Chandrababu Naidu
-
#Andhra Pradesh
CM Chandrababu : కొత్త పాలసీలపై సీఎం చంద్రబాబు కసరత్తు.. వరుస సమీక్షలు..
CM Chandrababu : ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు..
Date : 15-10-2024 - 12:27 IST -
#Andhra Pradesh
YS Jagan : ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.
Date : 13-10-2024 - 10:25 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మరో యువ గళం హామీని నెరవేర్చిన లోకేష్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని పూర్తి చేశారు. పూతలపట్టు నియోజక వర్గంలోని బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు పెంచడంతోపాటు యువ గళం పాద యాత్ర సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలను ఆయన ఇప్పటికే నెరవేర్చారు.
Date : 13-10-2024 - 9:42 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించి, ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో విడివిడిగా చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా కృషి […]
Date : 09-10-2024 - 1:12 IST -
#Andhra Pradesh
TTD : రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ
TTD : గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని, టీటీడీ చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) శ్యామలరావు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా రద్దు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ముగిసిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
Date : 05-10-2024 - 12:11 IST -
#Speed News
Balka Suman: ఐపీఎస్లపై కీలక వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్
Balka Suman: ఏపీలో జగన్ అధికారంలో ఉండగా అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ల పరిస్థితి ఏమైంది? తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు వచ్చాక ఇంటికి పంపించారనే విషయం గుర్తుంచుకోవాలంటూ తెలంగాణ పోలీసులు, అధికారులకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ హెచ్చరించారు.
Date : 04-10-2024 - 4:48 IST -
#Andhra Pradesh
TTD Laddu Row : బీజేపీతో పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నారా?
TTD Laddu Row : హిందువులు మండిపడుతున్నందున వైసీపీకి నష్టం భారీగా ఉంది, భవిష్యత్తులో కూడా బిజెపి జగన్తో పొత్తు పెట్టుకోదని కూడా ఈ అంశం నిర్ధారించింది. ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఆధారపడి ఉంది , ఈ తాజా వివాదం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన కేసులను త్వరితగతిన విచారిస్తుందని, బీజేపీపై కూడా పోరాటం ప్రారంభించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
Date : 28-09-2024 - 5:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు రిలీఫ్ పంపిణీ కోసం ఏపీ టెంప్లేట్..
CM Chandrababu : రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల గణన , ధృవీకరణ కోసం పూర్తి స్టాక్ యాప్ , డేటాబేస్ను రూపొందించి అమలు చేసిందని విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) , ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Date : 26-09-2024 - 6:20 IST -
#Andhra Pradesh
YSRCP: తిరుపతి లడ్డూ వివాదం.. అయోమయంలో వైఎస్సార్సీపీ
Tirupati Laddu Row : తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా , జాతీయ మీడియా కూడా ఈ ఘోరమైన నేరానికి సంబంధించిన కథనాలతో పూర్తిగా నిండిపోయింది.
Date : 23-09-2024 - 5:42 IST -
#Andhra Pradesh
Budameru Drain Closed: విజయవాడకు గండం తప్పింది: సీఎం చంద్రబాబు
Budameru Drain Closed: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరు ఎత్తిపోతలను పూడ్చామని, ప్రస్తుతం విజయవాడకు వచ్చే ఇన్ఫ్లోలు తగ్గాయన్నారు. దీంతో పెద్ద గండం తప్పిందని చెప్పారు.
Date : 07-09-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Rs 60000 Crore Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రూ.60వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు పచ్చజెండా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొని మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Date : 11-07-2024 - 12:26 IST -
#Cinema
Ramoji Rao : వైజాగ్లో ఫిలింసిటీ పవన్ ఆలోచన.. రామోజీ పేరు పెడతామన్న చంద్రబాబు..
తాజాగా వైజాగ్ లో కూడా ఫిలిం సిటీ ప్లాన్ చేయబోతున్నట్టు తెలిపారు
Date : 28-06-2024 - 3:45 IST -
#Andhra Pradesh
AP TDP : టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా.. కష్టానికి ఫలితమే పదవి వరించిందన్న బాబు
టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి నిరూపించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని టీడీపీ అధినేత, ఏపీ
Date : 17-06-2024 - 4:51 IST -
#Andhra Pradesh
Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది.
Date : 14-06-2024 - 5:14 IST -
#Andhra Pradesh
Amaravati : 4 ఏళ్ల నిరసనకు ముగింపు పలికిన రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నాలుగేళ్లుగా చేస్తున్న నిరసనను బుధవారం విరమించారు.
Date : 12-06-2024 - 9:53 IST