Cm Jagan
-
#Andhra Pradesh
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు.. అధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పై జరుగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఈ నిర్మాణం ప్రకృతిని నాశనం చేస్తుందని, గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై వివాదాలు పెరిగాయి. తాజాగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గమనించిన దృష్టిలో, ఈ చెల్లింపుల గురించి వివరణ అడిగిన ఆయన, ముందుగా చేపట్టిన చర్యలను మరింత కఠినం చేయాలని సూచించారు.
Date : 15-02-2025 - 12:56 IST -
#Andhra Pradesh
Stone Attack on CM Jagan: వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సతీష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు
Date : 27-05-2024 - 3:11 IST -
#Andhra Pradesh
CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన వేళ.. అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్
ఏపీలో పోలింగ్ ముగియడంతో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు.
Date : 18-05-2024 - 12:00 IST -
#Andhra Pradesh
AP : జూన్ 9న విశాఖలో రెండోసారి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం – బొత్స
జూన్ 9న విశాఖలో రెండోసారి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు
Date : 16-05-2024 - 9:37 IST -
#Andhra Pradesh
AP : ఏపిలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం: ఐప్యాక్ టీంతో సీఎం జగన్
CM Jagan: సిఎం జగన్ విజయవాడ(Vijayawada)లోని ఐప్యాక్ కార్యాలయా(IPAC office)ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఐప్యాక్ బృందంతో(IPAC team) మాట్లాడుతూ.. ఏపిలో వైసీపీ(YCP) కొత్త చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాదు.. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు […]
Date : 16-05-2024 - 2:27 IST -
#Andhra Pradesh
CM Jagan Tweet: ఎన్నికల తర్వాత సీఎం జగన్ ఫస్ట్ ట్వీట్ ఇదే.. ఏమన్నారంటే..?
ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ మే 13 (సోమవారం) ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదై రికార్డు బ్రేక్ చేసింది.
Date : 14-05-2024 - 6:31 IST -
#Andhra Pradesh
Chandrababu: ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లు పోలింగ్కు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లోని ఓటర్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు బస్సులతో కిటకిట లాడుతున్నాయి.
Date : 11-05-2024 - 4:25 IST -
#Andhra Pradesh
Jagan : అప్పుల్లో అపలేరు.. మే 14న 4వేల కోట్ల అప్పులు కోరుతున్న జగన్
ఏపీని అప్పుల ఊబిలో ముంచుతున్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదే కాకుండా.. కేంద్ర సంస్థలు కూడా ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని రిపోర్టులు ఇస్తున్నారు.
Date : 11-05-2024 - 12:23 IST -
#Andhra Pradesh
CM Revanth Reddy : ముందు మీ ఇంట్లో వారికి సమాధానం చెప్పండి.. జగన్కు రేవంత్ కౌంటర్
నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడునున్న విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర రోజులుగా నిర్విరామంగా వివిధ పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్ రెండు రోజుల ముందే ఎన్నికల ప్రచారం ముగిసిపోనుంది.
Date : 11-05-2024 - 11:49 IST -
#Andhra Pradesh
AP CID : వైసీపీకి తొలిసారి ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల ప్రచారాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రజలను తమవైపుకు మళ్లించుకునేందుకు వివిధ పార్టీలు అమలు కానీ హామీలు గుప్పిస్తున్నాయి.
Date : 10-05-2024 - 12:46 IST -
#Andhra Pradesh
Chief Minister Jagan Phone: ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఫోన్ కూడా లేదా..? ఇది షాకింగే..!
ఏపీలో మే 13 తేదీన అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Date : 10-05-2024 - 5:15 IST -
#Andhra Pradesh
AP Elections : వైఎస్సార్సీపీ కలలు బద్దలు కొట్టిన ఈసీ..!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీకి ముందే అధికార వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి పెద్ద ఊరట లభించింది.
Date : 09-05-2024 - 5:22 IST -
#Andhra Pradesh
AP : ఏపిలో సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఆంక్షలు విధించిన ఈసీ
Welfare scheme: ఏపిలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం(Election Commission) ఆంక్షలు విధించింది. పోలింగ్ తర్వాతే నగదు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకు వాయిదా వేసింది. ఎన్నికల కోడ్కు ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దీనికి […]
Date : 09-05-2024 - 2:05 IST -
#Andhra Pradesh
CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్
ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు.
Date : 06-05-2024 - 6:37 IST -
#Andhra Pradesh
AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.
Date : 05-05-2024 - 7:30 IST