Ayodhya
-
#Speed News
Top News To Day: జనవరి 22వ తేదీ టాప్ న్యూస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
Date : 22-01-2024 - 11:01 IST -
#India
Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి
మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు. We’re now on WhatsApp. […]
Date : 22-01-2024 - 10:59 IST -
#India
Ram Mandir: అయోధ్యలో పెంచిన వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ సామర్ధ్యం
ఈ రోజు సోమవారం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామయ్య విగ్రహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు 7 వేల మంది అతిధులు హాజరవుతారు.
Date : 22-01-2024 - 9:24 IST -
#Devotional
Ram Mandir: రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీ షెడ్యూల్
శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక ఈ రోజుతో తీరనుంది. దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులకు ఈ రోజు మర్చిపోలేని రోజుగా చరిత్రకెక్కనుంది.
Date : 22-01-2024 - 8:47 IST -
#Devotional
Ram Temple Priest: అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు ఇతనే..!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి
Date : 22-01-2024 - 8:11 IST -
#Devotional
G. Pulla Reddy : అయోధ్య పోరాటంలో పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పాత్ర ఎప్పటికీ మరచిపోలేము..
నీల మేఘ శ్యాముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మరికొద్ది గంటల్లో జరగనుంది. పురుషోత్తముడి రాక కోసం అయోధ్య సుందరంగా ముస్తాబు అవగా రామమందిరం విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దేశమంతా శ్రీరాముడి నామమే జపిస్తోంది. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని అనేక చోట్ల ఈ వేడుకలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో గుడి కట్టం…విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేసుకుంటున్నామని అంత సంతోష […]
Date : 22-01-2024 - 12:09 IST -
#Speed News
Ram Mandir: ఫిబ్రవరి 4న నల్గొండ నుంచి అయోధ్యకు బీజేపీ ఉచిత రైలు ఏర్పాటు
అయోధ్యలో నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
Date : 21-01-2024 - 6:45 IST -
#Devotional
Ayodhya : మీరు తప్పక తెలుసుకోవాల్సిన అయోధ్య రామాలయ విశేషాలు
దేశమంతా శ్రీరాముడి నామమే జపిస్తోంది. రేపు అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని అనేక చోట్ల ఈ వేడుకలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్లల్లా..మరికొద్ది గంటల్లో ఓ నూతన ఆలయంలోకి అడుగుపెట్టబోతున్నాడు..ఈ మహా కార్యాన్ని చూసేందుకు యావత్ రామ భక్తులు , ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకని భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. భారత్లోని రామ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా […]
Date : 21-01-2024 - 5:48 IST -
#Cinema
HanuMan: హనుమాన్ మూవీ బంపర్ ఆఫర్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
HanuMan: తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లలో అద్బుతమైన పట్టుతో ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో 200 కోట్ల గ్రాస్ను దాటనుంది. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నందున రేపు చాలా దివ్యమైనది. ఈ శుభ సందర్బంగా మల్టీప్లెక్స్ చైన్ మిరాజ్ సినిమాస్ సినీ ప్రియులకు సాలిడ్ ఆఫర్ ప్రకటించింది. నియమాలు, […]
Date : 21-01-2024 - 4:46 IST -
#Devotional
Ram Mandir: అయోధ్య రాముడికి అతి చిన్న సూక్ష్మ పాదుకలు సమర్పించిన స్వర్ణకారుడు?
రేపు అనగా జనవరి 22న అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఆ గడియల కోసం దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో ఆతృతగా
Date : 21-01-2024 - 3:05 IST -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Date : 21-01-2024 - 1:16 IST -
#Cinema
Hanu-Man: అయోధ్యకు హనుమాన్ టీం ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా
Hanu-Man: హను-మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని కొనసాగిస్తూ, ప్రతిచోటా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన ఈ చిత్రం ఈసారి అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట ఈవెంట్కు ముందు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, హను-మాన్ కూడా అయోధ్యలో భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొంటూ రూ. భవ్య రామ మందిరానికి ప్రతి టికెట్ నుండి 5 రూపాయలు ఇవ్వాలని […]
Date : 21-01-2024 - 1:01 IST -
#India
Gifts From Abroad: అయోధ్య బాల రామయ్యకు విదేశాల నుంచి వచ్చిన బహుమతులు ఇవే..!
జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి బహుమతులు (Gifts From Abroad) వస్తున్నాయి.
Date : 21-01-2024 - 12:55 IST -
#Andhra Pradesh
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Date : 21-01-2024 - 11:19 IST -
#India
Ram Mandir: అయోధ్య గురించి తప్పుడు సమాచారం ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కేంద్రం వార్నింగ్..!
అయోధ్య శ్రీరామ మందిరం (Ram Mandir) వేడుక జరగడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ విదేశాల్లో అందరి చూపు అయోధ్యపైనే ఉంది. అయోధ్యలో భారతీయ, విదేశీ మీడియా పెద్ద సంఖ్యలో గుమిగూడింది.
Date : 21-01-2024 - 10:58 IST