CM Revanth Reddy
-
#Telangana
New schemes : “మిషన్ 26 డేస్”..జూన్ 2 న తెలంగాణలో కొత్త పథకాలు.. !
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం "మిషన్ 26 డేస్" పేరిట వారం పది రోజుల పాటు నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో జూన్ 2న 'రాజీవ్ యువ వికాసం' అనే పథకాన్ని ప్రారంభించబోతోంది.
Date : 31-05-2025 - 11:01 IST -
#Telangana
Integrated Residential Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే?
వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ స్కూళ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించడానికి బదులుగా ప్రతిపక్షం తప్పుడు కథనాను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 30-05-2025 - 7:55 IST -
#Telangana
Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను జూలై నెలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Date : 30-05-2025 - 12:42 IST -
#Telangana
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా హక్కులు లభించాయని, అదే పార్టీ వారి ఉన్నతికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. “కులం వల్ల కాదు, చదువు వల్లే జీవితంలో మానవుడు ఎదుగుతాడు. ఎంతోమంది మహనీయుల జీవితాలు దీనికి నిదర్శనం. సమాజంలోని అసమానతలు, వివక్షలు నిర్మూలించాల్సిన అవసరం ఉంది,” అని సీఎం తెలిపారు.
Date : 28-05-2025 - 3:49 IST -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అలర్ట్!
భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.
Date : 27-05-2025 - 8:27 IST -
#Telangana
Slot Booking: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్!
నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను ఏర్పాటు చేశామని నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు.
Date : 24-05-2025 - 6:21 IST -
#Telangana
KTR : పార్టీ అధినేతకు లేఖ రాయడంలో తప్పేం లేదు..అంతర్గత విషయాలు..అంతర్గతంగానే చర్చించుకోవాలి: కేటీఆర్
తమ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ ఉందని, ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే లేదా సూచనలు చేయాలంటే లేఖల రూపంలోనైనా చెప్పవచ్చని స్పష్టం చేశారు.‘‘ఇవి అంతర్గత విషయాలు కావడంతో, అంతర్గతంగానే చర్చలు జరగడం మంచిది. కానీ ప్రతి పార్టీకి లొల్లి పెట్టే కోవర్టులు ఉంటారు.
Date : 24-05-2025 - 12:08 IST -
#Telangana
National Herald Case : రేవంత్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది – కేటీఆర్
National Herald Case : ‘‘యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారు’’ అంటూ ఆయన ఆరోపించారు.
Date : 23-05-2025 - 11:40 IST -
#Telangana
Kondareddypalli : నా కొండారెడ్డిపల్లికి రుణపడి ఉంటా- రేవంత్ రెడ్డి
Kondareddypalli : నా ఊరు, నా వాళ్ల మధ్యకు ఎప్పుడు వెళ్లినా… అనిర్వచనీయ అనుభూతే. ఊరి పొలిమేరల్లో… హనుమంతుడి ఆశీస్సులు
Date : 20-05-2025 - 10:16 IST -
#Telangana
CM Revanth Reddy : నల్లమల డిక్లరేషన్తో గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు : సీఎం రేవంత్రెడ్డి
నల్లమల ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమం కోసం రూ.12,600 కోట్లతో విస్తృత కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధి దశాబ్దాలుగా లేనిదని గుర్తుచేసిన సీఎం, “ఒకప్పుడు నల్లమల వెనుకబడిన ప్రాంతంగా భావించబడేది.
Date : 19-05-2025 - 4:19 IST -
#Telangana
CM Revanth Reddy : ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు భూమి సాగు కోసం అవసరమైన నీటిని, విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం (Forest Rights Act - FRA) కింద ఇప్పటికే సుమారు 6.69 లక్షల ఎకరాల భూమిని 2.30 లక్షల మంది గిరిజన రైతులకు పంట సాగు కోసం మంజూరు చేశారు.
Date : 19-05-2025 - 12:38 IST -
#Telangana
Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం
Liquor Rates Hike : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయాన్ని భారీగా అంచనా వేసిన నేపథ్యంలో, వాస్తవ ఆదాయం తగ్గుతుండటంతో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Date : 18-05-2025 - 7:27 IST -
#Andhra Pradesh
Polavaram Project : పోలవరం కోసం రంగంలోకి మోదీ… 4 రాష్ట్రాల సీఎంలతో చర్చలు!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన తొలిసారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్ మాజీ వర్చువల్గా హాజరుకానున్నారు.
Date : 17-05-2025 - 2:09 IST -
#Telangana
Bandi Sanjay: ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లింపులెప్పుడు? సీఎం రేవంత్కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ!
తెలంగాణలో విద్యా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆరోపించారు.
Date : 15-05-2025 - 4:34 IST -
#Telangana
Warning : మహబూబ్నగర్ సీఈపై సీఎం రేవంత్ ఆగ్రహం
Warning : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పునరావాస సమస్యలు పూర్తవ్వకముందే పైపుల బిల్లులు పెట్టడం వివాదాస్పదమవుతోంది
Date : 15-05-2025 - 1:33 IST