Brs
-
#Telangana
Minister Ponnam Prabhakar : అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ
రాజకీయ పరంగా కీలకమైన ఈ ఆహ్వానం, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని వివరించేందుకు గవర్నర్తో భేటీ కావడమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ను సందర్శించారు.
Published Date - 04:32 PM, Sun - 31 August 25 -
#Speed News
KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్
KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:00 PM, Sun - 31 August 25 -
#Speed News
KTR : రాహుల్గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్ఎస్సే
KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరపున కేటీఆర్ పాల్గొన్నారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని ప్రకటించిన ఆయన, బీసీ సబ్ప్లాన్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
Published Date - 12:53 PM, Sun - 31 August 25 -
#Telangana
TG Assembly Session : కల్వకుంట్ల కుటుంబం అంటే కలవకుండా చూసే కుటుంబం- CM రేవంత్
TG Assembly Session : 'వారిది కల్వకుంట్ల కుటుంబం కాదు, బీసీలు, ఓసీలు కలవకుండా చూసే కుటుంబం' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్న ఉద్దేశం BRSకు లేదని, దీనికి గంగుల కమలాకర్ వంటి నాయకులు వారి మాయలో పడకూడదని సూచించారు
Published Date - 11:57 AM, Sun - 31 August 25 -
#Speed News
CM Revanth Reddy : ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు.
Published Date - 11:03 AM, Sun - 31 August 25 -
#Speed News
KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..
KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి సారించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదనే సమాచారం వెలువడటంతో చర్చలు మరింత రగిలాయి.
Published Date - 11:07 AM, Sat - 30 August 25 -
#Telangana
Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్
విభిన్న పార్టీకి చెందిన నేతల మధ్య ఇలాంటి మానవీయత జనాల్లో మంచి ముద్ర వేశాయి. ఈ వీడియోలో బండి సంజయ్, కేటీఆర్ మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలన్న సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది.
Published Date - 04:12 PM, Thu - 28 August 25 -
#Speed News
KCR : కేటీఆర్ కు కేసీఆర్ ఫోన్… కీలక ఆదేశాలు
KCR : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు.
Published Date - 10:03 AM, Thu - 28 August 25 -
#Telangana
BRS : కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు : దాసోజు శ్రవణ్
నిజంగా కోదండరాంపై అభిమానం ఉంటే, వెంటనే సీఎం పదవి ఆయన్నే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రెవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన కన్నా కోదండరాం అన్ని విధాలా ఉత్తమ నాయకుడని దాసోజు అభిప్రాయపడ్డారు.
Published Date - 11:21 AM, Tue - 26 August 25 -
#Telangana
Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు
ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.
Published Date - 02:43 PM, Mon - 25 August 25 -
#Telangana
MLC Kavitha : కవితతో మాకు ఎలాంటి సమస్య లేదు – జగదీశ్ రెడ్డి
MLC Kavitha : కవితతో బీఆర్ఎస్లో ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆమెను పార్టీ నుంచి తొలగించలేదని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు
Published Date - 07:48 AM, Mon - 25 August 25 -
#Telangana
Urea Shortage : యూరియా కోసం ఆర్ధరాత్రి వరకు రైతుల పడిగాపులు..ఇదేనా మార్పు అంటే ?
Urea Shortage : యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Published Date - 02:01 PM, Sun - 24 August 25 -
#Telangana
Bandi Sanjay: జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తాం: బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగా చర్చించి జర్నలిస్టులందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Published Date - 09:39 PM, Thu - 21 August 25 -
#Telangana
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Published Date - 10:59 AM, Thu - 21 August 25 -
#Telangana
KCR: మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికలో అన్ని వాస్తవాలు ఉన్నాయని, ఇది కేవలం అవినీతిని వెలికితీయడానికే ఉద్దేశించినదని చెబుతోంది. కమిషన్ నివేదిక ఆధారంగా దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
Published Date - 06:45 PM, Tue - 19 August 25