Akhilesh Yadav
-
#India
Amit Shah to Rahul Gandhi: రాహుల్ అమ్మమ్మ వచ్చినా CAA ఆగదు: అమిత్ షా
అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు కాంగ్రెస్ వ్యతిరేకమని మరియు అధికారంలోకి వస్తే దానిని అంతం చేస్తామని రాహుల్ చేసిన చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అమ్మమ్మ వచ్చినా CAAని తొలగించలేరని మండిపడ్డారు.
Date : 08-05-2024 - 11:18 IST -
#India
Akhilesh Yadav : గెలుపు కోసం ఆ పార్టీ బూటకపు హామీలిచ్చింది: అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav: బీజేపీ(BJP)పై ఎస్సీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) విమర్శలు గుప్పించారు. ప్రతికకూల రాజకీయాలు చేసే వారికి లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) భంగపాటు తప్పదని హెచ్చరించారు. కన్నౌజ్ ప్రజలు అభివృద్ధి, పురోగతి, సౌభాగ్యానికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని, గెలుపు కోసం ఆ పార్టీ బూటకపు హామీలిచ్చిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇక కోవిడ్ […]
Date : 06-05-2024 - 5:17 IST -
#India
Akhilesh Yadav : విరాళాల కోసమే కరోనా వ్యాక్సిన్లకు అనుమతులిచ్చారు : అఖిలేష్
Akhilesh Yadav : తమ కంపెనీ కరోనా వ్యాక్సిన్ వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తిన మాట నిజమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో దానిపై అంతటా చర్చ జరుగుతోంది.
Date : 01-05-2024 - 2:54 IST -
#India
Ulgulan Nyay Rally : ‘ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ’ పేరు వెనుక ఇంత అర్థముందా..?
గిరిజన నాయకుడు బిర్సా ముండా 1895లో బెంగాల్ ప్రెసిడెన్సీ (ఇప్పుడు జార్ఖండ్)లో బ్రిటిష్ వలస పాలన మరియు క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా తీవ్రమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పుడు, అది ఉల్గులన్ లేదా 'గొప్ప అల్లకల్లోలం' అని పిలువబడింది.
Date : 21-04-2024 - 8:09 IST -
#India
Narendra Modi : ‘ఇద్దరు యువరాజులు’ మా విశ్వాసంపై దాడి చేశారు.
సనాతన ధర్మాన్ని "ఎగతాళి" చేసి, రామ మందిరాన్ని "అగౌరవపరిచిన" భారత కూటమి సభ్యులపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విరుచుకుపడ్డారు అమ్రోహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. . రామ మందిర ప్రారంభ ఆహ్వానాన్ని ఈ వ్యక్తులు తిరస్కరించారని ఆయన అన్నారు.
Date : 19-04-2024 - 3:15 IST -
#India
Manifesto : సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party) ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)ను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) బుధవారం విడుదల చేశారు. 2025 నాటికి కుల గణన చేపడతామని, అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం కుల గణన చేపడతామని చెప్పారు. We’re now on WhatsApp. […]
Date : 10-04-2024 - 4:52 IST -
#India
Akhilesh Yadav: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు సిద్ధం: అఖిలేష్
అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సీబీఐ సమన్లపై స్పందిస్తూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విచారణ కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుకావడానికి అంగీకరించారు, అయితే ఢిల్లీకి హాజరుకాలేరని చెప్పారు.
Date : 29-02-2024 - 3:55 IST -
#India
Akhilesh Yadav: సీబీఐ విచారణకు సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డుమ్మా!
Akhilesh Yadav : ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో సీబీఐ(CBI) విచారణకు డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్షమిచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సీబీఐ (CBI) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే అఖిలేశ్ విచారణకు హాజరుకావడం లేదని సమాజ్వాదీ పార్టీ […]
Date : 29-02-2024 - 12:35 IST -
#India
Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్కు సీబీఐ సమన్లు
Akhilesh Yadav : అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)కు సీబీఐ సమన్లు జారీ(CBI summons issued) చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్పూర్లో […]
Date : 28-02-2024 - 4:09 IST -
#India
Akhilesh Yadav Party: అఖిలేష్ యాదవ్ పార్టీకి మరో బిగ్ షాక్.. చీఫ్ విప్ పదవికి రాజీనామా చేసిన మనోజ్ పాండే..!
రాజ్యసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav Party)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు.
Date : 27-02-2024 - 11:18 IST -
#India
Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.
Date : 24-02-2024 - 1:22 IST -
#India
Loksabha Elections: సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారు
Loksabha Elections : రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారైంది. ఇండియా విపక్ష కూటమిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. పొత్తులో భాగంగా యూపీలో 19 ఎంపీ సీట్లను కాంగ్రెస్కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇరు పార్టీల మధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ […]
Date : 21-02-2024 - 4:23 IST -
#India
Samajwadi Party: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సమాజ్వాదీ పార్టీ..!
లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది.
Date : 30-01-2024 - 5:41 IST -
#India
INDIA : నో చెప్పిన ‘ఆ నలుగురు’.. ‘ఇండియా’ మీటింగ్ వాయిదా
INDIA : హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో డిసెంబర్ 6న తలపెట్టిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశం వాయిదా పడింది.
Date : 05-12-2023 - 3:25 IST -
#India
Congress : కాంగ్రెస్, సపా మధ్య వివాదం.. విపక్షాల ఐక్యతకు ప్రమాదం
కర్ణాటక (Karnataka) విజయోత్సవంతో కాంగ్రెస్ నూతనోత్తేజంతో ముందుకు వెళుతోంది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ గా భావిస్తే, ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఆచరణలో ఇప్పుడే కనిపించాలి కదా
Date : 21-10-2023 - 8:46 IST