Central Govt
-
#India
MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేతన రేటు పెంపు..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది.
Published Date - 11:30 AM, Thu - 28 March 24 -
#India
Farmer Protest: మళ్లీ ఛలో ఢిల్లీ అంటున్న రైతు సంఘాలు.. కేంద్రం స్పందించేనా!
Farmer Protest: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన ఫిబ్రవరి 29న పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, రైతులు తమ డిమాండ్లపై కేంద్రం నుండి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (BKU-Tikait)తో అనుబంధంగా ఉన్న రైతులు సోమవారం మధ్యాహ్నం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్ను ప్రభావితం చేస్తూ మహామాయ ఫ్లైఓవర్ వద్ద నిరసన చేపట్టారు. నోయిడా పోలీసులు శాంతియుత నిరసనను సులభతరం చేశారు. రైతులు తమ ట్రాక్టర్లను ఫ్లైఓవర్ కింద ఉన్న గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో […]
Published Date - 11:04 AM, Tue - 27 February 24 -
#Speed News
Central Govt: ఆధునిక హంగులతో వికారాబాద్ రైల్వే స్టేషన్, అభివృద్ధికి 24.35 కోట్లు!
Central Govt: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంజూరు అయిన నిధులతో రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎసి గది, ఎక్స్ లెటర్, నిర్మించనున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ […]
Published Date - 10:12 AM, Tue - 27 February 24 -
#India
Central Govt: పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై కేంద్రం ఉక్కుపాదం
Central Govt: అక్రమార్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెట్టడం ఆసక్తిగా మారింది. పరీక్షల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లును ఫిబ్రవరి 5న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పాఠశాల పరీక్షలు, […]
Published Date - 01:12 PM, Wed - 7 February 24 -
#India
Ram Temple: రామమందిరం ప్రారంభోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే లీవ్
Ram Temple: అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవ్ ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని మూసివేతపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వార్తా సంస్థకు తెలిపారు. రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ హాఫ్ డే పని చేస్తారు. “అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ భారతదేశం అంతటా 22 జనవరి 2024న […]
Published Date - 04:16 PM, Thu - 18 January 24 -
#Telangana
Sagar-Srisailam: సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కేంద్రం కీలక నిర్ణయం, కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశం
Sagar-Srisailam: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్టులు అనగానే నాగార్జున సాగర్, శ్రీశైలం గుర్తుకువస్తాయి. దశాబ్దలుగా ఎంతోమంది ఆయకట్టు రైతులకు నీరందిస్తూ సాగుకు వరంగా మారుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలకు రెండు కళ్ల లాంటివి. అయితే తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)కు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ లో సాగర్ వద్ద ఏపీ, […]
Published Date - 12:10 PM, Thu - 18 January 24 -
#Telangana
Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై లేఖ ఎందుకు రాయడం లేదు, రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భూసార పరీక్షలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని […]
Published Date - 05:04 PM, Tue - 2 January 24 -
#India
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదు
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మే 21 నుండి ఇదే అత్యధికం. అయితే క్రియాశీల కేసులు 2,311 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 24 గంటల వ్యవధిలో కేరళలో మూడు మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,33,321గా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,346 కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల […]
Published Date - 04:07 PM, Wed - 20 December 23 -
#Special
Medaram Jatara: మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించేనా!
Medaram Jatara: మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదు. ఈసారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మేడారం జాతరను సందర్శించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా అభ్యర్థించారు. ఇది జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో సహాయపడింది. 1998లో జాతరను రాష్ట్ర […]
Published Date - 05:08 PM, Tue - 19 December 23 -
#Andhra Pradesh
Capital Of AP : జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం
తాజాగా 28 రాష్ట్రాల రాజధానుల మాస్టర్ ప్లాన్ను కేంద్రం ఆమోదించింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం దక్కింది.
Published Date - 06:42 PM, Mon - 4 December 23 -
#Speed News
KYC Rules: కేవైసీ నిబంధనలపై కేంద్రం ప్రభుత్వం పునః పరిశీలించాలి: మంత్రి గంగుల
కేవైసీ నిబంధనలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పునః పరిశీలించాల్సిందిగా మంత్రి గంగుల మరోసారి విజ్ఞప్తి చేశారు.
Published Date - 01:08 PM, Wed - 27 September 23 -
#India
Women’s Reservation Bill: మహిళా బిల్లు చుట్టూ మడత పేచీ..!
పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు (Women's Reservation Bill) విషయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయ పరిణామాలు నాటకీయంగా సాగుతున్నాయి.
Published Date - 07:49 AM, Wed - 20 September 23 -
#India
General Elections: సమయానికి ముందే సార్వత్రిక ఎన్నికలొస్తే విపక్షాలు సిద్ధమేనా..?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని అధికార బిజెపి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.
Published Date - 11:32 AM, Sun - 3 September 23 -
#Speed News
Outer Railway Line: ఔటర్ రింగ్ రోడ్ తరహాలోనే.. ఔటర్ రైల్వే లైన్
హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) తరహాలోనే.. ఔటర్ రైల్వే లైన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 563.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేను చేపట్టాలని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన స్థల నిర్ధారణ చేపట్టి, డీపీఆర్ రూపొందించడానికి రైల్వే శాఖ రూ.13.95 కోట్ల కేటాయించింది. ఈ రైల్వే లైన్ […]
Published Date - 11:20 AM, Thu - 29 June 23 -
#Telangana
KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!
తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందడి ముగియడంతో.. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టింది. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష […]
Published Date - 11:22 AM, Fri - 23 June 23