ACB
-
#Telangana
Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు
ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంపై తొలుత తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. వారి ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.
Published Date - 12:29 PM, Wed - 30 July 25 -
#Speed News
GHMC : జీహెచ్ఎంసీలో 27 మంది అధికారుల బదిలీలు
ఇటీవల టౌన్ ప్లానింగ్ శాఖపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తంటాలకు చిక్కడం వంటి పరిణామాల మధ్య ఈ చర్యలు తీసుకోవడం విశేషం. ఈ క్రమంలో కమిషనర్ మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 04:08 PM, Sat - 21 June 25 -
#Telangana
Formula E Case : ఫార్ములా – ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కవిత ట్వీట్
బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్రెడ్డి(Formula E Case)లో భయం పెరుగుతోందన్నారు.
Published Date - 08:57 AM, Tue - 27 May 25 -
#Telangana
ACB Raids : కాళేశ్వరం మాజీ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
కాళేశ్వరం(ACB Raids) ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాల్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు.
Published Date - 09:19 AM, Sat - 26 April 25 -
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Published Date - 11:29 AM, Sat - 15 February 25 -
#Telangana
Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!
ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు.
Published Date - 02:58 PM, Sat - 18 January 25 -
#Telangana
KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Published Date - 02:14 PM, Wed - 15 January 25 -
#Telangana
KTR : నీలా లుచ్చా పనులు చేసినోళ్లం కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, "ఇది కేవలం ఒక లొట్టపీసు కేసు మాత్రమే" అని అన్నారు. ఆయన వాఖ్యలు కొనసాగిస్తూ, "రేవంత్కు తన పని నిరంతరం జైలులో ఉంటూ, ప్రజలను కఠినమైన పరిస్థితుల్లో ఉంచి, పైశాచిక ఆనందం అనుభవించాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది. నేను దేశంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే, నీకు మాత్రం భయపడే దేమీ లేదు" అని వ్యాఖ్యానించారు.
Published Date - 09:07 PM, Thu - 9 January 25 -
#Telangana
KTR : మళ్లీ విచారణకు రావాలని ఏమీ చెప్పలేదు..
KTR : "మీరు దమ్ముంటే, లైడిటెక్టర్ పరీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు" అని కేటీఆర్ అన్నారు.
Published Date - 07:23 PM, Thu - 9 January 25 -
#Telangana
KTR Investigation: ముగిసిన కేటీఆర్ విచారణ.. కీలక సమాచారం వచ్చేసిందా..?
నిబంధనలు పట్టుంచుకోకుండా రూ. 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా?
Published Date - 05:36 PM, Thu - 9 January 25 -
#Telangana
ACB Questions : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్పై ఏసీబీ ప్రశ్నల వర్షం
రూ.55 కోట్లను ఎఫ్ఈఓ కంపెనీకి(ACB Questions) బదిలీ చేసే నిర్ణయం ఎవరిది ?
Published Date - 03:12 PM, Wed - 8 January 25 -
#Telangana
KTR Vs ACB : కేటీఆర్పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. ఓఆర్ఆర్ టెండర్లలో క్విడ్ప్రోకో జరిగిందని ఆరోపణ
బీఆర్ఎస్ హయాంలో ఓఆర్ఆర్ టెండర్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ఏసీబీకి(KTR Vs ACB) ఫిర్యాదు అందింది.
Published Date - 01:42 PM, Wed - 8 January 25 -
#Telangana
Formula E-Race Case : నేడే ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి
Formula E-Race Case : ఈ సందర్బంగా అరవింద్ కుమార్ను విచారణ చేసి ఆయన స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు, ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
Published Date - 10:19 AM, Wed - 8 January 25 -
#Speed News
KTR : ఊహించని పరిణామం.. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్
KTR : కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఊహించని విధంగా మారాయి. కేటీఆర్ విచారణలో పాల్గొనకుండా, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన సమయంలో, 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ బృందం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Published Date - 11:29 AM, Mon - 6 January 25 -
#Speed News
KTR : ఫార్ములా ఈ కేసు.. నేడు ఏసీబీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్
KTR : ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉన్నారు. మరో ఇద్దరు అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు.
Published Date - 09:13 AM, Mon - 6 January 25