Congress Party
-
#Telangana
Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. “పట్టపగలే అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు బీహార్ గ్యాంగ్లను తలపిస్తోంది. ప్రజాప్రతినిధుల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు […]
Date : 04-04-2026 - 3:50 IST -
#Telangana
ఇక నుంచి వాట్సాప్లో తెలంగాణ సర్కార్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Telangana All Government Services On Whatsapp ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లతో పాటు పలు సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తుండగా.. మరిన్ని సేవలను కూడా డిజిటల్గా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలన్నింటినీ వాట్సాప్తో లింక్ చేయనున్నారు. త్వరలోనే పలు పథకాలను కూడా వాట్సాప్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవల వైపు […]
Date : 03-04-2026 - 12:25 IST -
#Telangana
రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.
Rythu Bharosa కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని […]
Date : 01-04-2026 - 3:55 IST -
#India
Assam Elections : అస్సాం బరిలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇవే !!
అస్సాంలో చిరకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఒక సాహసోపేతమైన హామీని ఇచ్చింది. సుమారు 10 లక్షల మంది అర్హులైన పేదలకు శాశ్వత భూ పట్టాలను పంపిణీ చేస్తామని ప్రకటించింది
Date : 30-03-2026 - 8:00 IST -
#Telangana
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
Jeevan Reddy Resigns from Congress Party కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన […]
Date : 25-03-2026 - 2:58 IST -
#India
Congress Party : కాంగ్రెస్ పార్టీకి కేంద్రం బిగ్ షాక్
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా రాజకీయ వేదికలుగా ఉన్న ఢిల్లీలోని కీలక భవనాలను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేయడం
Date : 25-03-2026 - 12:15 IST -
#Telangana
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
Danam Nagender బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. గతంలో అసెంబ్లీ […]
Date : 23-03-2026 - 1:03 IST -
#Telangana
Jeevan Reddy : ఫలించని బుజ్జగింపులు.. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
జీవన్ రెడ్డి వంటి ఉద్ధండుడు పార్టీని వీడటం అనేది జగిత్యాల జిల్లాలోనే కాకుండా, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటానికి కారణం కావచ్చు. ఆయన రాజీనామా కేవలం ఒక పదవికి రాజీనామా మాత్రమే కాదు, పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు మరియు సీనియర్లకు జరుగుతున్న అన్యాయానికి ఒక నిరసనగా కనిపిస్తోంది
Date : 22-03-2026 - 5:00 IST -
#Telangana
Jeevan Reddy: కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా..?
Jeevan Reddy ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలుచుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన, నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడమేనా లేక ఇది ‘గులాబీ’ గూటికి చేరేందుకు వేసిన తొలి అడుగా అన్న చర్చ ఊపందుకుంది. జగిత్యాల […]
Date : 21-03-2026 - 12:02 IST -
#Speed News
Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది
Date : 11-03-2026 - 10:54 IST -
#Telangana
Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్పష్టమైన మెజారిటీ దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రేపు వీరు అధికారికంగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అటు జాతీయ స్థాయిలో సింఘ్వీ అనుభవం,
Date : 05-03-2026 - 9:15 IST -
#Telangana
రాహుల్ గాంధీని నిలదీసిన కల్వకుంట్ల కవిత
Kavitha Vs Rahul Gandhi తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. “రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో” అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు […]
Date : 02-03-2026 - 10:55 IST -
#News
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!
Errabelli Dayakar Rao తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ చైర్మన్ అయ్యారు. ఛైర్మన్ […]
Date : 17-02-2026 - 4:42 IST -
#Telangana
కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ
Karimnagar Mayor పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు వచ్చాయి. తొమ్మిది స్థానాలు ఉన్న బీఆర్ఎస్ […]
Date : 16-02-2026 - 2:10 IST -
#Telangana
Telangana Municipal Election Results 2026 : సత్తుపల్లిలో రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ జైత్రయాత్ర!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పట్టణంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది
Date : 14-02-2026 - 10:00 IST