Indrakeeladri
-
#Andhra Pradesh
Durgamma Temple: అపచారం.. దుర్గమ్మ గుడిలోకి చెప్పులతో ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు, వీడియో ఇదే!
ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ అపచారంపై పోలీసులు, దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, పలు హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Date : 23-09-2025 - 3:03 IST -
#Andhra Pradesh
Dasara Celebrations : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. వేకువ జాము నుంచే అందరికీ సర్వదర్శనం
Dasara Celebrations : నేడు అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం సందర్భం కావడంతో, భక్తులు ఈ ప్రత్యేక ఆలంకారాన్ని దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించేందుకు కంపార్ట్మెంట్లలో ఉంచి, క్యూలో పంపిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా దిగువకు పంపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ భక్తుడికీ ఆలయ సిబ్బంది ఉచితంగా ఒక లడ్డూ అందిస్తున్నారు.
Date : 09-10-2024 - 11:39 IST -
#Andhra Pradesh
Dasara : అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రులు
Dasara Navaratri Utsavalu : ఇటీవల విజయవాడ నగరం మొత్తం వరదలతో ఇబ్బంది పడడంతో ఈసారి దసరా వేడుకలు గతంలోలా జరుగుతాయా లేదా ..అమ్మవారి వైభవాన్ని ఈ ఏడాది చూడగలమా లేదా
Date : 19-09-2024 - 12:00 IST -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రీపై ముగిసిని భవానీ దీక్షల విరమణ.. అమ్మవారిని దర్శించుకున్న నాలుగు లక్షల మంది భక్తులు
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు జై భవానీ జై జై భవానీ అంటూ నినాదాలు చేస్తూ దీక్షలను ముగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య యాగశాలలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించడంతో ఉత్సవాలు ముగిశాయి. పూజాకార్యక్రమాల్లో భాగంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో రామారావు, ఆలయ వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో ‘పూర్ణాహుతి’ నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు భక్తుల […]
Date : 07-01-2024 - 10:30 IST -
#Andhra Pradesh
Indrakeeladri : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షపరుల విరమణ కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి
Date : 02-01-2024 - 2:08 IST -
#Andhra Pradesh
CM Jagan : నేడు దుర్గగుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆయన
Date : 07-12-2023 - 7:33 IST -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేసిన అధికారులు
భారీ వర్షాల దృష్ట్యా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఇంద్రకీలాద్రి
Date : 06-12-2023 - 7:50 IST -
#Andhra Pradesh
Indrakeeladri : భవానీ దీక్షాపరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రీపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షాధారులతో ఆలయంలో రద్దీ నెలకొంది. మూడో రోజు కూడా దుర్గ గుడి వద్ద భవానీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షను మూడో రోజు భక్తులు అధిక సంఖ్యలో వేసుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీక్షల ఏర్పాట్లను ఆలయ ఈవో రామారావు పర్యవేక్షించారు. లక్షకుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణ అర్చన, చండీ హోమం, […]
Date : 25-11-2023 - 8:59 IST -
#Andhra Pradesh
Indrakeeladri : కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు.. భారీగా వచ్చిన కానుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.2,58,64,740లు కానుకలు వచ్చాయి. అంతేకాకుండా శ్రీ కనకదుర్గా అమ్మవారికి 367 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.745 కిలోల వెండి ఆభరణాలను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. శ్రీ మల్లికార్జున మహా మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ రోజు (మంగళవారం) కూడా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ […]
Date : 31-10-2023 - 8:17 IST -
#Andhra Pradesh
Durga Temple : భవానీ భక్తులతో కిటకిటలాడతున్న ఇంద్రకీలాద్రి.. అమ్మవారికి మెక్కులు చెల్లిస్తున్న భవానీలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా ఉత్సవాలు పూర్తి అయిన తరువాత ఆలయంలో భక్తుల రద్దీ
Date : 30-10-2023 - 8:17 IST -
#Andhra Pradesh
Budda Venkanna : ఇంద్రకీలాద్రిపై మాజీమంత్రి వెల్లంపల్లి అరచకాలు అడ్డుకట్ట వేయాలి – టీడీపీ నేత బుద్దా వెంకన్న
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల అమ్మవారి
Date : 27-10-2023 - 1:31 IST -
#Andhra Pradesh
Indrakeeladri : మహిషాసురమర్థినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ.. నేటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రులు
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం (ఆశ్వయుజ శుద్ధ నవమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత
Date : 23-10-2023 - 2:55 IST -
#Andhra Pradesh
Durga Temple : దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి సర్వం సిద్ధం.. నదిలో ట్రయిల్ రన్ నిర్వహించిన అధికారులు
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నదీ
Date : 22-10-2023 - 11:14 IST -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో అధికారుల మధ్య సమన్వయలోపం.. మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్
ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్ని ఉత్సవాల్లో అధికారుల మధ్య సమన్వయలోపం బయటపడుతుంది. తొలిరోజు నుంచి
Date : 22-10-2023 - 7:43 IST -
#Andhra Pradesh
Durga Temple : సామన్య భక్తుల సేవలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.. దుర్గగుడిలో అడ్డదారిలో దర్శనాలకు చెక్
సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం త్వరగతిన కలిగేలా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
Date : 20-10-2023 - 4:10 IST