Central Govt
-
#Telangana
L&T Metro: కేంద్రానికి లేఖ రాసిన ఎల్ అండ్ టీ సంస్థ.. మెట్రో రైల్ నిర్వహణ భారంగా మారిందని!!
ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా పేర్కొంటూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరింది. ఒకవేళ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకోకుంటే, ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు L&T సంకేతాలు ఇచ్చింది.
Published Date - 04:52 PM, Fri - 12 September 25 -
#Andhra Pradesh
Nara Lokesh : జాతీయ విద్యా విధానానికి లోకేశ్ మద్దతు
మూడు భాషల విధానం విద్యార్థులకు భిన్న భాషలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో హిందీని తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విధానం లో హిందీకి బదులుగా విద్యార్థులు తాము కోరుకునే ఇతర భాషల్ని కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది అని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 02:32 PM, Mon - 8 September 25 -
#Telangana
Fertilizer shortage : ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది: పొన్నం ప్రభాకర్
కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షతతో చూడడమే కాకుండా, ఎరువుల సరఫరాలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎరువుల తయారీ మరియు సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే.
Published Date - 12:53 PM, Mon - 8 September 25 -
#Telangana
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం శుభవార్త
Indiramma Houses : వీటితో పాటు, స్వచ్ఛ భారత్ పథకం కింద మరో రూ.12 వేలు కూడా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం అందించనుంది. ఈ విధంగా మొత్తం రూ.5 లక్షల ఇంటి నిర్మాణ ఖర్చులో, కేంద్రం మొత్తం రూ.1.11 లక్షలు మంజూరు చేస్తుంది
Published Date - 08:00 AM, Mon - 8 September 25 -
#Sports
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం!
అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన క్రీడా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించబడుతోంది. ఈ నిర్ణయం దేశ క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
Published Date - 07:18 PM, Wed - 27 August 25 -
#India
Prices Will Drop : భారీగా తగ్గబోతున్న ఫ్రిజ్, ఏసీ, టీవీల ధరలు
Prices Will Drop : ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం సామాన్యులు వాడే నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించడం. ప్రస్తుతం ఉన్న 12% మరియు 28% జీఎస్టీ శ్లాబ్లను రద్దు
Published Date - 07:31 PM, Sat - 16 August 25 -
#India
FASTag annual pass : అమల్లోకి ఫాస్టాగ్ వార్షిక పాస్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్ల వంటివాటి యజమానులకు వర్తించనుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ఈ కొత్త పాస్ ద్వారా వాహనదారులు ఏటా 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు (ఏది ముందైతే అది) టోల్చార్జీల వరించకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణ పరిమితి పూర్తైన తర్వాత, మళ్లీ రూ.3 వేల చెల్లించి పాస్ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.
Published Date - 02:49 PM, Fri - 15 August 25 -
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Published Date - 04:51 PM, Tue - 5 August 25 -
#India
Central Govt : కాళేశ్వరం పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలిస్తాం: కేంద్రం
తెలంగాణ ప్రభుత్వం తరఫున కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల పునర్వ్యవస్థీకరణ (రీషెడ్యూలింగ్)కు కేంద్రం ముందుకొచ్చేలా విన్నపాలు అందాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రత్యేక సంస్థ (Special Purpose Vehicle – SPV) రూపంలో ఏర్పాటైన యూనిట్కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) వంటి సంస్థలు రుణాలు మంజూరు చేశాయని తెలిపారు.
Published Date - 05:19 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Banakacharla Project : బనకచర్లపై తెలుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నాం – కేంద్రం
Banakacharla Project : ఈ ప్రాజెక్టుపై పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కేంద్రం పేర్కొంది
Published Date - 08:37 PM, Mon - 28 July 25 -
#India
Union Cabinet Meeting: రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం.. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు!
ప్రధాని మోదీ గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో బయోఫ్యూయల్స్, టెలికాం సేవలపై ఆదాయ గణన సవరణలు, రైల్వే భూముల లీజు వ్యవధి పెంపు వంటి నిర్ణయాలను ఆమోదించారు.
Published Date - 05:58 PM, Tue - 24 June 25 -
#India
Sonia Gandhi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కేంద్రం మౌనం : సోనియా గాంధీ విమర్శలు
టెల్ అవీవ్ చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలుగా సోనియా అభివర్ణించారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.
Published Date - 01:47 PM, Sat - 21 June 25 -
#India
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Published Date - 01:21 PM, Wed - 18 June 25 -
#India
Census : ‘జన గణన’కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన హోంశాఖ
ఈ భారీ గణాంక ప్రక్రియను రెండు దశలుగా చేపట్టనున్నారు. పూర్తి ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి జనగణనలో ప్రాధాన్యతగల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 12:49 PM, Mon - 16 June 25 -
#India
Boeing 787-8 : బోయింగ్ విమానాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..?
Boeing 787-8 : బోయింగ్ 787-8 మోడల్ విమానాల పనితీరును అధ్యయనం చేయడంతో పాటు, ముందు జాగ్రత్త చర్యలుగా వాటిని తాత్కాలికంగా రాబోయే రోజుల్లో నిలిపివేసే అవకాశముందని సీనియర్ అధికారవర్గాలు పేర్కొన్నాయి
Published Date - 02:15 PM, Fri - 13 June 25