Congress Party
-
#Telangana
రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!
Telangana Government : తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడనుంది. బోగస్ పింఛన్లను అరికట్టడం ద్వారా నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛనుదారులకు గుడ్న్యూస్ ఏప్రిల్ నుంచే పెరిగిన పింఛన్లు అమలుల్లోకి..! ‘చేయూత’ గ్యారంటీపై ప్రభుత్వం ఫోకస్ తెలంగాణలో అధికారంలో […]
Date : 16-12-2025 - 11:01 IST -
#Telangana
అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు ఇక కాలం చెల్లింది – కేటీఆర్
తెలంగాణ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుంది. మాములుగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మొగ్గు చూపడం ఖాయం కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు బిఆర్ఎస్ వైపు మొగ్గుచూపిస్తుండడం బిఆర్ఎస్ అధిష్టానంలో కొత్త ఆశలు పుట్టేలా చేస్తున్నాయి.
Date : 15-12-2025 - 4:12 IST -
#India
ప్రియాంక చేతికి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు?
వరుస ఓటములతో సతమతమవుతున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ మార్పు అనివార్యమనే చర్చ ఊపందుకుంది. అధిష్ఠానం దృష్టి ఈ దిశగానే మళ్లినట్లు కనిపిస్తోంది
Date : 15-12-2025 - 3:49 IST -
#Telangana
CM Revanth Meets Sonia Gandhi : సోనియాగాంధీతో సీఎం రేవంత్ చర్చించిన అంశాలు ఇవే !!
CM Revanth Meets Sonia Gandhi : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో కీలక భేటీ అయ్యారు
Date : 11-12-2025 - 1:15 IST -
#South
DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!
కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇందులో భాగంగా ఇద్దరు నేతలను కలిసి మాట్లాడుకోవాలని బంతి వాళ్ల కోర్టులోకే నెట్టింది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి రెండోసారి అల్పాహారం చేశారు. డీకే ముఖ్యమంత్రి అయ్యేది హైకమాండ్ నిర్ణయంపైనే అని సిద్ధరామయ్య అన్నారు. 2028 ఎన్నికలపై దృష్టి సారించామని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని డీకే తెలిపారు. కర్ణాటకలో నాయకత్వ […]
Date : 02-12-2025 - 5:42 IST -
#Telangana
Grama Panchayat Elections : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం
Grama Panchayat Elections : కాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని ఏకైక లక్ష్యంగా చేసుకుని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన త్రిముఖ వ్యూహంతో సమరానికి సిద్ధమవుతోంది
Date : 30-11-2025 - 6:04 IST -
#India
DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్
వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 21-11-2025 - 6:29 IST -
#Telangana
Jubilee Results : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించిన ఉత్తమ్
Jubilee Results : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల్లో అత్యంత ప్రభావవంతమైనది యూసుఫ్గూడా డివిజన్ ఫలితం. ఈ డివిజన్లో కాంగ్రెస్ 55% ఓట్లను పొందడమే కాకుండా
Date : 15-11-2025 - 7:31 IST -
#Telangana
Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం
Congress : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది
Date : 08-11-2025 - 10:10 IST -
#Telangana
Jubilee Hills Bypoll : మైనారిటీలకు శక్తినిచ్చే సామర్థ్యం కాంగ్రెస్కే సాధ్యం – ఉత్తమ్
Jubilee Hills Bypoll : కాంగ్రెస్ పార్టీ నిజమైన ధర్మనిరపేక్ష శక్తిగా దేశవ్యాప్తంగా నిలుస్తుందని, భాజపాను ఓడించి మైనారిటీలకు శక్తినిచ్చే సామర్థ్యం కాంగ్రెస్కే ఉందని సాగు మరియు సివిల్ సరఫరాల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 04-11-2025 - 9:11 IST -
#Telangana
Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఫలితం పై రేవంత్ కట్టుదిట్టం..
Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కిన చర్చగా మారింది. ఈ ఉపఎన్నికను మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి
Date : 03-11-2025 - 11:14 IST -
#Telangana
BRS Office: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
BRS Office: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణం రాజకీయ ఉద్రిక్తతకు కేంద్రబిందువుగా మారింది. స్థానికంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు
Date : 02-11-2025 - 12:10 IST -
#Andhra Pradesh
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ రాష్ట్రం ప్రతిభతో పెట్టుబడులను ఆకర్షిస్తే.. ఏపీ మాత్రం 15 […]
Date : 28-10-2025 - 3:35 IST -
#Telangana
Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!
సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు […]
Date : 17-10-2025 - 2:17 IST -
#Telangana
Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ
Fake Votes : ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేర్కొంది
Date : 16-10-2025 - 8:58 IST