Ayodhya
-
#Devotional
Ram Mandir Ayodhya: అయోధ్యలో ప్రసాదం వండేది అతనే.. 12 ప్రపంచ రికార్డులు సాధించిన చెఫ్ తో అలాంటి ప్రసాదం?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అయోధ్య పేరు మారుమోగిపోతోంది. ఎవరి నోట విన్నా కూడా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దానికి తోడు సోషల్ మీడియాలో కూ
Date : 12-01-2024 - 3:00 IST -
#Devotional
Ram Lala Pran Pratishtha: జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ఎంతమందికి ఆహ్వాన లేఖలు పంపారంటే..?
రాంలాలా ప్రాణ ప్రతిష్ట (Ram Lala Pran Pratishtha) జనవరి 22న అయోధ్యలో ఘనంగా జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు, పండుగ వాతావరణం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయంలోని గర్భగుడిలో రాంలాలాను ప్రతిష్ఠించనున్నారు.
Date : 12-01-2024 - 11:00 IST -
#India
Ram Mandir: నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Date : 11-01-2024 - 11:18 IST -
#Devotional
Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు ప్రయాణం.. వాటి ధర తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్
Date : 11-01-2024 - 7:00 IST -
#Telangana
Bandi Sanjay: రాముడు బీజేపీకి చెందినవాడు కాదు, బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Bandi Sanjay: బిజెపి ఎంపి బండి సంజయ్ అయోధ్య రామమందిర నిర్మాణానికి తన మద్దతును తెలిపారు, ఇది అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రతి భారతీయుడు పాల్గొనవలసిన చారిత్రక మరియు మతపరమైన సంఘటన అని పేర్కొన్నారు. నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని, వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తోందని విమర్శించారు. కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాముడు బీజేపీకి చెందినవాడు కాదని, అందరికీ చెందిన వాడని ఉద్ఘాటించారు. అయోధ్య రామమందిరానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎందుకు వ్యతిరేకమని అన్నారు. […]
Date : 11-01-2024 - 3:33 IST -
#India
Ram Mandir: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీ
అయోధ్యలో జరిగే ఆలయ ప్రతిష్ఠాపనకు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ హాజరవుతారని వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
Date : 11-01-2024 - 3:17 IST -
#India
Yogi Adiyanath: 100 చార్టర్డ్ విమానాలు అయోధ్యలో ల్యాండ్ అవుతాయి: యోగీ
Yogi Adiyanath: జనవరి 22న ‘ప్రాణ్ దినోత్సవం’ రోజున 100 చార్టర్డ్ విమానాలు అయోధ్యలో ల్యాండ్ అవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యంత్ గురువారం తెలిపారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగనున్నాయి. ఇది అయోధ్య విమానాశ్రయం సామర్థ్యాన్ని పరిశీలించే మార్గాన్ని కూడా చూపుతుంది’’ అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్కు నాల్గవ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి […]
Date : 11-01-2024 - 11:37 IST -
#India
Modi : మోడీ చేతిలో రామాస్త్రం
డా.ప్రసాదమూర్తి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మరి పూర్తి కాని మందిరానికి పూజలు దేనికి అనే ప్రశ్న, మనం కాదు, సాక్షాత్తు పూరీ జగద్గురువు శంకరాచార్యుడే వేశారు. దీనికి నవనిర్మాణ రామ మందిరంలో తల మునకలైపోయిన బిజెపి నాయకత్వానికి గాని, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థల అధినాయకులకు గాని సమాధానం చెప్పే తీరుబడి లేదు. తీరుబడి ఉన్నా జవాబు చెప్పాలన్న ఉద్దేశమూ లేదు. ఇక అంతా రామమయమే. చూస్తూ చూస్తుండగానే జనవరి […]
Date : 11-01-2024 - 10:31 IST -
#Devotional
Ayodhya’s Ram Mandir: 32 మెట్లు ఎక్కితేనే రామ్లాలా దర్శనభాగ్యం.. రామ మందిరం గురించి ముఖ్యమైన సమాచారం ఇదే..!
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో (Ayodhya's Ram Mandir) రామ్లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామాలయం దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది.
Date : 10-01-2024 - 9:35 IST -
#Devotional
Ram Mandir: అయోధ్యలో జనవరి 22 న అవి తెరుచుకోవు
ఉత్తరప్రదేశ్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా, ప్రభుత్వం జనవరి 22 న పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఆ రోజు మద్యం అమ్మకాలను కూడా నిషేధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేశారు.
Date : 09-01-2024 - 7:39 IST -
#Devotional
Lord Rama: పరమ పవిత్రం.. అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు
Lord Rama: అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు ఏం చేయాలి అని చాలామంది భక్తులకు సందేహం వస్తోంది. అక్షింతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షింతలు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే ఆక్షింతలను ఏం చేయాలంటే ? 22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో […]
Date : 09-01-2024 - 4:06 IST -
#India
Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో అఖండ జ్యోతి.. విశేషాలివీ..
Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Date : 08-01-2024 - 11:49 IST -
#Speed News
Ram Lalla Idol : అయోధ్యలో కొలువుతీరబోయే బాలరాముడి విశేషాలివీ..
Ram Lalla Idol : నల్లటి ఏకశిలతో చెక్కిన 51 అంగుళాల పొడవున్న బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Date : 07-01-2024 - 9:59 IST -
#India
Ayodhya – January 22 : జనవరి 22నే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఎందుకు ?
Ayodhya - January 22 : జనవరి 22.. ఇప్పుడు ఈ తేదీపైనే దేశమంతటా చర్చ జరుగుతోంది.
Date : 06-01-2024 - 12:42 IST -
#Devotional
Dashrath Samadhi : అయోధ్యలో దశరథ మహారాజు సమాధి వివరాలివీ..
Dashrath Samadhi : అయోధ్యలో తప్పకుండా చూడదగిన పుణ్యస్థలాల్లో శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు సమాధి కూడా ఒకటి.
Date : 05-01-2024 - 4:17 IST