Central Govt
-
#Business
Vistara – Air India: విస్తారా – ఎయిర్ ఇండియా విలీనంకు కేంద్రం ఆమోదం
ఈ విషయాన్ని విమానయాన సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనితో పాటు, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ విలీనంలో సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది.
Date : 30-08-2024 - 1:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఇవాళ ఏపీకి శుభ దినం.. శుభ పరిణామం: సీఎం చంద్రబాబు
మేం ఇచ్చిన హామీలకు అనుగుణంగానే మేం పని చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టగలిగాం. పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలిగింది. కేంద్రం ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి అభినందనలు.
Date : 28-08-2024 - 7:27 IST -
#India
Supreme Court : త్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
ఈ ఆచారం వివాహమనే సామాజిక ఆచారానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం వాదించింది.
Date : 19-08-2024 - 3:43 IST -
#Speed News
Partition Promises : ప్రత్యేక ‘తెలంగాణ’కు పదేళ్లు.. అటకెక్కిన విభజన హామీలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి (జూన్ 2 నాటికి) సరిగ్గా పదేళ్లు.
Date : 01-06-2024 - 8:50 IST -
#India
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి పరిస్థితిలో, ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల […]
Date : 03-05-2024 - 5:01 IST -
#India
MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేతన రేటు పెంపు..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది.
Date : 28-03-2024 - 11:30 IST -
#India
Farmer Protest: మళ్లీ ఛలో ఢిల్లీ అంటున్న రైతు సంఘాలు.. కేంద్రం స్పందించేనా!
Farmer Protest: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన ఫిబ్రవరి 29న పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, రైతులు తమ డిమాండ్లపై కేంద్రం నుండి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (BKU-Tikait)తో అనుబంధంగా ఉన్న రైతులు సోమవారం మధ్యాహ్నం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్ను ప్రభావితం చేస్తూ మహామాయ ఫ్లైఓవర్ వద్ద నిరసన చేపట్టారు. నోయిడా పోలీసులు శాంతియుత నిరసనను సులభతరం చేశారు. రైతులు తమ ట్రాక్టర్లను ఫ్లైఓవర్ కింద ఉన్న గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో […]
Date : 27-02-2024 - 11:04 IST -
#Speed News
Central Govt: ఆధునిక హంగులతో వికారాబాద్ రైల్వే స్టేషన్, అభివృద్ధికి 24.35 కోట్లు!
Central Govt: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంజూరు అయిన నిధులతో రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎసి గది, ఎక్స్ లెటర్, నిర్మించనున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ […]
Date : 27-02-2024 - 10:12 IST -
#India
Central Govt: పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై కేంద్రం ఉక్కుపాదం
Central Govt: అక్రమార్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెట్టడం ఆసక్తిగా మారింది. పరీక్షల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లును ఫిబ్రవరి 5న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పాఠశాల పరీక్షలు, […]
Date : 07-02-2024 - 1:12 IST -
#India
Ram Temple: రామమందిరం ప్రారంభోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే లీవ్
Ram Temple: అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవ్ ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని మూసివేతపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వార్తా సంస్థకు తెలిపారు. రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ హాఫ్ డే పని చేస్తారు. “అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ భారతదేశం అంతటా 22 జనవరి 2024న […]
Date : 18-01-2024 - 4:16 IST -
#Telangana
Sagar-Srisailam: సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కేంద్రం కీలక నిర్ణయం, కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశం
Sagar-Srisailam: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్టులు అనగానే నాగార్జున సాగర్, శ్రీశైలం గుర్తుకువస్తాయి. దశాబ్దలుగా ఎంతోమంది ఆయకట్టు రైతులకు నీరందిస్తూ సాగుకు వరంగా మారుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలకు రెండు కళ్ల లాంటివి. అయితే తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)కు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ లో సాగర్ వద్ద ఏపీ, […]
Date : 18-01-2024 - 12:10 IST -
#Telangana
Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై లేఖ ఎందుకు రాయడం లేదు, రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భూసార పరీక్షలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని […]
Date : 02-01-2024 - 5:04 IST -
#India
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదు
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మే 21 నుండి ఇదే అత్యధికం. అయితే క్రియాశీల కేసులు 2,311 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 24 గంటల వ్యవధిలో కేరళలో మూడు మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,33,321గా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,346 కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల […]
Date : 20-12-2023 - 4:07 IST -
#Special
Medaram Jatara: మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించేనా!
Medaram Jatara: మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదు. ఈసారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మేడారం జాతరను సందర్శించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా అభ్యర్థించారు. ఇది జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో సహాయపడింది. 1998లో జాతరను రాష్ట్ర […]
Date : 19-12-2023 - 5:08 IST -
#Andhra Pradesh
Capital Of AP : జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం
తాజాగా 28 రాష్ట్రాల రాజధానుల మాస్టర్ ప్లాన్ను కేంద్రం ఆమోదించింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం దక్కింది.
Date : 04-12-2023 - 6:42 IST