Akhilesh Yadav
-
#India
Third Front: మరో కొత్త ఫ్రంట్.. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న ఫ్రంట్
2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మమతా బెనర్జీ మూడో ఫ్రంట్ (Third Front)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, సాగర్దిగి ఉపఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ కలిసి పోటీ చేస్తుందని చెప్పారు.
Published Date - 09:24 AM, Sat - 18 March 23 -
#India
Akhilesh Yadav: పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్!
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు.
Published Date - 07:14 PM, Sun - 8 January 23 -
#Speed News
SP Chief Mulayam Singh : ములాయం సింగ్ యాదవ్కు కిడ్నీ ఇచ్చేందకు సిద్ధమైన ఎస్పీ నేత
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అనారోగ్యంతో..
Published Date - 08:20 AM, Tue - 4 October 22 -
#Speed News
Samajwadi Party Chief : ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషయం..ఐసీయూలో చికిత్స..!!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉంది.
Published Date - 07:25 PM, Sun - 2 October 22 -
#India
KCR@Delhi: అఖిలేశ్తో మాత్రమే భేటీ….మిగతా వారి సంగతేంటి ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 09:03 PM, Fri - 29 July 22 -
#India
ED: ప్రజాస్వామ్యానికి `ఈడీ`పరీక్ష: అఖిలేష్
దేశంలోని ప్రజాస్వామ్యానికి పరీక్షగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మారిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Published Date - 04:17 PM, Wed - 15 June 22 -
#Telangana
Chandrababu KCR : గురువును మించని శిష్యుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ పర్యటన రాబోవు రాజకీయ పొత్తులకు తెరదీస్తోంది.
Published Date - 02:51 PM, Mon - 23 May 22 -
#Speed News
CM KCR: అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు.
Published Date - 04:37 PM, Sat - 21 May 22 -
#India
Akhilesh Yadav : ఎస్పీ ఓటమికి కారణాలివే.!
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉంది. ఆ విషయాన్ని పోలైన ఓట్ల శాతం చెబుతోంది.
Published Date - 04:28 PM, Sat - 12 March 22 -
#India
UP Elections : ఆ ఒక్కటి గెలిస్తే అంతా విజయమే.. యూపీలో బీజేపీ వేస్తున్న ఆ లెక్క ఫలించేనా?
ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడో విడతలో కర్హల్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక ముగియడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
Published Date - 12:09 PM, Mon - 21 February 22 -
#Speed News
UP Elections: యూపీలో రచ్చ లేపుతున్న.. అఖిలేష్ సంచలన ప్రకటన..!
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో, ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో రెండు దశలు ఎన్నికల పోలీంగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే యూపీ ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్వాది పార్టీ తాజాగా ప్రకటించిన హామీ అక్కడి రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ప్రచార నేపధ్యంలో అక్కడ ర్యాలీలో పాల్గొన్న సమాజ్వాది […]
Published Date - 11:58 AM, Wed - 16 February 22 -
#India
Akhilesh Yadav : 400 సీట్లు గెలుస్తాం – అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ - ఆర్ఎల్డీ కూటమి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు
Published Date - 05:26 PM, Sat - 5 February 22 -
#India
Uttar Pradesh: యోగీ బాటే నా బాట అంటున్న అఖిలేశ్… ఇంకా సందిగ్ధంలోనే ప్రియాంక గాంధీ
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నా.... ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ మధ్యే అన్నట్టు ఉంది. ఇక్కడ గెలుపు తమదంటే తమదేనని ఈరెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
Published Date - 01:30 PM, Sun - 23 January 22 -
#India
UP polls: అఖిలేష్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ములాయం కోడలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 12:17 PM, Wed - 19 January 22 -
#India
UP Polls:యూపీలో ఎస్పీకి’ మమత ‘మద్దతు
యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
Published Date - 09:41 PM, Tue - 18 January 22