Chennai
-
#India
ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..
Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా భారత్లోని సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. వంటింట్లో గ్యాస్ లేక హోటల్కు వెళ్లి తినాలనుకుంటే.. హోటల్ బిల్లుల్లోనూ మంటలు పుట్టిస్తూ సాధారణ ప్రజలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతను సాకుగా చూపి కొన్ని హోటళ్లు కస్టమర్ల నుంచి ముక్కుపిండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగా చెన్నై, బెంగళూరు నగరాల్లో హోటల్ బిల్లుల్లో ‘గ్యాస్ సప్లై […]
Date : 13-03-2026 - 12:17 IST -
#Sports
కిరాణా షాప్ లో వరల్డ్ కప్ హీరో వరుణ్ చక్రవర్తి
Varun Chakravarthy టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన వరుణ్ చక్రవర్తి, తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మైదానంలో తన మిస్టరీ స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, పతకంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఉన్న ఒక చిన్న కిరాణా కొట్టులో ఆయన […]
Date : 13-03-2026 - 11:56 IST -
#Sports
నేడు భారత్- జింబాబ్వే మధ్య మ్యాచ్.. ‘డ్యూ క్యూర్’ ఉపయోగం?!
భారత్- జింబాబ్వే రెండు జట్లు కూడా తమ గత సూపర్-8 మ్యాచ్లలో ఓడిపోయి ఇక్కడికి చేరుకున్నాయి. భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోగా, జింబాబ్వే వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Date : 26-02-2026 - 3:33 IST -
#Andhra Pradesh
మందుబాబులకు గుడ్ న్యూస్..
Liquor Bottles మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తారు. ఆ బాటిల్ ఖాళీ అయ్యాక దానిని టాస్మాక్ […]
Date : 16-02-2026 - 2:51 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం!
గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 30-11-2025 - 6:26 IST -
#South
Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Date : 30-09-2025 - 8:46 IST -
#India
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Date : 07-09-2025 - 1:54 IST -
#South
Sponge Park : వరదలకి చెక్.. వినోదానికి సెంటర్ – చెన్నైలో స్పాంజ్ పార్క్
Sponge Park : గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (GCC) కొత్త పంథాలో ముందడుగు వేసింది. మథూర్ ఎంఎండిఏ కాలనీ ఫుట్బాల్ మైదానంలో స్పాంజ్ పార్క్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా వరద నియంత్రణను క్రీడా, వినోద సదుపాయాలతో కలిపిన ప్రత్యేక నమూనాగా రూపుదిద్దుకుంటోంది.
Date : 07-09-2025 - 12:01 IST -
#Speed News
Womens Safety: మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి..!
నేరస్థుల డేటాబేస్ ను డిజిటైలైజ్ చేయడంతోపాటు, డిజిటల్ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.
Date : 19-08-2025 - 8:30 IST -
#Speed News
Nagaland Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత!
గణేశన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ, గణేశన్ను ఒక నిష్ఠాపరమైన జాతీయవాదిగా, బీజేపీ పార్టీకి ఒక స్తంభంగా అభివర్ణించారు.
Date : 15-08-2025 - 9:03 IST -
#South
MK Stalin : రాష్ట్ర అధికారాలపై కేంద్రం అరాచకానికి పాల్పడుతోంది: సీఎం స్టాలిన్
చెన్నైలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన ప్రసంగంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..రాష్ట్రాలకు సముచితంగా దక్కాల్సిన నిధులను కేంద్రం వినకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన స్థితి ఏర్పడింది.
Date : 15-08-2025 - 2:17 IST -
#Cinema
Actres Radhika: ప్రధాన నటి రాధికా డెంగ్యూ జ్వరం: నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి తో కలిసి ఆమె దాదాపు 15 సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Date : 01-08-2025 - 12:16 IST -
#India
Hero Sriram : అవును.. నేను డ్రగ్స్ వాడాను.. బెయిల్ ఇవ్వండి
ప్రముఖ సినీనటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ తమిళనాడులో కలకలం రేపుతోంది. ‘రోజాపూలు’, ‘ఒకరికి ఒకరు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్పై, చెన్నై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Date : 24-06-2025 - 2:51 IST -
#South
Kamal Haasan : అభిమానులపై కమల్ హసన్ ఆగ్రహం
Kamal Haasan : తమిళనాడు రాజధాని చెన్నైలోని అల్వార్పేటలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Date : 14-06-2025 - 7:50 IST -
#India
Chennai : ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
మాదక ద్రవ్యాల సరఫరా, దాచి ఉంచే ప్రయత్నాలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం ఆదేశం. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని రద్దీగల కూడళ్లల్లో పోలీసు, కస్టమ్స్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Date : 14-06-2025 - 11:17 IST