Ap
-
#Andhra Pradesh
AP Elections 2024 : ఇప్పటి వరకు ఏపీలో కూటమి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..!!
ఇప్పటివరకు 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది
Date : 27-03-2024 - 10:27 IST -
#Andhra Pradesh
30 Years Prudhvi : పవన్ ను ఓడించేందుకు ఇంటికి లక్ష.. యువతకు బైక్స్ – 30 ఇయర్స్ ఫృథ్వీ
జూన్ 4వ తేదీన తర్వాత ఈ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రం నుంచి పరారవుతారు
Date : 27-03-2024 - 9:40 IST -
#Andhra Pradesh
Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్
వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి, వారి జీవితాలు మారుస్తామన్నారు
Date : 26-03-2024 - 10:53 IST -
#Andhra Pradesh
AP : టీడీపీ-జనసేన కు భారీ షాక్.. వైసీపీ లో చేరిన కీలక నేతలు
ఇప్పుడు కూటమి తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాని నేతలు , అలాగే తమ నేతకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో టీడీపీ , జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి , వైసీపీ లో చేరుతున్నారు.
Date : 26-03-2024 - 8:42 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన లో ఏంజరుగుతుంది..అధినేత సూచనలు బేఖాతర్..!!
అప్పటి వరకు పవన్ వెంటే మా అడుగులంటూ అన్నవారంతా..ఆ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ మారిపోయాడని , పార్టీ కోసం పనిచేసిన వారికే ద్రోహం చేసాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 26-03-2024 - 5:15 IST -
#Andhra Pradesh
Bobbili : బొబ్బిలి లో వరుసగా వాలంటీర్ల మృతి..కారకులు ఎవరు..?
ఇలా ఒకే నెలలో ఇద్దరు మృతి చెందడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Date : 25-03-2024 - 11:08 IST -
#Speed News
Kona Venkat : గీతాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సినీ నిర్మాత
గీతాంజలి ఇద్దరు కుమార్తెలను తన సొంత కూతుళ్లలాగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు
Date : 25-03-2024 - 10:11 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో పొలిటికల్ హీట్.. ఒకే రోజు చంద్రబాబు, జగన్ ప్రచారం
Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్(jagan), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాల(Promotional programs)ను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమ(Rayalaseema)లోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల […]
Date : 25-03-2024 - 10:50 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham: మరో 30 ఏళ్ళు జగనే సీఎం
ఆంధ్రపప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి ఖయామని చెప్పారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని అన్నారు.
Date : 24-03-2024 - 10:29 IST -
#Andhra Pradesh
AP Govt Helps : జనసేన సైనికుడికి…జగన్ సాయం
చంద్రశేఖర్ అనే జనసైనికుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్సకు సాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ అభిమాని Xలో ట్వీట్ చేశారు
Date : 24-03-2024 - 4:53 IST -
#Andhra Pradesh
YCP MLA Joins BJP : వైసీపీ కి భారీ షాక్..బిజెపిలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్..ఈసారి వరప్రసాద్కు వైసీపీ టికెట్ నిరాకరించడం తో..ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని భావించిన వరప్రసాద్..ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా బీజేపీలోకి చేరారు.
Date : 24-03-2024 - 12:48 IST -
#Andhra Pradesh
Nara Lokesh : రాసలీలలు ఎక్కడ బయటపడతాయో అనే భయంలో విజయసాయి రెడ్డి – లోకేష్
విజయసాయి లావాదేవీలు బయటపడతాయో.. లేక వైజాగ్ లో ఉన్న ఆయన రాసలీలలు బయటపడతాయో.. లేదంటే బ్రెజిల్ లో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న అవీనీతి బయటపడుతుందో
Date : 22-03-2024 - 3:57 IST -
#Andhra Pradesh
Lokesh: అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా : లోకేశ్
Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే… అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తుచ్చేలా చేస్తానని టీడీపీ(tdp)యువనేత నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యుడిలా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరి(Mangalagiri)ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని లోకేశ్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా లోకేశ్ […]
Date : 22-03-2024 - 3:07 IST -
#Andhra Pradesh
TDP 3rd List : 11 ఎమ్మెల్యేలు, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల..
మొత్తం 24మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో 11 ఎమ్మెల్యే లు , 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది
Date : 22-03-2024 - 11:05 IST -
#Andhra Pradesh
AP CEO: సీఈవో ఎదుట పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు హాజరు
AP CEO: ఏపీ(AP)లో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరగ్గా, ఇవి రాజకీయ హత్యలంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత కాకరేపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని […]
Date : 21-03-2024 - 5:19 IST