CM Siddaramaiah
-
#India
CM Siddaramaiah : తుంగభద్ర డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం.. డ్యామ్ను సందర్శించనున్న సీఎం
హైడ్రో మెకానికల్ ఇంజినీరింగ్ (డ్యామ్లు)లో నిపుణుడు ఎన్ కన్నయ్య నాయుడు, ఇతర బృందం సభ్యులు విరిగిన క్రెస్ట్ గేట్ను సరిచేయడానికి సన్నద్ధమవుతున్నారు.
Date : 13-08-2024 - 11:06 IST -
#India
CM Siddaramaiah : అవినీతికి పాల్పడిన వారిని కర్ణాటక ప్రభుత్వం విడిచిపెట్టబోదు
బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ 'జనందోళన' సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు’’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
Date : 10-08-2024 - 5:20 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ భేటి
ఎర్రచందనం అక్రమ రవాణ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు ఉంటాయి. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు.
Date : 08-08-2024 - 1:16 IST -
#India
CM Siddaramaiah: బడ్జెట్ కేటాయింపులపై నిర్మలా సీతారామన్ వాదనలు నిజం కాదు
నిన్న కర్ణాటకకు వచ్చిన నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
Date : 29-07-2024 - 5:13 IST -
#Telangana
Rahul : కాంగ్రెస్లో చేరేందుకు ఎంతమొత్తం ఇస్తున్నారు..? రాహుల్ కు కేటీఆర్ సూటి ప్రశ్న
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేస్తున్నదని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆరోపించిన వార్తను కేటీఆర్ ట్యాగ్ చేశారు
Date : 14-07-2024 - 11:05 IST -
#India
Revanna : రేవణ్ణ దౌత్య పాస్పోర్టును రద్దు చేయండి.. ప్రధాని మోడీకి సిద్ధరామయ్య లేఖ
JDS MP Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్పోర్టు(Diplomatic Passport)కు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రధాని మోడీ(PMinister Modi)కి లేఖ(letter) రాశారు. We’re now on WhatsApp. Click to Join. ”ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత […]
Date : 23-05-2024 - 1:07 IST -
#India
CM Siddaramaiah : ప్రజ్వల్ రేవణ్ణ కేసుతో మాకు సంబంధం లేదు
జేడీ(ఎస్) ఎంపీ, హాసన్ లోక్సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై జరిగిన లైంగికదాడి కేసు విచారణలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు గానీ, తనకు గానీ ఎలాంటి ప్రమేయం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
Date : 10-05-2024 - 8:51 IST -
#India
Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం
జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.
Date : 05-05-2024 - 3:05 IST -
#India
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. We’re now on WhatsApp. Click to Join. ‘ఆపరేషన్ […]
Date : 23-03-2024 - 2:08 IST -
#India
Karnataka: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: సిద్ధరామయ్య
బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తుందని , రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది.
Date : 11-03-2024 - 3:36 IST -
#India
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.
Date : 02-03-2024 - 2:00 IST -
#India
Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి
రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.
Date : 26-02-2024 - 1:20 IST -
#India
DK Shivakumar: డీకే శివకుమార్పై ఎఫ్ఐఆర్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును
Date : 13-02-2024 - 11:55 IST -
#South
CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య
అధర్మం, అమానవీయ పనులు చేసి నాటకీయంగా పూజలు చేస్తే దేవుడు ఆ పూజను అంగీకరించడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సమస్త జీవితాలు సమానత్వంతో, ప్రేమతో జీవించాలన్నదే శ్రీరాముని ఆదర్శం. బిదరహళ్లి హోబలిలో హిరండహళ్లి శ్రీరామ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రామసీతా లక్ష్మణ ఆలయాన్ని, 33 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. మా గ్రామంలో రాముడి గుడి కట్టించాను రాష్ట్రంలోని గ్రామాల్లో రాముని […]
Date : 22-01-2024 - 9:40 IST -
#India
Karnataka: దుకాణాల నేమ్ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 27-12-2023 - 5:02 IST