Ap
-
#Andhra Pradesh
Sharmila : కడపలో వైఎస్ షర్మిల వెనకంజ
AP Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు ఏపిలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందంజలో […]
Date : 04-06-2024 - 9:35 IST -
#Andhra Pradesh
AP Election Results : వైసీపీకి 123 స్థానాలు వస్తాయి – పరిపూర్ణానంద
ఏపీలో జగన్ రెండోసారి సీఎం అవుతారని ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు
Date : 03-06-2024 - 8:39 IST -
#Andhra Pradesh
AP Election Results : ఏపీ ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ..
మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఎవరు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..?
Date : 03-06-2024 - 7:58 IST -
#Andhra Pradesh
Times Now Exit Poll : వైసీపీకి 117-125 సీట్లు
మరికొద్ది గంటల్లో ఏపీలో ఎవరు విజయం సాదించబోతున్నారు..? ఎవరి మెజార్టీ ఎంత..? అధికార పార్టీ విజయం సాదించబోతుందా..? కూటమి విజయం సాధిస్తుందా..? అనేది తేలనుంది
Date : 03-06-2024 - 10:06 IST -
#Andhra Pradesh
RGV : ఏపీ ఫలితాలపై వర్మ ట్వీట్..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా టీడీపీ కూటమికి కూడా 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపారు
Date : 02-06-2024 - 10:00 IST -
#Andhra Pradesh
Exit Polls 2024 : ఏపీలో కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్
కూటమి ముఖ్య నేతలు భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని..వైసీపీ మంత్రులు ఎక్కువ శాతం ఓటమి చెందుతున్నారని తేల్చి చెపుతున్నాయి
Date : 01-06-2024 - 7:03 IST -
#Andhra Pradesh
Exit Poll 2024 : ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా…జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నాం – జగన్
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా...జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని పార్టీ నేతలకు తెలిపినట్లు తెలుస్తుంది
Date : 01-06-2024 - 6:39 IST -
#Trending
Exit Poll 2024 : ఏపీలో గెలుపు ఎవరిదీ..? ఎగ్జిట్ పోల్స్ ఏంచెప్పబోతున్నాయి..?
ముఖ్యంగా ఏపీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని అంత ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఏంచెపుతుందో..? వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందా..? లేక కూటమి గెలుస్తుందా..?
Date : 01-06-2024 - 6:20 IST -
#Andhra Pradesh
Chandrababu : విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ(Vijayawada)లో డయేరియా(diarrhea) మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియాతో వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. We’re now on WhatsApp. Click to Join. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల […]
Date : 01-06-2024 - 12:09 IST -
#Andhra Pradesh
AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. We’re now on […]
Date : 31-05-2024 - 11:09 IST -
#Andhra Pradesh
AP : కాబోయే సీఎం చంద్రబాబే..ఆయనకే మీ సమస్యలు చెప్పుకోండి – కారుమూరి
కారుమూరి నాగేశ్వరావు వద్దకు పలువురు స్థానికులు వచ్చి తమ సమస్యలు చెపుతుండగా..కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని..ఆయనే మీ సమస్యలు చెప్పుకోండి అంటూ నాగేశ్వరావు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారాయి
Date : 31-05-2024 - 11:09 IST -
#Andhra Pradesh
AP : సజ్జలపై క్రిమినల్ కేసు
వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు
Date : 31-05-2024 - 10:32 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను..ఈ పిలుపు వినేందుకు సిద్ధం
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో ఎవరికీ రానంతగా రికార్డు స్థాయి మెజారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి
Date : 30-05-2024 - 9:20 IST -
#Andhra Pradesh
Amit Shah : ఎన్నికల ఫలితాల వేళ ఏపీకి అమిత్ షా..
శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు
Date : 30-05-2024 - 8:51 IST -
#Andhra Pradesh
Votes Counting : జూన్ 4న ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?
జూన్ 4వ తేదీ సమీపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఆ రోజు జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది.
Date : 30-05-2024 - 8:02 IST