Congress Govt
-
#Telangana
42 Per cent BC Reservation : సుప్రీం నిర్ణయంపై ప్రభుత్వం హర్షం
42 Per cent BC Reservation : సుప్రీంకోర్టు తీర్పుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి కర్నాకర్ కూడా సుప్రీంకోర్టు వద్దే విచారణకు హాజరయ్యారు
Date : 06-10-2025 - 5:15 IST -
#Telangana
Bus Fare Hike in Hyd : ఛార్జీల పెంపుతో జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు – కేటీఆర్
Bus Fare Hike in Hyd : సాధారణ వర్గాల ప్రజలు, విద్యార్థులు, చిన్నతరహా ఉద్యోగులు RTC బస్సులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఈ పెంపు వారికి పెద్ద సమస్య అవుతుందని కేటీఆర్
Date : 05-10-2025 - 10:37 IST -
#Speed News
Telangana: టూరిజం కాంక్లేవ్లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సదస్సులో మొత్తం 30 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి రూ. 15,279 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, మొత్తం 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
Date : 27-09-2025 - 5:55 IST -
#Telangana
Urea : యూరియా అడిగినందుకు గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ – హరీశ్ రావు
Urea : ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి దౌర్జన్యాలు అసహ్యకరమని ఆయన విమర్శించారు. “థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనా ఇందిరమ్మ రాజ్యం?” అంటూ ప్రశ్నించిన హరీశ్ రావు
Date : 24-09-2025 - 9:00 IST -
#Telangana
CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
ఆదివాసీల పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా చెక్ డ్యామ్లు నిర్మించాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
Date : 23-09-2025 - 2:11 IST -
#Telangana
Harish Rao: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200 ఉన్న కమీషన్ను రూ. 1,400కి పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా డీలర్ల సంక్షేమం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Date : 23-09-2025 - 12:52 IST -
#Telangana
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ఇప్పటివరకు ఎంత చెల్లించిందో తెలుసా..?
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద ప్రజలకు ఒకవైపు గృహ భద్రత కలుగుతుంటే, మరోవైపు నిర్మాణ రంగంలో పనులు లభించి కూలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ పథకం అమలు వల్ల సమాజంలోని వెనుకబడిన వర్గాలు శాశ్వత నివాసం పొందడం
Date : 16-09-2025 - 11:30 IST -
#Telangana
Auction of Land : మరోసారి భూముల వేలం వేయబోతున్న రేవంత్ సర్కార్
Auction of Land : ఈ భూమి వేలం ద్వారా ప్రభుత్వం రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించడాన్ని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ఎకరాకు కనీస ధరను రూ. 101 కోట్లుగా నిర్ధారించింది
Date : 16-09-2025 - 9:00 IST -
#Telangana
Fee Reimbursement : మూతపడిన కళాశాలలు
Fee Reimbursement : ప్రభుత్వం డిమాండ్లను అంగీకరిస్తే సమ్మెను విరమిస్తామని, లేనిపక్షంలో మంగళవారం నుంచి బంద్ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు
Date : 15-09-2025 - 2:44 IST -
#Telangana
Fee Reimbursement: కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తుంది – కవిత
Fee Reimbursement: విద్యార్థుల చదువులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా అమ్మాయిల చదువులను కాలరాస్తోందని ఆమె ఆరోపించారు
Date : 15-09-2025 - 11:49 IST -
#Telangana
Fee Reimbursement : నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్
Fee Reimbursement : ప్రభుత్వం నుండి బకాయిలు విడుదల చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది.
Date : 14-09-2025 - 10:45 IST -
#Telangana
Caste Certificates: తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు.. ప్రాసెస్ ఇదే!
మీ సేవ కౌంటర్లో పాత సర్టిఫికెట్ నంబర్ను చెప్పడం ద్వారా కొత్త ప్రింటవుట్ను తక్షణమే పొందవచ్చు.
Date : 12-09-2025 - 2:45 IST -
#Telangana
Congress Govt : అన్నదాతలను నడి రోడ్డుపైకి ఈడ్చిన దుర్మార్గ పాలన – హరీష్ రావు
Congress Govt : రాష్ట్ర రైతాంగాన్ని నడిరోడ్డుపైకి ఈడ్చిన దుర్మార్గ పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు ఈ ప్రభుత్వానికి సమయం, సామర్థ్యం లేవని ఆయన ఆరోపించారు
Date : 10-09-2025 - 8:57 IST -
#Telangana
BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు: రామచందర్ రావు
బీసీలకు న్యాయం చేస్తామనే పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటించకుండా, మాటల మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతోంది. కామారెడ్డి గడ్డ మీద బీసీల రిజర్వేషన్ పేరుతో మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు అని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 08-09-2025 - 3:51 IST -
#Telangana
Gurukulam : కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు – హరీశ్ రావు
Gurukulam : గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు
Date : 07-09-2025 - 4:24 IST