Brs
-
#Speed News
BRS: ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలిపేయాలి: ఎంపీ రవిచంద్ర
BRS: తమ బీఆర్ఎస్ నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని,అందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో పేర్కొని, దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,సహచర ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో […]
Date : 27-06-2024 - 9:54 IST -
#Telangana
BJP : కేసీఆర్ చేసిన తప్పే..రేవంత్ చేస్తున్నాడు – బిజెపి
గతంలో మీరు చేసిందే కదా...మీము చేస్తుంది కొత్తగా మీము ఏంచేయడం లేదు అని సమాధానం చెపుతుంది
Date : 27-06-2024 - 12:42 IST -
#Telangana
Urgent Requirement : ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర తొండలు, బల్లులు, ఉడుతలను పట్టేవాళ్ళు కావలెను
తొండలు, బల్లులు, ఉడుతలను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ భజన బ్యాచ్ త్వరపడండి
Date : 26-06-2024 - 7:56 IST -
#Telangana
BRS : రేవంత్ రెడ్డి సోదరుడు చెక్కులు పంపిణి చేయడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి ఎలాంటి పదవీ లేకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారంటూ దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ వేదికపైనే ప్రశ్నించారు
Date : 25-06-2024 - 5:16 IST -
#Telangana
KCR: హైకోర్టుకు కేసీఆర్
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Date : 25-06-2024 - 4:30 IST -
#Speed News
MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్రెడ్డి
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు.
Date : 25-06-2024 - 11:46 IST -
#Speed News
KTR : రాహుల్గాంధీతో పోచారం.. ప్రశ్నాస్త్రాలు సంధించిన కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు.
Date : 25-06-2024 - 10:30 IST -
#Telangana
Sheep Scam : గొర్రెల పంపిణీ కేసులో ఈడీ చేరనుందా..!
వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్తో పనులు జరగడం లేదు. నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ మరింత బలహీనపడింది.
Date : 24-06-2024 - 8:16 IST -
#Telangana
Jagtial MLA: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే
Jagtial MLA: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు తాజాగా కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దిరోజులకే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే (Jagtial MLA) సంజయ్కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ BRS ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జూన్ […]
Date : 24-06-2024 - 8:46 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన మంత్రి.. లీగల్ నోటీసులు జారీ
రామగుండంలో ఫ్లై యాష్ కుంభకోణంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించినందుకు గానూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఏడుగురికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు.
Date : 23-06-2024 - 5:17 IST -
#Telangana
Telangana: హరితహారం పేరు మార్పు: ఇక వనమహోత్సవం
హరితహారం పేరును మారుస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం పేరును మారుస్తూ వన మహోత్సవంగా నామకరణం చేసింది రేవంత్ సర్కార్
Date : 23-06-2024 - 11:59 IST -
#Telangana
Gangula Kamalakar : కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్..?
కవ్వంపల్లి ప్రెస్మీట్లో కూడా చెప్పడం తో గంగుల అతి త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారని మాట్లాడుకుంటున్నారు
Date : 22-06-2024 - 8:06 IST -
#Telangana
Telangana: కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి..?
కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డికి, కేసిఆర్ మిమ్మల్ని ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడనీ సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడూ పెద్దలు శ్రీనివాస రెడ్డి అంటూ ముందు వరుసలోనే ఆయన పక్కనే కూర్చుండబెట్టుకునే వారు. మిమ్మల్ని మాకు ఆదర్శంగా చూపిస్తూ మీ గురించి గొప్పగా చెప్పేవారు
Date : 21-06-2024 - 10:34 IST -
#Telangana
Telangana: ఈడీ దాడుల అనంతరం మహిపాల్ రెడ్డిని కలిసిన హరీశ్రావు
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. జూన్ 20 గురువారం నాడు మహిపాల్ రెడ్డి మరియు అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిపై ఈడీ దాడులకు పాల్పడింది. దీంతో హరీష్ రావు ఈ రోజు వారిని కలిసి సంఘీభావం తెలిపారు.
Date : 21-06-2024 - 1:51 IST -
#Telangana
Pocharam Srinivas Reddy: పోచారం ఇంటి ముందు బాల్క సుమన్ ధర్నా
పోచారంతో మాట్లాడేందుకు బాల్క సుమన్ ప్రయత్నించగా పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాల్క సుమన్ మరియు అనుచరులను భద్రత సిబ్బంది చెరిపివేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
Date : 21-06-2024 - 1:05 IST