Congress
-
#Speed News
KTR : కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైంది : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Date : 12-08-2024 - 12:39 IST -
#Speed News
CM Revanth: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి రేవంత్ బృందం భేటీ!
ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Date : 07-08-2024 - 10:53 IST -
#Telangana
Minister Seethakka: మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్..!
ప్రభుత్వం కంటిన్యూయస్ ప్రాసెస్ అయినా ఆరు నెలలో ఏడాదో బిల్లులు పెండింగ్ పెడుతారు. కానీ ఐదేండ్లు బిల్లులను పెండింగ్ లో పెట్టడం ఏంటీ? అని ప్రశ్నించారు.
Date : 07-08-2024 - 9:47 IST -
#Telangana
Telangana Govt : పాఠశాలలకు పరిశుభ్రతకు నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
స్కూళ్లలో పరిశుభ్రత కోసం నిధులు కేటాయిస్తూ నిర్ణయం..
Date : 05-08-2024 - 6:09 IST -
#Telangana
IAS Officers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ప్రభుత్వ రవాణా, గృహనిర్మాణం మరియు సాధారణ పరిపాలన శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్ను ప్రభుత్వం, రోడ్లు మరియు భవనాల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్గా బదిలీ అయ్యారు.
Date : 03-08-2024 - 3:26 IST -
#Telangana
Danam Nagender : దానం.. కాంగ్రెస్కు వరమా లేదా శాపమా..?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తన ప్రవర్తనతో మళ్లీ వార్తల్లో నిలిచారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల గురించి దానం నాగేందర్ మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరంగా ఉంది.
Date : 03-08-2024 - 12:43 IST -
#Telangana
BRS MLA U-Turn: బీఆర్ఎస్ ఎమ్మెల్యే యూటర్న్, రేవంత్ ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి
శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కలిసి బయల్దేరి వెళ్లారు.ఎక్సైజ్ మంత్రితో కలసి అధికార పార్టీలో కొనసాగేందుకు ఒప్పించిన మరుసటి రోజే ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీ కావడం విశేషం.
Date : 02-08-2024 - 3:24 IST -
#India
Rahul Gandhi: నాపై ఈడీ అధికారులు దాడులు చేయబోతున్నారు: రాహుల్ గాంధీ
బడ్జెట్ మధ్యతరగతి ప్రజలను దెబ్బతీసిందని ప్రతిపక్ష నేత అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'చక్రవ్యూహం' వల్ల కోట్లాది మంది ప్రజలు నష్టపోతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 02-08-2024 - 11:21 IST -
#Telangana
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఎన్నో రోజుల నుండి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Date : 01-08-2024 - 7:28 IST -
#Telangana
Telangana Cabinet : ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం
కేబినెట్లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది.
Date : 01-08-2024 - 5:41 IST -
#Telangana
MLA Krishnamohan: ఎమ్మెల్యే కృష్ణమోహన్ పార్టీ మార్పు అవాస్తవం: మంత్రి జూపల్లి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Date : 01-08-2024 - 11:36 IST -
#India
Wayanad Disaster : నేడు వయనాడ్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన..
రాహుల్ , ప్రియాంక నిన్న వాయనాడ్లో పర్యటించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటనను వాయిదా వేశారు. వీరిద్దరూ సహాయక శిబిరాలను, వైద్య కళాశాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని కాంగ్రెస్ తెలిపింది.
Date : 01-08-2024 - 10:44 IST -
#Telangana
MLA Tellam Venkata Rao : బిఆర్ఎస్ లో చేరడం ఫై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఉండడం..ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తో మాట్లాడుతూ కనిపించేసరికి ఈయన కూడా తిరిగి బిఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది
Date : 30-07-2024 - 9:33 IST -
#Telangana
Krishna Mohan : కాంగ్రెస్కు షాక్..సొంత గూటికి చేరిన గద్వాల ఎమ్మెల్యే
కేటీఆర్ను కలిసిన కారు పార్టీలోనే ఉంటానని మాటిచ్చిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
Date : 30-07-2024 - 2:08 IST -
#Telangana
Telangana Cabinet : ఆగస్టు 1న తెలంగాణ క్యాబినెట్ భేటి
సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుండి 13 వరకు అమెరాకి పర్యటనకు వెళ్లనున్నారు. అందుకే 1ని మంత్రివర్గ సమావేశం నిర్వహించాలిని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 29-07-2024 - 2:32 IST