Cm Jagan
-
#Andhra Pradesh
AP Politics: పొలిటికల్ సంక్రాంతి.. భోగీ మంటల్లో ‘జీఓ’ 1 దగ్ధం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని తెలుగువారందరికీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 1 నిరసనగా ఆయన భోగి మంటల్లో కాపీలను కాల్చివేశారు.
Date : 14-01-2023 - 8:35 IST -
#Andhra Pradesh
Nellore TDP : వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి అండగా నిలవాలి – టీడీపీ నేత చేజర్ల
బీసీ సబ్ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1500 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని తెలుగుదేశం సీనియర్ నేత చేజర్ల
Date : 09-01-2023 - 7:43 IST -
#Andhra Pradesh
AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
Date : 02-01-2023 - 7:23 IST -
#Andhra Pradesh
ఏపీలో 4 లక్షల మందికి పింఛన్ల తొలగింపు..సర్కార్ తీరుపై పవన్ ఫైర్
ఏపీ సీఎం జగన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో 4 లక్షల మందికి పింఛన్లను తొలగించడంపై ఏపీ సర్కార్ పింఛనుదార్లకు నోటీసులు అందించింది. ఏపీలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Date : 28-12-2022 - 8:05 IST -
#Andhra Pradesh
CM Jagan: నాటా తెలుగు సభలకు సీఎం జగన్కు ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan)కి ఆహ్వానం పంపింది. జూన్ 30 నుంచి జూలై 2, 2023 వరకు డల్లాస్ లో జరగనున్న తెలుగు మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan)ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆహ్వానించింది.
Date : 20-12-2022 - 8:10 IST -
#Andhra Pradesh
Amravati: అమరావతిపై జగన్ మంత్రివర్గం, 13న కీలక నిర్ణయం
అమరావతి (Amravati) రాజధాని మీద కీలక నిర్ణయం తీసుకోవడానికి సీఎం జగన్మోహనరెడ్డి (Jagan Mohan Reddy) సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
Date : 04-12-2022 - 7:30 IST -
#Andhra Pradesh
YSRCP : డిసెంబర్ 7న జయహో బీసీ సభ.. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
డిసెంబరు 7న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘జయహో బీసీ మహా సభ’ బహిరంగ సభకు వైఎస్సార్
Date : 02-12-2022 - 7:07 IST -
#Speed News
TDP Greeshma : ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చేశారు – టీడీపీ అధికార ప్రతినిధి గ్రీష్మ
ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఆరోపించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని...
Date : 27-11-2022 - 1:40 IST -
#Andhra Pradesh
CM JAGAN: ఏపీ రైతులకు శుభవార్త. ఈనెల 28 అకౌంట్లలో నగదు జమ..!!
ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 2022 ఖరీఫ్ సీజన్లో ప్రక్రుతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సీజన్ ముగియకముందే పంట నష్టపరిహారం పంపిణీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 60,832ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో […]
Date : 25-11-2022 - 9:30 IST -
#Andhra Pradesh
CM Jagan : వైసీపీలో కీలక నేతలకు షాక్ ఇచ్చిన జగన్!
వైసీపీలో కీలక నేతలకు అధినేత జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను సీఎం జగన్ మార్చారు....
Date : 24-11-2022 - 9:07 IST -
#Andhra Pradesh
CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. నరసాపురం సమీపంలో ఏర్పాటు
Date : 21-11-2022 - 7:56 IST -
#Andhra Pradesh
AP Politics: జగన్ పై చెల్లెలు పోటీ? టీడీపీ టార్గెట్ ఫిక్స్..!!
పులివెందుల కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం వేగంగా పావులు కదుపుతున్నారు.
Date : 20-11-2022 - 9:56 IST -
#Andhra Pradesh
Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!
టీడీపీ సీనియర్ నేత నారాలోకేశ్…సెటైర్లు వేయడంలో కాస్త డెవలప్ అయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా… జగన్ మీద సెటైర్లు వేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. మొన్న మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన స్టైల్లో వ్యాంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. సార్ ప్లీజ్ నా కేసులు మాఫీ చేయరూ… అంటూ ప్రధానిని జగన్ వేడుకోవడం తప్పా… ఆయన రాష్ట్రాన్ని ఉద్దరించింది ఏమీ లేదన్నారు. మంగళవారం […]
Date : 16-11-2022 - 8:34 IST -
#Andhra Pradesh
PM Modi In VIzag : వైజాగ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు సర్వం సిద్ధం
వైజాగ్లో ప్రధాని మోడీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని...
Date : 12-11-2022 - 7:25 IST -
#Speed News
CM YS jagan : ఐదేళ్లు పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన పాదయాత్ర చరిత్ర సృష్టించింది. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు
Date : 06-11-2022 - 9:28 IST