Chittoor District
-
#Andhra Pradesh
CM Chandrababu : పింఛన్ల కోసం ఏటా రూ.33వేల కోట్లు : సీఎం చంద్రబాబు
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. "ప్రతినెలా ఒకటోతేదీనే ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం.
Date : 01-03-2025 - 4:13 IST -
#Andhra Pradesh
Peddireddy Agricultural Field : మంగళంపేట అడవిలో పెద్దిరెడ్డి వ్యవసాయక్షేత్రం.. సర్వత్రా చర్చ!
ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా చాలా రకాల అనుమతులను(Peddireddy Agricultural Field) పొందాలి.
Date : 29-01-2025 - 9:25 IST -
#Andhra Pradesh
Jammu Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి
ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ముష్కరుల కాల్పుల్లో కార్తిక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Date : 21-01-2025 - 12:29 IST -
#Andhra Pradesh
Kuppam : వైసీపీకి షాక్..టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ చైర్మన్
Kuppam : చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని పేర్కొన్నారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు.
Date : 05-11-2024 - 1:48 IST -
#Andhra Pradesh
Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్చల్.. రైతును తొక్కి చంపిన వైనం
Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.
Date : 15-10-2024 - 1:08 IST -
#Andhra Pradesh
Punganur : పుంగనూరు..చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు..
Punganur : చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే పోలీసులు సర్వహికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు.
Date : 06-10-2024 - 4:19 IST -
#Andhra Pradesh
Road Accident : చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ లో మృతి
Road Accident in Chitturu District : బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా అరగొండ దగ్గర బెంగళూరు-చెన్నై హైవే బ్రిడ్జిపై ఘోర ప్రమాదం జరిగింది.
Date : 14-09-2024 - 11:53 IST -
#Andhra Pradesh
AP Elections : టీడీపీ ప్రచార వాహనాన్ని తగలబెట్టిన దుండగులు
డ్రైవర్ వాహనంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు
Date : 27-04-2024 - 3:51 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బిగ్ షాక్ తగలబోతుందా..?
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
Date : 22-04-2024 - 6:40 IST -
#Andhra Pradesh
AP Volunteers: 33 మంది వాలంటీర్ల పై ఏపీ ప్రభుత్వం వేటు
AP Volunteers: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఏకంగా 33 మంది వాలంటీర్ల(Volunteers)పై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడీపీ, ఇతర విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని […]
Date : 18-03-2024 - 11:31 IST -
#Andhra Pradesh
YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే
అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు.
Date : 27-12-2023 - 4:08 IST -
#Andhra Pradesh
Srivari Padam Print : ఆ గుట్టలో శ్రీవారి పాదం ఆనవాలు.. భక్తుల ప్రత్యేక పూజలు
Srivari Padam Print : చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలంలోని తాళంబేడు పంచాయతీ టి.వేనపల్లె సమీపంలో ఉన్న గోవిందరాజుల గుట్టలో శ్రీవారి పాదముద్రలు దర్శనమిచ్చాయి.
Date : 23-09-2023 - 8:11 IST -
#Andhra Pradesh
Chittoor District: పాడె మోస్తూ ముగ్గురు మృతి.. అంత్యక్రియల్లో విషాదం
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని అంత్యక్రియలకు పాడెపై తీసుకెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Date : 16-06-2023 - 9:09 IST -
#Speed News
3 Killed : చిత్తూరు జిల్లాలో విషాదం.. పుట్టిన రోజు నాడే..
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో...
Date : 21-09-2022 - 10:55 IST -
#Andhra Pradesh
Snake Attack: 45 రోజుల్లో ఆరు సార్లు కాటేసిన పాము.. ఆ కుటుంబంపై పగబట్టిన సర్పం!
పాముకు ఏదైనా హాని చేస్తే.. అది పగబడుతుందని ఎప్పటికైనా కాటేసి తీరుతుందని చాలా మంది నమ్ముతారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇదే నిజమేనేమో అనిపిస్తుంది. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసి నిజమే అని నమ్మినవాళ్లూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఆ కుటుంబం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. కేవలం నెలన్నర వ్యవధిలో… అంటే 45 రోజుల్లో ఓ కుటుంబం ఆరుసార్లు పాముకాటుకు గురైంది. దీంతో ఆ కుటుంబం పై పాము పగబట్టిందనే ప్రచారం ఆ గ్రామంలో […]
Date : 14-03-2022 - 10:03 IST