Telangana
-
#Telangana
Hyderabad HCL Center: హైదరాబాద్లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్.. 5 వేల మందికి ఉద్యోగాలు?
రాష్ట్రంలో హెచ్సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు.
Date : 22-01-2025 - 10:40 IST -
#Telangana
JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది
JEE Main 2025 Exam: ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
Date : 22-01-2025 - 10:31 IST -
#Telangana
Megha : మేఘా, స్కైరూట్, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ
మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(Megha) కంపెనీ మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.
Date : 22-01-2025 - 8:10 IST -
#Speed News
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు.
Date : 21-01-2025 - 9:05 IST -
#Telangana
CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్
CM Revanth Davos Tour : ప్రపంచ ప్రసిద్ధి పొందిన యూనిలీవర్ సంస్థ (Unilever ) తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది
Date : 21-01-2025 - 6:42 IST -
#Telangana
TGreen Policy 2025 : తెలంగాణలో ‘హరిత’ వెలుగులు.. ‘టీగ్రీన్ -2025’ పాలసీలో ఏముందో తెలుసా ?
TGREEN పాలసీ అమలులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ సర్కారు(TGreen Plicy 2025) కలిసి పనిచేయనుంది.
Date : 21-01-2025 - 6:17 IST -
#Telangana
Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?
Harish Rao : మీడియాతో మాట్లాడిన హరీష్రావు ‘‘మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మీరు అర్థం చేసుకున్నారా? మీరు నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా ప్రజలపై పెరుగుతున్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ప్రజలు ఊరూరా తిరుగుతున్నా, ఎవరికీ తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమైన మీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.
Date : 21-01-2025 - 6:16 IST -
#Telangana
World Economic Forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. సీఎం రేవంత్ బృందం షెడ్యూల్ ఇదే!
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
Date : 21-01-2025 - 2:25 IST -
#Telangana
Midday Meal Scheme : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. ఎందుకంటే ?
వాళ్లు ఉదయాన్నే ఇంటి నుంచి భోజనాన్ని(Midday Meal Scheme) తెచ్చుకోలేరు.
Date : 21-01-2025 - 8:27 IST -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్కు కీలక బాధ్యతలు.. రాహుల్గాంధీ టార్గెట్ అదే!
తెలంగాణలోని సీఎం రేవంత్(CM Revanth Reddy) సర్కారు కూడా ఈవిషయంలో ప్రజల్లో మంచి మార్కులు సంపాదించింది.
Date : 20-01-2025 - 8:02 IST -
#Speed News
Kingfisher Beers : తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్
సెబీ రెగ్యులేషన్స్కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
Date : 20-01-2025 - 5:23 IST -
#Telangana
BRS Key Decision: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. 9 మంది సభ్యులతో కమిటీ!
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 20-01-2025 - 4:44 IST -
#Telangana
MLA VenkataRamana Reddy : 45 రోజుల్లోగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్ల నుంచి స్పీకర్ దాకా చేస్తున్న విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(MLA VenkataRamana Reddy) ఫైర్ అయ్యారు.
Date : 20-01-2025 - 4:42 IST -
#Telangana
Phone Tapping Case : అమెరికా నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్రావులను రప్పించేందుకు కీలక యత్నం
త్వరలోనే ఈ నివేదిక భారత విదేశాంగ శాఖ నుంచి అమెరికా ప్రభుత్వానికి(Phone Tapping Case) చేరనుంది.
Date : 20-01-2025 - 9:10 IST -
#Telangana
Big Shock To BRS: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్!
భవిష్యత్తులో ఎర్రుపాలెం, మధిర మండలంలోని కొన్ని గ్రామాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న మరి కొన్ని గ్రామాలకు సాగర్ జలాలు అందించడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Date : 19-01-2025 - 9:00 IST