CM Siddaramaiah
-
#India
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. We’re now on WhatsApp. Click to Join. ‘ఆపరేషన్ […]
Published Date - 02:08 PM, Sat - 23 March 24 -
#India
Karnataka: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: సిద్ధరామయ్య
బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తుందని , రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది.
Published Date - 03:36 PM, Mon - 11 March 24 -
#India
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.
Published Date - 02:00 PM, Sat - 2 March 24 -
#India
Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి
రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.
Published Date - 01:20 PM, Mon - 26 February 24 -
#India
DK Shivakumar: డీకే శివకుమార్పై ఎఫ్ఐఆర్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును
Published Date - 11:55 PM, Tue - 13 February 24 -
#South
CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య
అధర్మం, అమానవీయ పనులు చేసి నాటకీయంగా పూజలు చేస్తే దేవుడు ఆ పూజను అంగీకరించడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సమస్త జీవితాలు సమానత్వంతో, ప్రేమతో జీవించాలన్నదే శ్రీరాముని ఆదర్శం. బిదరహళ్లి హోబలిలో హిరండహళ్లి శ్రీరామ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రామసీతా లక్ష్మణ ఆలయాన్ని, 33 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. మా గ్రామంలో రాముడి గుడి కట్టించాను రాష్ట్రంలోని గ్రామాల్లో రాముని […]
Published Date - 09:40 PM, Mon - 22 January 24 -
#India
Karnataka: దుకాణాల నేమ్ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 05:02 PM, Wed - 27 December 23 -
##Speed News
Congress 2024 : ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సారథిగా చిదంబరం.. సభ్యులు ఎవరెవరంటే ?
Congress 2024 : రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది.
Published Date - 09:04 AM, Sat - 23 December 23 -
##Speed News
Hijab: కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేత..
మహిళలు ఏ డ్రస్ వేసుకుంటారు ? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగత ఎంపికని చెప్పారు. వారిని ఎవరూ అడ్డుకోరన్నారు. కాగా.. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి..
Published Date - 10:36 PM, Fri - 22 December 23 -
##Speed News
Whats Today : రేవంత్ నామినేషన్.. బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం.. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్
Whats Today : కామారెడ్డి నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు.
Published Date - 08:50 AM, Fri - 10 November 23 -
#Special
17 Crore Injection: ఒక్క ఇంజక్షన్ డోస్ ఖరీదు రూ.17 కోట్లు
సాధారణంగా మనం అనారోగ్యంతో ఉంటే ఇంజెక్షన్ తీసుకుంటాము. ఆ ఇంజెక్షన్ ఖరీదు ఎంత ఉంటుంది. రూ.50, రూ.100 అవుతుంది. కానీ ఓ ఇంజెక్షన్ ఖరీదు తెలిస్తే మతిపోతుంది. ఒక్క డోస్ ఖరీదు రూ.17 కోట్లు. ప్రపంచంలోని అన్ని రకాల ఇంజెక్షన్ల కంటే ఈ ఇంజెక్షన్ ధర ఎక్కువ.
Published Date - 07:04 PM, Thu - 9 November 23 -
##Speed News
Karnataka Government : టార్గెట్ షురూ.. బీజేపీ హయాంలో బిట్కాయిన్ కుంభకోణంపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు అడిషనల్ డీజీపీ మనీష్ ఖర్బీకర్ సారథ్యం వహించనున్నారు. ఈ విచారణలో భాగంగా సైబర్ పోలీసుల సహకారంకూడా తీసుకోనుంది.
Published Date - 09:19 PM, Mon - 3 July 23 -
##Speed News
Karnataka Syllabus Controversy: కర్ణాటక పాఠ్యపుస్తలలో కెబి హెడ్గేవార్ కథ తొలగింపుకు రంగం సిద్ధం
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్గేవార్ గురించి బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలోని పాఠ్యపుస్తలలో ప్రచురించింది. అయితే తాజాగా అక్కడ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
Published Date - 09:14 PM, Thu - 15 June 23 -
#South
Karnataka Cabinet: సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులు.. శనివారం ప్రమాణస్వీకారం..!
కర్ణాటక (Karnataka Cabinet)లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో 20 నుంచి 24 మంది మంత్రులు చేరనున్నారు.
Published Date - 06:34 AM, Fri - 26 May 23 -
#South
CM Siddaramaiah: సిద్ధరామయ్యకు ప్రాణహాని.. కర్ణాటకలో చిచ్చు రేపుతున్న వ్యాఖ్యలు!
సిద్ధరామయ్యకు ప్రాణహాని ఉందని, బీజేపీ మాజీ మంత్రి సీఎన్పై చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Published Date - 05:35 PM, Thu - 25 May 23