Congress Party
-
#India
Congress : చిదంబరం మాటలు.. కాంగ్రెస్లో మంటలు!
Congress : చిదంబరం వ్యాఖ్యలను బీజేపీ సత్వరమే రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. కాంగ్రెస్ నేత బీజేపీ, మోదీ లైన్లో మాట్లాడుతున్నారని విమర్శిస్తూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 08:30 PM, Sun - 12 October 25 -
#Telangana
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడాలి – హరీశ్ రావు
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)పై రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు
Published Date - 10:30 AM, Mon - 6 October 25 -
#Telangana
Danam Nagender Resign : రాజీనామాకు సిద్ధమవుతున్న దానం?
Danam Nagender Resign : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి BRS అభ్యర్థిగా గెలిచిన ఆయన, 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు
Published Date - 04:57 PM, Sun - 5 October 25 -
#Telangana
42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్
42% quota for BCs : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జీవో నంబర్ 9 విడుదల కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే దశలో ఉంది
Published Date - 08:35 PM, Fri - 26 September 25 -
#Telangana
Congress Party : కాంగ్రెస్కు ఓటేస్తే మన ఇళ్లను కూల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే – KTR
Congress Party : GHMC ఎన్నికల తర్వాత ఉచిత మంచినీళ్లను ఆపేస్తారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ బస్తీల ప్రజలు ఈసారి కాంగ్రెస్కు గుణపాఠం చెబుతూ, బీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు
Published Date - 05:33 PM, Mon - 22 September 25 -
#Telangana
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుండి మైనంపల్లి హన్మంతరావు..?
Jubilee Hills By Election : తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆయన, తన బలమైన ఓటు బ్యాంక్తో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు
Published Date - 09:48 PM, Tue - 16 September 25 -
#Telangana
KA Paul : కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తోంది
KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 05:00 PM, Tue - 9 September 25 -
#Telangana
Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించడమే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 04:52 PM, Mon - 8 September 25 -
#Telangana
Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు
Congress : గతంలో మంత్రి పదవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సవాళ్లను విసిరేలా కనిపిస్తున్నాయి.
Published Date - 08:54 PM, Sun - 7 September 25 -
#India
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Published Date - 03:40 PM, Sun - 7 September 25 -
#Telangana
Scam: రేవంత్ స్కామ్స్ పై CBI విచారించాలి – RS ప్రవీణ్
Scam: కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి బిఆర్ఎస్ ను, అది సాధించిన విజయాలను అణచివేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Published Date - 07:50 AM, Tue - 2 September 25 -
#Speed News
CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!
CM Revanth Reddy : ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ని ప్రశంసిస్తూ, తెలంగాణ, కేరళలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.
Published Date - 04:20 PM, Sun - 31 August 25 -
#India
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Published Date - 04:11 PM, Sun - 31 August 25 -
#India
Prashant Kishor : అసలు బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?: ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.
Published Date - 10:42 AM, Wed - 27 August 25 -
#Telangana
Jubilee Hills Bypolls : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. 30న సభ
Jubilee Hills Bypolls : మొత్తానికి జూబ్లీహిల్స్లో జరగబోయే ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా మారనుంది. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతూనే, ఉప ఎన్నికలకు ఒక బలమైన పునాది వేయడానికి ఈ సభ ఒక వేదికగా ఉపయోగపడనుంది
Published Date - 09:38 AM, Tue - 26 August 25