Kcr
-
#Telangana
Governor Jishnu Dev Varma : గేమ్ ఛేంజర్గా మహాలక్ష్మీ పథకం
Governor Jishnu Dev Varma : తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోందని, అందుకే రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు
Published Date - 12:26 PM, Wed - 12 March 25 -
#Speed News
Assembly : అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Published Date - 11:48 AM, Wed - 12 March 25 -
#Telangana
Congress Govt : హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం – కేసీఆర్
Congress Govt : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన ఆయన, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించారు
Published Date - 09:00 PM, Tue - 11 March 25 -
#Telangana
Congress Govt : కాంగ్రెస్ పనైపోయింది – హరీష్ రావు
Congress Govt : బీఆర్ఎస్కు వరంగల్ అనుబంధమైన ప్రదేశమని, ఇక్కడే రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని
Published Date - 03:21 PM, Tue - 11 March 25 -
#Speed News
BRS : ప్రారంభమైన బీఆర్ఎస్ఎల్సీ సమావేశం..నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.
Published Date - 02:10 PM, Tue - 11 March 25 -
#Telangana
CM Revanth : కేటీఆర్ పిచ్చోడు – సీఎం రేవంత్
CM Revanth : రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకంగా మారిందని ఆరోపించారు
Published Date - 08:05 AM, Tue - 11 March 25 -
#Speed News
CM Revanth Reddy : ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు : సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు ఇస్తున్నట్టు పద్మశాలీలకు కూడా సమాన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తోందని, ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Published Date - 04:47 PM, Sun - 9 March 25 -
#Speed News
BRS : కేసీఆర్ అధ్యక్షతన 11న బీఆర్ఎస్ శాసన సభాపక్ష భేటీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ హాజరుకాలేదు.
Published Date - 04:09 PM, Sun - 9 March 25 -
#Telangana
Telangana Economic Situation : తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana Economic Situation : గత 10 ఏళ్లలో తెలంగాణ అప్పు (Telangana Debt) దాదాపు రూ. 7 లక్షల కోట్లకు పెరిగిందని రేవంత్ వెల్లడించారు
Published Date - 08:29 PM, Fri - 7 March 25 -
#Telangana
Harish Rao: చంద్రబాబు.. జగన్ ఇద్దరు ఇద్దరే: హరీశ్ రావు
తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎసే అని, చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
Published Date - 06:53 PM, Wed - 5 March 25 -
#Telangana
KCR Vs Congress : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోల్స్.. కేసీఆర్ కొత్త వ్యూహం రెడీ
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(KCR Vs Congress) పోటీ చేయబోయే ఆ ఇద్దరు నేతలు ఎవరు ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Published Date - 01:06 PM, Wed - 5 March 25 -
#Telangana
BJP: తెలంగాణపై బీజేపి కన్ను!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Published Date - 04:51 PM, Fri - 28 February 25 -
#Telangana
Gudem Mahipal Reddy : ‘హస్తం వద్దు..కారే ముద్దు’ అని డిసైడ్ అయ్యాడా..?
Gudem Mahipal Reddy : గతంలో మూడు సార్లు బీఆర్ఎస్ (BRS)తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. 2024లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కేసుల భయంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో హస్తం తీర్థం
Published Date - 01:03 PM, Wed - 26 February 25 -
#Telangana
OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా
మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు(OFF TRACK) మొదలవుతుంది.
Published Date - 05:07 PM, Tue - 25 February 25 -
#Telangana
SLBC Tunnel: ‘సొరంగ’ ప్రమాదానికి రాజకీయ ‘విపత్తు’!
ఎస్.ఎల్.బీ.సీ.సొరంగంలో పై కప్పు కూలిన దుర్ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు.ఇది పూర్తిగా ప్రకృతి విపత్తుగా మంత్రి ఉత్తమ్ సోమవారం ప్రకటించారు.కానీ ఈ ఘటనను ప్రభుత్వంపై బురద జల్లడానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రదిష్టపాల్జేయడానికి బిఆర్ఎస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.
Published Date - 03:43 PM, Tue - 25 February 25