Apgovt
-
#Andhra Pradesh
AP CM: ఉద్యోగులను నమ్ముకుంటే.. జగన్ అంతే!
ఉద్యోగులను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని జగన్ తెలుసుకున్నాడు. గతంలో వాళ్ళను నమ్మి అధికారాన్ని పోగొట్టుకున్న వాళ్లలో చంద్రబాబు ముఖ్యుడు. గతంలో ఎప్పుడు లేని ప్రాధాన్యం ఉద్యోగులకు బాబు ఇచ్చాడు.
Published Date - 12:04 PM, Fri - 21 January 22 -
#Speed News
AP Govt: ఆర్టీపీసీఆర్ టెస్టు ధర రూ.350
రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నయ్.. దాంతోపాటే టెస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇదే అవకాశంగా మలుచుకున్న కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ ఇష్టానుసరంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ ధరలను సవరించింది. రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా […]
Published Date - 05:06 PM, Wed - 19 January 22 -
#Speed News
హు కిల్డ్ కట్టప్ప.. ఆర్జీవి మరో ఆసక్తికర ట్వీట్!
నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రాంగోపాల్ వర్మ సినిమా టికెట్ల విషయపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవాలనేది పూర్తిగా నిర్మాతల, యజమాన్యాలకు సంబంధించినదనీ, మధ్యలో ప్రభుత్వం పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రి పేర్నినాని తో భేటీ అయిన సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో వర్మ మరో ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలో ఆర్ఆర్ఆర్ టికెట్ ధర రూ.2200. ఏపీలో రూ.200కు కూడా అనుమతి లేదు. హు కిల్డ్ కట్టప్ప’’ […]
Published Date - 11:52 AM, Tue - 11 January 22 -
#Speed News
AP CM: ఉద్యోగులు ప్రాక్టికల్గా ఆలోచించాలి!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై పలు అంశాలను చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. ఉద్యోగుందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేసి… మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. […]
Published Date - 05:46 PM, Thu - 6 January 22 -
#Speed News
New Scheme : ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ప్రారంభం
రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకెళ్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న పాలవెల్లువ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో వర్చువల్గా ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. జగనన్న పాలవెల్లువ పథకం తొలిదశ కోసం కృష్ణా జిల్లానుఎంపిక చేసుకున్నారు. జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలోని 9 మండలాల్లో ఉన్న 100 గ్రామాల నుంచి […]
Published Date - 11:42 AM, Wed - 29 December 21 -
#Speed News
Amaravati: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విధానం రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసి స్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం కమిషన్ నోటిఫి కేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి […]
Published Date - 11:31 AM, Wed - 29 December 21