Cm Jagan
-
#Speed News
Tarakaratna : తారకరత్న మృతికి సీఎం కేసీఆర్, జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం
నందమూరి తారకరత్న మరణ వార్త ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలను కలిచివేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ
Published Date - 07:37 AM, Sun - 19 February 23 -
#Andhra Pradesh
CM Jagan: ఏపీ విధానాలు, లక్ష్యాలు.. మావి ఒక్కటే! జగన్తో ఆస్ట్రేలియా ఎంపీల ప్రశంస
ఆస్ట్రేలియాకు చెందిన ఎంపీల వాణిజ్య ప్రతినిధుల బృందం ఒకటి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది.
Published Date - 10:00 PM, Mon - 13 February 23 -
#Andhra Pradesh
జగన్ కాపుల కళ్లు పొడిచారు.. వైసీపీ పాలనలో కాపులకు అన్యాయం – టీడీపీ ఎమ్మెల్యే అనగాని
వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం, అవమానం గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే
Published Date - 10:19 AM, Sun - 12 February 23 -
#Andhra Pradesh
TDP Yanamala : ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎందే – మాజీ మంత్రి యనమల
రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారన్నారు మాజీమంత్రి యనమల
Published Date - 03:32 PM, Sun - 5 February 23 -
#Speed News
YS Viveka Murder Case : వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వాఖ్యలు.. త్వరలోనే నిజాలు..!
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి.. హత్య వెనుక నిజానిజాలు త్వరలో వెల్లడిస్తానని
Published Date - 03:19 PM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
Nellore Rural MLA: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గింపు.. కోటంరెడ్డి కౌంటర్.!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. దీనిపై స్పందించినన కోటంరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మిగిలిన ఇద్దరు గన్ మెన్లు కూడా తనకు వద్దని స్పష్టం చేశారు.
Published Date - 12:55 PM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
YSRCP : తాడేపల్లి వైసీపీలో వర్గపోరు.. సర్వే సంస్థ ఫోన్ కాల్తో బయటపడ్డ..!
అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలోని
Published Date - 07:01 AM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
Lokesh on Jagan: బినామీలతో జగన్ దోపిడీ : మూడో రోజు పాదయాత్రలో లోకేష్
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మూడో రోజు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మీదుగా వెళ్తున్న లోకేశ్కు మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు.
Published Date - 09:28 PM, Sun - 29 January 23 -
#Andhra Pradesh
Republic Day 2023: ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
Published Date - 11:19 AM, Thu - 26 January 23 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులపై స్పందించిన షర్మిల
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ
Published Date - 04:43 PM, Tue - 24 January 23 -
#Andhra Pradesh
TDP : వైసీపీ పాలనలో కుంభకోణాల మయంగా టీటీడీ మారింది – పంచుమర్తి అనురాధ
పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్ధానం వైసీపీ పాలనలో కుంభకోణాల మయంగా మారిందని టీడీపీ రాష్ట్ర
Published Date - 04:21 PM, Tue - 24 January 23 -
#Andhra Pradesh
YS Viveka Murder : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీకి సీబీఐ సమాన్లు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కొన్ని రోజులు స్తబ్ధుగా ఉన్న
Published Date - 07:41 AM, Tue - 24 January 23 -
#Andhra Pradesh
AP Politics: పొలిటికల్ సంక్రాంతి.. భోగీ మంటల్లో ‘జీఓ’ 1 దగ్ధం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని తెలుగువారందరికీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 1 నిరసనగా ఆయన భోగి మంటల్లో కాపీలను కాల్చివేశారు.
Published Date - 08:35 PM, Sat - 14 January 23 -
#Andhra Pradesh
Nellore TDP : వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి అండగా నిలవాలి – టీడీపీ నేత చేజర్ల
బీసీ సబ్ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1500 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని తెలుగుదేశం సీనియర్ నేత చేజర్ల
Published Date - 07:43 AM, Mon - 9 January 23 -
#Andhra Pradesh
AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
Published Date - 07:23 AM, Mon - 2 January 23