Akhilesh Yadav
-
#India
Ulgulan Nyay Rally : ‘ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ’ పేరు వెనుక ఇంత అర్థముందా..?
గిరిజన నాయకుడు బిర్సా ముండా 1895లో బెంగాల్ ప్రెసిడెన్సీ (ఇప్పుడు జార్ఖండ్)లో బ్రిటిష్ వలస పాలన మరియు క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా తీవ్రమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పుడు, అది ఉల్గులన్ లేదా 'గొప్ప అల్లకల్లోలం' అని పిలువబడింది.
Published Date - 08:09 PM, Sun - 21 April 24 -
#India
Narendra Modi : ‘ఇద్దరు యువరాజులు’ మా విశ్వాసంపై దాడి చేశారు.
సనాతన ధర్మాన్ని "ఎగతాళి" చేసి, రామ మందిరాన్ని "అగౌరవపరిచిన" భారత కూటమి సభ్యులపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విరుచుకుపడ్డారు అమ్రోహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. . రామ మందిర ప్రారంభ ఆహ్వానాన్ని ఈ వ్యక్తులు తిరస్కరించారని ఆయన అన్నారు.
Published Date - 03:15 PM, Fri - 19 April 24 -
#India
Manifesto : సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party) ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)ను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) బుధవారం విడుదల చేశారు. 2025 నాటికి కుల గణన చేపడతామని, అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం కుల గణన చేపడతామని చెప్పారు. We’re now on WhatsApp. […]
Published Date - 04:52 PM, Wed - 10 April 24 -
#India
Akhilesh Yadav: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు సిద్ధం: అఖిలేష్
అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సీబీఐ సమన్లపై స్పందిస్తూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విచారణ కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుకావడానికి అంగీకరించారు, అయితే ఢిల్లీకి హాజరుకాలేరని చెప్పారు.
Published Date - 03:55 PM, Thu - 29 February 24 -
#India
Akhilesh Yadav: సీబీఐ విచారణకు సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డుమ్మా!
Akhilesh Yadav : ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో సీబీఐ(CBI) విచారణకు డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్షమిచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సీబీఐ (CBI) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే అఖిలేశ్ విచారణకు హాజరుకావడం లేదని సమాజ్వాదీ పార్టీ […]
Published Date - 12:35 PM, Thu - 29 February 24 -
#India
Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్కు సీబీఐ సమన్లు
Akhilesh Yadav : అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)కు సీబీఐ సమన్లు జారీ(CBI summons issued) చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్పూర్లో […]
Published Date - 04:09 PM, Wed - 28 February 24 -
#India
Akhilesh Yadav Party: అఖిలేష్ యాదవ్ పార్టీకి మరో బిగ్ షాక్.. చీఫ్ విప్ పదవికి రాజీనామా చేసిన మనోజ్ పాండే..!
రాజ్యసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav Party)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:18 AM, Tue - 27 February 24 -
#India
Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.
Published Date - 01:22 PM, Sat - 24 February 24 -
#India
Loksabha Elections: సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారు
Loksabha Elections : రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారైంది. ఇండియా విపక్ష కూటమిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. పొత్తులో భాగంగా యూపీలో 19 ఎంపీ సీట్లను కాంగ్రెస్కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇరు పార్టీల మధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ […]
Published Date - 04:23 PM, Wed - 21 February 24 -
#India
Samajwadi Party: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సమాజ్వాదీ పార్టీ..!
లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది.
Published Date - 05:41 PM, Tue - 30 January 24 -
#India
INDIA : నో చెప్పిన ‘ఆ నలుగురు’.. ‘ఇండియా’ మీటింగ్ వాయిదా
INDIA : హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో డిసెంబర్ 6న తలపెట్టిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశం వాయిదా పడింది.
Published Date - 03:25 PM, Tue - 5 December 23 -
#India
Congress : కాంగ్రెస్, సపా మధ్య వివాదం.. విపక్షాల ఐక్యతకు ప్రమాదం
కర్ణాటక (Karnataka) విజయోత్సవంతో కాంగ్రెస్ నూతనోత్తేజంతో ముందుకు వెళుతోంది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ గా భావిస్తే, ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఆచరణలో ఇప్పుడే కనిపించాలి కదా
Published Date - 08:46 PM, Sat - 21 October 23 -
#Speed News
Bypoll Results : త్రిపురలోని 2 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కైవసం.. ఇండియా కూటమికి ఓటమి
Bypoll Results : త్రిపురలోని ధన్పూర్, బోక్సానగర్ అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమికి ఓటమి ఎదురైంది.
Published Date - 11:49 AM, Fri - 8 September 23 -
#Telangana
Akhilesh Yadav meet KCR : రాహుల్ అలా చెప్పారు.. అఖిలేష్ ఇలా వచ్చారు.. విపక్షాల కూటమిలో అసలేం జరుగుతుంది.?
సీఎం కేసీఆర్తో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. విపక్షాల కూటమిలో కొనసాగుతున్న అఖిలేష్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో భేటీ కావటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 08:26 PM, Mon - 3 July 23 -
#India
Third Front: మరో కొత్త ఫ్రంట్.. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న ఫ్రంట్
2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మమతా బెనర్జీ మూడో ఫ్రంట్ (Third Front)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, సాగర్దిగి ఉపఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ కలిసి పోటీ చేస్తుందని చెప్పారు.
Published Date - 09:24 AM, Sat - 18 March 23