Ap
-
#Andhra Pradesh
NDA : ఎన్డీయే నేతల సమావేశం..వివరాలు..!
NDA: ఉండవల్లి(Undavalli)లోని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నివాసంలో ఈరోజు ఎన్డీయే నేతలు(NDA leaders) సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. మూడు పార్టీల ఉమ్మడి […]
Date : 12-04-2024 - 5:49 IST -
#Andhra Pradesh
YS Jagan : సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు
YS Jagan:సీఎం జగన్(CM Jagan) నామినేషన్(Nomination)వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 25న పులివెందుల(Pulivendula)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళం(Srikakulam) లో బస్సు యాత్ర౯bus yatra) ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగలో పాల్గొంటారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు […]
Date : 12-04-2024 - 5:33 IST -
#Andhra Pradesh
Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ కు రంగం సిద్ధం
Balakrishna: ఏపీ(Ap)లో సార్వత్రిక ఎన్నికల(General Elections)కు ఈ నెల 18న నోటిఫికేషన్(Notification) విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ(tdp) పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)నామినేషన్ (Nomination)వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార […]
Date : 12-04-2024 - 3:58 IST -
#Telangana
Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం
లోక్ సభ ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకరావాలని చూస్తున్నారు
Date : 11-04-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Perni Nani : పేర్ని నానిఫై కేసు నమోదు
ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. టీడీపీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్లపై 50వ డివిజన్కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు
Date : 10-04-2024 - 5:03 IST -
#Andhra Pradesh
Bapatla : మార్కులు వేయకపోతే.. చేతబడి చేయిస్తానంటూ బెదిరించిన విద్యార్థి
తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి సమాధానం రాయకుండా, 'నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాయడంతో ఉపాధ్యాయులు షాక్ అయ్యారు
Date : 10-04-2024 - 4:40 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్
Pothina Mahesh: పోతిన మహేశ్ రెండు రోజుల క్రితం జనసేన(Janasena) పార్టీకి రాజీనామా(resignation) చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన కాసేపటి క్రితమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ(YCP)తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. We’re now on WhatsApp. Click to Join. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో […]
Date : 10-04-2024 - 10:32 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పిఠాపురం నుంచే విజయకేతనం – పవన్ కళ్యాణ్
'క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి
Date : 09-04-2024 - 5:31 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ‘ఎప్పటికీ మారని మనిషి’ అంటూ పవన్ ఫై స్పెషల్ వీడియో
'పంచభక్ష పరమాన్నాలు చేతికందినా.. ఆ గొంతులోకి ముద్ద దిగలేదు. సకల సౌకర్యాలు చెంతకే చేరాయి.. అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు. రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మచీకటి కాచింది
Date : 09-04-2024 - 5:17 IST -
#Andhra Pradesh
AP Inter Results : ఈనెల 15లోపు ఇంటర్మీడియట్ ఫలితాలు!
AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్(Intermediate) పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 15వ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి (Board of Intermediate Education) కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజులు సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల […]
Date : 08-04-2024 - 10:53 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్.. పర్యటన రద్దు
Pawan Kalyan: మరోసారి జనసేనా(Janasena)ని పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(varahi yantra) రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో ఈరోజు యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ […]
Date : 08-04-2024 - 10:38 IST -
#Andhra Pradesh
CBN & Pawan Campaign : ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం
ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురంలో వీరిద్దరూ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం
Date : 07-04-2024 - 10:04 IST -
#Andhra Pradesh
Chandrababu New Style : వైరల్ గా మారిన చంద్రబాబు నయా లుక్..
'బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో' అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేయగా..టీడీపీ శ్రేణులు , అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు
Date : 07-04-2024 - 9:26 IST -
#Andhra Pradesh
Mudragada : చంద్రబాబు పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు?: ముద్రగడ
Mudragada Padmanabham : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై వైసీపీ(YCP) నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునిల్ కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం […]
Date : 06-04-2024 - 4:21 IST -
#Andhra Pradesh
AP : జగన్ కు బీజేపీకి బానిస – వైస్ షర్మిల
వైఎస్సార్ కుమారుడు జగన్.. బీజేపీకి బానిస అని , గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు
Date : 06-04-2024 - 3:44 IST