HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan Mohan Reddy Cooments On Guntur Issue

AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి

గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

  • By Prasad Published Date - 07:23 AM, Mon - 2 January 23
  • daily-hunt
Babu Jagan
Babu Jagan

గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించి వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాత కిట్‌ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్‌లో తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్ కూలడంతో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆసుపత్రిని సందర్శించిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని మ‌హిళల మృతికి కార‌ణం చంద్ర‌బాబేన‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు పబ్లిసిటీ ట్రిక్స్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో టీడీపీ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారని విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. డిసెంబరు 28న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్ర‌బాబు రోడ్‌షో సందర్భంగా ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. పబ్లిసిటీ పట్ల ఆయనకున్న మోజు మనుషుల ప్రాణాలను బలిగొందని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని చూపించేందుకు చంద్ర‌బాబు నాయుడు ఇరుకు సందుల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • gunturu
  • tdp
  • ycp

Related News

    Latest News

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd