..!
రైలు పట్టాలు తప్పిన వ్యవహారంలో రైల్వేశాఖ (Indian Railways) నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ ఆరు నెలల క్రితం కాగ్ నివేదిక వెలువడింది. డిసెంబర్ 2022 నాటి కాగ్ నివేదికలో రైల్వేలోని అనేక విభాగాల నిర్లక్ష్యాన్ని వివరంగా చెప్పబడింది.
Published Date - 11:43 AM, Sun - 4 June 23 -
#India
Restoration: యుద్ధప్రాతిపదికన మరమ్మతులు.. పరిశీలించిన రైల్వే మంత్రి
బాలాసోర్లో బాధాకరమైన రైలు ప్రమాదం తర్వాత మరమ్మతు పనులు (Restoration) జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 1000 మందికి పైగా మరమ్మతు పనిలో నిమగ్నమై ఉన్నారు.
Published Date - 07:28 AM, Sun - 4 June 23 -
#India
Train Accident: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఘోర రైలు ప్రమాదానికి కారణమిదేనా..?
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్కు చెందిన పలు కోచ్లు పట్టాలు తప్పడంతో పాటు మరో రైలును ఢీకొట్టింది.
Published Date - 09:01 AM, Sat - 3 June 23 -
#India
Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Published Date - 06:43 AM, Sat - 3 June 23 -
#India
Biggest Train Accidents : గత పదేళ్లలో ప్రధాన రైలు ప్రమాదాలివే..
Biggest Train Accidents : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరగా, 900 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సోరో, గోపాల్పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Published Date - 06:42 AM, Sat - 3 June 23 -
#India
Coromandel Express: కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం.. 233కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లా పరిధిలోని బహంగా స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్పనా సమీపంలో ప్రమాదానికి గురైంది.
Published Date - 06:09 AM, Sat - 3 June 23