Chandrababu Naidu
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు రిలీఫ్ పంపిణీ కోసం ఏపీ టెంప్లేట్..
CM Chandrababu : రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల గణన , ధృవీకరణ కోసం పూర్తి స్టాక్ యాప్ , డేటాబేస్ను రూపొందించి అమలు చేసిందని విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) , ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Date : 26-09-2024 - 6:20 IST -
#Andhra Pradesh
YSRCP: తిరుపతి లడ్డూ వివాదం.. అయోమయంలో వైఎస్సార్సీపీ
Tirupati Laddu Row : తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా , జాతీయ మీడియా కూడా ఈ ఘోరమైన నేరానికి సంబంధించిన కథనాలతో పూర్తిగా నిండిపోయింది.
Date : 23-09-2024 - 5:42 IST -
#Andhra Pradesh
Budameru Drain Closed: విజయవాడకు గండం తప్పింది: సీఎం చంద్రబాబు
Budameru Drain Closed: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరు ఎత్తిపోతలను పూడ్చామని, ప్రస్తుతం విజయవాడకు వచ్చే ఇన్ఫ్లోలు తగ్గాయన్నారు. దీంతో పెద్ద గండం తప్పిందని చెప్పారు.
Date : 07-09-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Rs 60000 Crore Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రూ.60వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు పచ్చజెండా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొని మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Date : 11-07-2024 - 12:26 IST -
#Cinema
Ramoji Rao : వైజాగ్లో ఫిలింసిటీ పవన్ ఆలోచన.. రామోజీ పేరు పెడతామన్న చంద్రబాబు..
తాజాగా వైజాగ్ లో కూడా ఫిలిం సిటీ ప్లాన్ చేయబోతున్నట్టు తెలిపారు
Date : 28-06-2024 - 3:45 IST -
#Andhra Pradesh
AP TDP : టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా.. కష్టానికి ఫలితమే పదవి వరించిందన్న బాబు
టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి నిరూపించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని టీడీపీ అధినేత, ఏపీ
Date : 17-06-2024 - 4:51 IST -
#Andhra Pradesh
Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది.
Date : 14-06-2024 - 5:14 IST -
#Andhra Pradesh
Amaravati : 4 ఏళ్ల నిరసనకు ముగింపు పలికిన రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నాలుగేళ్లుగా చేస్తున్న నిరసనను బుధవారం విరమించారు.
Date : 12-06-2024 - 9:53 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్డీయే కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి పదవి చేపట్టాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు. అటు జనసేన కార్యకర్తలు సైతం ఇదే ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం
Date : 11-06-2024 - 3:23 IST -
#Speed News
AP Schools: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు
AP Schools: రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. 12న CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. […]
Date : 09-06-2024 - 11:03 IST -
#Andhra Pradesh
Heritage Foods Stock: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు.. కోట్లలో లాభాలు
ఢిల్లీలో చంద్రబాబు హవా చాటగా హైదరాబాద్ లో భార్య భువనేశ్వరి సత్తా చాటారు. ఢిల్లీలో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ రూ.579 కోట్లు పెరిగింది.
Date : 07-06-2024 - 4:13 IST -
#Andhra Pradesh
AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ?
లోక్సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీహార్ మరియు ఆంధ్రా ఎంపీ సీట్లపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ తెరపైకి వచ్చింది.
Date : 07-06-2024 - 3:30 IST -
#Andhra Pradesh
Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్..!
Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. నీరభ్ నియామకంపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది […]
Date : 07-06-2024 - 10:15 IST -
#India
NDA Meeting: నరేంద్ర మోదీ అధ్యక్షతన మరోసారి భేటీ కానున్న ఎన్డీయే మిత్రపక్షాలు..?!
NDA Meeting: 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) బుధవారం మిత్రపక్షాలతో సమావేశమైంది. ఇప్పుడు తదుపరి సమావేశాన్ని (NDA Meeting) జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు జరపనుంది. దీనికి ఎన్డిఎ పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరుకానున్నారు. జూన్ 7వ తేదీన ప్రధాని మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకుడిగా ఎన్నికవుతారు. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ […]
Date : 06-06-2024 - 8:35 IST -
#Andhra Pradesh
Nitish-Chandrababu: నరేంద్ర మోదీ ప్రధాని కావాలంటే.. చంద్రబాబు, నితీష్దే కీలక పాత్ర..!
Nitish-Chandrababu: నరేంద్ర మోదీ మూడోసారి కూడా ప్రధాని అవుతారు. అయితే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ (Nitish-Chandrababu) ఇద్దరూ ఎన్డీయేలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. మెజారిటీకి ఇంకా 32 సీట్లు కావాలి. టీడీపీ, జేడీయూ కలిసి 28 సీట్లు గెలుచుకున్నాయి. చిరాగ్ పాశ్వాన్కు ఐదు సీట్లు ఉన్నాయి. చంద్రబాబు-నితీష్ పైనే ఆధారపడి ఉంది ఇలా ముగ్గురు మిత్రపక్షాల సహకారంతో బీజేపీ మెజారిటీ 272 దాటుతోంది. కానీ చంద్రబాబు నాయుడు […]
Date : 06-06-2024 - 7:00 IST