Telangana
-
#Speed News
Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ!
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.
Date : 14-08-2024 - 6:09 IST -
#Special
Investments : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..36 వేల కోట్ల రికార్డు
25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు..ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు..అమెరికాలో రూ.31502 కోట్లు..దక్షిణ కొరియాలో రూ.4500 కోట్లు..
Date : 14-08-2024 - 5:40 IST -
#Telangana
Telangana: సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్
ట్రాన్స్కో, జెన్కో, ఎస్పిడిసిఎల్ మరియు ఎన్పిడిసిఎల్తో సహా అనేక రాష్ట్ర యుటిలిటీలకు చెందిన ఉద్యోగులు రెండేళ్లుగా తమ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్ చేస్తున్నారు.
Date : 14-08-2024 - 3:09 IST -
#Telangana
Rajya Sabha : తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ. సెప్టెంబర్ 3నఈ ఎన్నిక జరగనుంది.
Date : 14-08-2024 - 1:51 IST -
#Telangana
KTR: ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు, పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణ మార్కును దాటారన్నారు.
Date : 14-08-2024 - 1:11 IST -
#Telangana
Telangana: జగిత్యాలలో పసి బాలుడు కిడ్నాప్
జగిత్యాల జిల్లాలో ఓ బాలుడు కిడ్నప్ కు గురయ్యాడు. మెట్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక దుకాణంలోకి వెళ్లగా, నిందితులు శివతో కలిసి పారిపోయారు.
Date : 14-08-2024 - 12:45 IST -
#Telangana
CM Revanth Reddy: విదేశీ పర్యటన సక్సెస్.. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం
విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ లో అడుగుపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఘాన స్వాగతం పలికారు. కాగా ఈ రోజు సీఎం కోకాపేట్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్నారు.
Date : 14-08-2024 - 12:27 IST -
#Speed News
OP Services Bandh : నేడు తెలంగాణలో ఓపీ సేవలు బంద్.. కారణమిదే..
కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్లు ఈరోజు నిరసన తెలుపుతున్నారు.
Date : 14-08-2024 - 10:19 IST -
#Telangana
Hyderabad: వచ్చే నెలలో పూర్తి కానున్న ఆర్ఆర్ఆర్ భూసేకరణ
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని శాంతికుమారి అన్నారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంపై దృష్టి సారించాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని
Date : 13-08-2024 - 10:56 IST -
#Telangana
Telangana: 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జాయింట్ కలెక్టర్
ధరణి పోర్టల్లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంతల భూమిని తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.8,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
Date : 13-08-2024 - 3:54 IST -
#Telangana
Sitakka : ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు మరో జత యూనిఫాం: మంత్రి సీతక్క
ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం-పచ్చదనం డ్రైవ్..
Date : 13-08-2024 - 1:48 IST -
#automobile
CM Revanth : తెలంగాణలో హ్యుందాయ్ కారు మెగా టెస్ట్ సెంటర్ : సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన కూడా విజయవంతమైంది.
Date : 13-08-2024 - 7:48 IST -
#Telangana
Former Minister Harish Rao: సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ కల.. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్..!
సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్దే అని చెప్పిన మంత్రి తుమ్మల ఇప్పుడు అదే మాట గుండెలపైనే చెయ్యేసుకుని చెప్పాలి. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల. కృష్ణా నీళ్లు రాకపోవడంతో గోదావరి నీళ్లను ఒడిసిపట్టి ఖమ్మం జిల్లాను మొత్తం రెండు పంటలతో సస్యశ్యామలం చేయాలనుకున్నారు.
Date : 12-08-2024 - 3:02 IST -
#Telangana
Smita : హై కోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యవహారం
దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్పై సామాజికవేత్త వసుంధర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
Date : 12-08-2024 - 2:03 IST -
#Speed News
KTR : కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైంది : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Date : 12-08-2024 - 12:39 IST