Brs
-
#Andhra Pradesh
AP Phone Tapping: పెగాసస్తో లోకేష్ ఫోన్ ట్యాపింగ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో .లోకేష్ ఫోన్లను ట్యాప్ చేసేందుకు పెగాసస్ను ఉపయోగించారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నివేదిక కోరారు. లోకేష్ నాయుడు తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు.
Date : 08-06-2024 - 6:34 IST -
#Telangana
Lok Sabha Results : బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేసారు – సీఎం రేవంత్ రెడ్డి
7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేశారని, బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని రేవంత్ ఆరోపించారు
Date : 05-06-2024 - 5:19 IST -
#Telangana
TS Results 2024: బీజేపీ విజయానికి బీఆర్ఎస్ కారణం: రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 05-06-2024 - 2:50 IST -
#Speed News
TG LS Polls : తెలంగాణలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజ..
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో ముందస్తు ఆధిక్యంలో ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 10:54 IST -
#Telangana
Kavitha : నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత
Liquor Scam Case: మంద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) ముగియనుండడంతో ఆమెను ఇవాళ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన, అనుబంధ చార్జిషీట్ను, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కవితతో సహా నలుగురు నిందితులు కోర్టులో హాజరుకావాలంటూ రౌస్ […]
Date : 03-06-2024 - 10:24 IST -
#Speed News
KCR : తెలంగాణ అనుభవించిన బాధ తలుచుకుంటే దుఃఖం వస్తుంది : కేసీఆర్
1999 కంటే ముందు తెలంగాణ అనుభవించిన బాధను తలుచుకుంటే దుఃఖం వస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
Date : 02-06-2024 - 1:34 IST -
#Speed News
Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజే నిర్వహిస్తారా ? : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Date : 02-06-2024 - 10:28 IST -
#Speed News
Mahabubnagar MLC Election : కౌంటింగ్ షురూ.. కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Date : 02-06-2024 - 8:26 IST -
#Speed News
Exit Polls : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది..?
తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీకి 7 నుంచి 12 సీట్లు రావచ్చని, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 9 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Date : 01-06-2024 - 8:51 IST -
#Telangana
KCR : గజ్వేల్ – సిద్దిపేట కేసీఆర్ గౌరవాన్ని కాపాడుతాయా..?
తెలంగాణ ఏర్పిడిన నాటి నుంచి రెండు పర్యాయాల పాటు రాష్ట్రంలో విజయం సాధించిన బీఆర్ఎస్ పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికలతో తలక్రిందులుగా మారింది.
Date : 01-06-2024 - 8:37 IST -
#Telangana
RK vs KCR : శత్రువులుగా మారిన మిత్రులు..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా ఏబీఎన్ న్యూస్ ఛానెల్ ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Date : 01-06-2024 - 7:57 IST -
#Telangana
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
Date : 01-06-2024 - 7:29 IST -
#Telangana
Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ కుంభకోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి
తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ మధ్యవర్తులతో కుమ్మక్కై అరెస్టయ్యారు.
Date : 31-05-2024 - 11:39 IST -
#Telangana
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Date : 31-05-2024 - 7:54 IST -
#Speed News
BRS: జూన్ 1న పది వేల మందితో ర్యాలీ నిర్వహిస్తాం: కర్నె ప్రభాకర్
BRS: మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2001 లో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం అయిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అవుతోందని, బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు చేస్తున్నాం అని అన్నారు. జూన్ 1 వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు కేసీఆర్ చేరుకుని నివాళులు అర్పిస్తారని, గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి సెక్రటేరియట్ ఎదురుగా వున్న అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహిస్తామని […]
Date : 30-05-2024 - 12:19 IST