HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kaleshwaram Commission Notices To Kcr Kavitha Protest On June 4th

MLC Kavitha: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. జూన్‌ 4న కవిత నిరసన

ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 5:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Kavitha
MLC Kavitha

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన కమిషన్‌ నోటీసులను తీవ్రంగా ఖండిస్తూ ఆయన కుమార్తె, మాజీ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ నోటీసులు కేవలం రాజకీయ ప్రేరితంగా ఉన్నాయని, ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కృషి చేసిన నేతలపై తప్పుడు ఆరోపణలతో నోటీసులు ఇవ్వడం తగదు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని కేసీఆర్‌ గారిపై కుట్రలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ. దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశ్యాలపై ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలి అంటూ కవిత విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపట్టిన అతి పెద్ద నీటి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి ప్రాజెక్టుపై దర్యాప్తులు జరపడం, నోటీసులు పంపడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సమగ్రంగా స్పందించేందుకు తెలంగాణ జాగృతి సంస్థ ముందుకొచ్చింది. జూన్ 4న ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిరసన కార్యక్రమానికి విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరుకావాలని జాగృతి కోరుతోంది. ఇంకా, శనివారం (ఈరోజు) సాయంత్రం 5 గంటలకు హైదరాబాదు బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు హాజరుకానున్నారు. కార్యాలయ ప్రారంభంతో పాటు సంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చేసిన సేవా కార్యక్రమాలను ఫోటో ప్రదర్శనగా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధికి నడుం కట్టిన నాయకులపై ఇటువంటి కుట్రలు చూస్తూ కూర్చోవద్దు. ప్రజల మద్దతుతోనే ఈ కుట్రలను ఎదుర్కొనాలి అని కవిత అన్నారు. ఆమె ప్రతి తెలంగాణ వాసి ఈ పోరాటంలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Amazon : జూన్ 1 నుండి 5 వరకు అమెజాన్ హోమ్ షాపింగ్..అద్భుతమైన ఆఫర్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indira park
  • Kaleshwaram Commission notices
  • kcr
  • MLC Kavitha
  • protest

Related News

kcr rule

కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!

కేసీఆర్ ప్రజల ఆకాంక్షల కంటే తన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకే ప్రాధాన్యత ఇచ్చారనే భావన సామాన్యుల్లో బలపడుతోంది. స్వార్థం లేని నాయకుడిగా మొదలై, చివరకు తన చుట్టూ ఉన్న స్వార్థ ప్రయోజనాల కోసమే వ్యవస్థను వాడుకున్నారనే ఆరోపణలు

  • Kavitha Crying

    కవిత కన్నీరు, బిఆర్ఎస్ ను మరింత పతనం చేయబోతుందా ?

  • MLC Kavitha Emotional in Legislative Council

    శాసన మండలిలో కన్నీరు పెట్టిన కవిత

  • Palamuru Rangareddy Project

    పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్ విచారణ ?

  • CM Revanth Reddy

    రేవంత్ చేతికి కెసిఆర్ అస్త్రం

Latest News

  • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

  • టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

  • అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

  • టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!

  • కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd