Ayodhya
-
#Speed News
Ayodhya Ram Mandir : ఘనంగా అయోధ్య రామ మందిర విజయ్ దివస్ ఉత్సవాలు
అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ (Krishna Dharma Parishad)ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్ (Abhishek Goud)అయోధ్య రామ మందిరం కల సాకారం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. శతాబ్దాల కాలంగా కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల కోసం వేచి చూసారని చెప్పారు. భారత్ లో నేటి కొత్త కాల చక్రం […]
Published Date - 11:00 AM, Tue - 23 January 24 -
#India
Shri Ram Temple: బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. వీడియో వైరల్..!
రాత్రి నుంచే రామాలయం వెలుపల భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరుచుకోగానే బాలరాముడి (Shri Ram Temple) దర్శనం కోసం భక్తులు ఎంతగానో ఆతృతతో లోపలికి వెళ్లేందుకు పోటీపడ్డారు.
Published Date - 07:59 AM, Tue - 23 January 24 -
#World
Ram Mandir: అయోధ్య రామమందిరంపై విషం కక్కిన పాకిస్థాన్
కూల్చివేసిన మసీదు స్థలంలో నిర్మించిన ఆలయం రాబోయే తరాలకు భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
Published Date - 11:11 PM, Mon - 22 January 24 -
#India
Duplicate Virat Kohli : అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.. వినడమే తప్ప..చూసింది ఏం లేదు.. సినిమాల్లో చూపిస్తారు అంతే.. అసలు నిజంగా ఉంటారా..? ఉంటే వాళ్లు ఎక్కడ ఉంటారు.. వాళ్లు నిజంగా ఒకేలా ఉంటారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతాయి. కాకపోతే సేమ్ ఒకేలా ఉండరు..కాస్త కొన్ని ఛాయలు మాత్రం ఒకేలా కనిపిస్తాయి. ఈ మధ్య ఇలాంటి పోలిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఈరోజు అయోధ్య (Ayodhya ) లో డూప్లికేట్ […]
Published Date - 10:59 PM, Mon - 22 January 24 -
#Speed News
Ayodhya: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్, సేవా టికెట్స్ బుక్ చేసుకోండిలా!
Ayodhya: భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాదికాలు యధావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొలుపుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు. తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు. మధ్యాహ్నం 12 […]
Published Date - 04:46 PM, Mon - 22 January 24 -
#Speed News
Ayodhya Ram Mandir Pran Pratishta : మారిషస్ లో రామదండు లా కదిలిన భక్తులు
అయోధ్య రామ మందిర ప్రారంభం (Ayodhya Ram Mandir Pran Pratishta) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నేడు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు జై శ్రీ రామ్ (Jai Sriram) అంటూ రామ స్మరణలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా తో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులంతా రామ జపం చేస్తూ రోడ్లపైకి రామదండులా కదిలి వచ్చి తమ […]
Published Date - 03:48 PM, Mon - 22 January 24 -
#India
Advani: అయోధ్యకు రాని అద్వానీ, అసలు కారణమిదే
Advani: అయోధ్యలో రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ తీవ్రమైన చలి కారణంగా ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరుకావడం లేదు. 96 ఏళ్ల అద్వానీ ఆరోగ్యం, విపరీతమైన చలిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల మొదట్లో ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణగోపాల్, రామ్లాల్తో పాటు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్కుమార్ అద్వానీ ఇంటికి వెళ్లి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆహ్వానించారు. విహెచ్పి నాయకుడు అలోక్ […]
Published Date - 03:36 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి
Ayodhya : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.
Published Date - 02:48 PM, Mon - 22 January 24 -
#India
Ayodhya: ఆయోధ్య ఆలయ నిర్మాణం ప్రాముఖ్యత-విశేషాలు ఇవే
Ayodhya: బాలరాముడు అయోధ్యపురిలో కొలువుదీరాడు. కౌసల్యా తనయుడికి ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట చేశారు. శ్రీరామజన్మభూమి స్థలంలో నిర్మించిన ఆలయంలో ఇవాళ రాముడిని ప్రతిష్టించారు. 12.29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. రామ నామంతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. జైజైరాం రాజారాం.. జైజైరాం రాజారాం.. అంటూ రామభక్తులు తన్మయత్వంలో తేలిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులను ఆకట్టుకుంటున్న అయోధ్య ఆలయ నిర్మాణం వెనుక అనేక విశేషాలు, వాస్తవాలున్నాయి. ఈ ఆలయం భూకంపాలను తట్టుకోలేని నిర్మాణం, దీని వయస్సు […]
Published Date - 02:17 PM, Mon - 22 January 24 -
#Devotional
Ram Lalla Darshan : ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్లల్లా తొలి దర్శనమిదే..
Ram Lalla Darshan : రామభక్తుల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. ఎంతోమంది పోరాటం యొక్క ఫలితం రామజన్మభూమిలో ప్రతిబింబించింది.
Published Date - 12:53 PM, Mon - 22 January 24 -
#Devotional
Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే యావత్ ప్రజలు , భక్తులు అయోధ్య కు సంబదించిన విశేషాలు , బాల రాముడు గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్నో […]
Published Date - 11:27 AM, Mon - 22 January 24 -
#Devotional
Ram Mandir Inauguration : రామ మందిరం ప్రారంభంలో ఆ 84 సెకన్లే కీలకం..
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో 84 సెకన్లు కీలకం కాబోతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం […]
Published Date - 11:12 AM, Mon - 22 January 24 -
#Speed News
Top News To Day: జనవరి 22వ తేదీ టాప్ న్యూస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
Published Date - 11:01 AM, Mon - 22 January 24 -
#India
Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి
మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 10:59 AM, Mon - 22 January 24 -
#India
Ram Mandir: అయోధ్యలో పెంచిన వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ సామర్ధ్యం
ఈ రోజు సోమవారం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామయ్య విగ్రహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు 7 వేల మంది అతిధులు హాజరవుతారు.
Published Date - 09:24 AM, Mon - 22 January 24