CM Yogi Adityanath
-
#Sports
Yash Dayal: RCB బౌలర్ యష్ దయాల్పై కేసు నమోదు.. ఎందుకంటే?
గాజియాబాద్ పోలీస్ అధికారి కేస్ను IGRS ద్వారా స్వీకరించారు. పూర్తి విచారణ జరుగుతుందని, యష్ దయాల్ నుంచి వాయిస్ రికార్డింగ్, వివరణలను త్వరలో రికార్డ్ చేస్తామని తెలిపారు.
Published Date - 11:14 PM, Sat - 28 June 25 -
#Devotional
Ayodhya : అయోధ్య రామాలయంలో మరోసారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన అభిజిత్ ముహూర్తంలో ఈ పవిత్ర కార్యం ఆరంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ వేడుకలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు
Published Date - 02:34 PM, Thu - 5 June 25 -
#India
CM Yogi Adityanath : ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిది: సీఎం యోగి ఆదిత్యనాథ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్" సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు. ఈ క్షిపణుల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలిసిందని పేర్కొన్నారు.
Published Date - 02:33 PM, Sun - 11 May 25 -
#India
JD Vance : తాజ్ మహల్ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
. తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేశారు. భారత్ పర్యటనలో ఆగ్రాకు వచ్చి తాజ్ మహల్ సందర్శించనున్నట్లు వారు ముందుగానే షెడ్యూల్ చేసుకున్నారు.
Published Date - 01:53 PM, Wed - 23 April 25 -
#India
Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మంచు విష్ణు భేటీ
‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ను యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సీఎంకు థాంక్యూ చెప్పారు.
Published Date - 04:04 PM, Wed - 9 April 25 -
#India
Yogi Adityanath: ‘‘ఇస్లాం పుట్టక ముందే ‘సంభాల్’.. 1526లో ఆలయాన్ని కూల్చేశారు’’
ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభ మేళాను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తప్పుపట్టారు.
Published Date - 04:28 PM, Wed - 12 March 25 -
#India
Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..
ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
Published Date - 11:49 AM, Wed - 5 February 25 -
#India
Prayagraj : మహా కుంభమేళాలో పాల్గొన్న భూటాన్ రాజు..
భూటాన్ రాజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఆ తర్వాత గంగా హారతిలో పాల్గొన్నారు.
Published Date - 05:04 PM, Tue - 4 February 25 -
#India
Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు.
Published Date - 01:17 PM, Tue - 4 February 25 -
#India
UP bypolls : విభజిస్తే మనం పడిపోతాం… ఐక్యంగా నిలబడతాం: బీజేపీ విజయంపై యోగి
డబుల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమ విధానాలు మరియు అంకితభావంతో కూడిన కార్మికుల అవిశ్రాంత కృషికి ఓటు వేసిన ఉత్తరప్రదేశ్లోని గౌరవనీయమైన ఓటర్లకు నా కృతజ్ఞతలు
Published Date - 04:42 PM, Sat - 23 November 24 -
#India
Ayodhya Deepotsav 2024: రామమందిర నిర్మాణం తర్వాత గ్రాండ్గా మొదటి దీపావళి.. 28 లక్షల దీపాలు వెలిగించి రికార్డు!
అయోధ్యలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి దీపం వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దీపాలు వెలిగించారు.
Published Date - 11:10 PM, Wed - 30 October 24 -
#Cinema
Krishna Vamsi : నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ ‘పవన్ కల్యాణే’ – డైరెక్టర్ కృష్ణవంశీ
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని , అవినీతిమయంగా మారిన రాజకీయాలలో ఓ వ్యక్తి విలువలు
Published Date - 07:38 PM, Thu - 26 September 24 -
#India
CM Yogi Adityanath: ఆహారంలో కల్తీని ఉపేక్షించవద్దు: ఆధికారులకు సీఎం యోగి ఆదేశాలు
Uttar pradesh: దీనిపై పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో గల అన్ని ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.
Published Date - 03:36 PM, Tue - 24 September 24 -
#India
Uttar Pradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలు నిలిపేసిన యోగి ప్రభుత్వం
ఉద్యోగుల తమ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగులు జీతాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్లైన్ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి ఉంది.
Published Date - 02:20 PM, Tue - 3 September 24 -
#India
CM Yogi Adityanath: జనతా దర్బార్లో దూసుకుపోతున్న సీఎం యోగి
గోరఖ్నాథ్ ఆలయ సముదాయంలోని మహంత్ దిగ్విజయ్నాథ్ మెమోరియల్ ఆడిటోరియంలో ప్రజల వద్దకు సీఎం యోగి స్వయంగా చేరుకుని అందరి సమస్యలను ఒక్కొక్కటిగా విన్నారు. దాదాపు 400 మందిని కలిశాడు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు
Published Date - 01:16 PM, Mon - 5 August 24