Hyderabad
-
#Speed News
HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్జెండర్లకు చోటు
సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్ష, నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్జెండర్ సమాజానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొత్త ఆశాకిరణంగా నిలిచింది. హైడ్రా ఏర్పాటు చేసిన ‘ఈగిల్ టీమ్’లో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఈ బృందంలో 11 మంది ట్రాన్స్ మహిళలు, 5 మంది ట్రాన్స్ పురుషులు ఉన్నారు. వీరు హైడ్రా సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, పార్కులు […]
Date : 29-05-2026 - 4:38 IST -
#Speed News
Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు
సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి పదార్థాలు, నాన్వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపలను సరైన విధంగా నిల్వ చేయకపోవడంతో వాటిని వెంటనే తొలగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే […]
Date : 28-05-2026 - 8:31 IST -
#Speed News
NTR : అమీర్పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అమీర్పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరుకానున్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ […]
Date : 28-05-2026 - 8:18 IST -
#Speed News
Hawala Cash : దేవగిరి ఎక్స్ప్రెస్లో భారీ నగదు పట్టివేత.. హవాలా డబ్బుగా పోలీసుల అనుమానాం
దేవగిరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.22 కోట్ల అనుమానిత హవాలా నగదును రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రయానికుడి వద్ద నగదు పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. అయితే ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు వినియోగంపై స్పష్టమైన వివరాలు అతను ఇవ్వలేకపోయినట్లు అధికారులు తెలిపారు. […]
Date : 28-05-2026 - 7:57 IST -
#Speed News
Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్లో బయటపడిన షాకింగ్ లోపాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత పర్యవేక్షణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మూసాపేటలోని ఓ రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు బయటపడటంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. తనిఖీల సమయంలో వంటగది నేల జారుడుగా ఉండటం, డ్రైనేజీ వ్యవస్థలో ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, వండిన వెజ్ బిర్యానీ, అన్నం, పన్నీర్, మంచూరియా, పిండి పదార్థాలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అలాగే వంటగది పరిసరాల్లో […]
Date : 27-05-2026 - 12:47 IST -
#Speed News
Accident : హైదరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవర్
హైదరాబాద్ హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఆగి ఉన్న కంటైనర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు టిప్పర్ క్యాబిన్ […]
Date : 27-05-2026 - 12:35 IST -
#Speed News
HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత ప్రమాణాలను పర్యవేక్షించే చర్యల్లో భాగంగా సీఎంసీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు మాధాపూర్లోని ఒక రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో సిబ్బంది ఏప్రాన్లు, హెయిర్నెట్స్ ధరించి పరిశుభ్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. మరోవైపు ఆహార నిల్వలు, భద్రత విషయంలో పలు లోపాలను గుర్తించారు. మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ చేయడం, వెజ్-నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే ఫ్రీజర్లో […]
Date : 25-05-2026 - 9:50 IST -
#Speed News
Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్ రేసర్లు హల్చల్.. పోలీసులపైకి..?
వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్లో అర్థరాత్రి బైక్, కార్ రేసర్లు హల్చల్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో అర్థరాత్రులు యువత రోడ్లపై ఖరీదైన బైక్లు, కార్లు వేసుకుని రయ్యిరయ్యిమంటూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. బైక్ , కార్లతో రేసులు పెట్టుకుని రోడ్లపై ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఐటీ హబ్ – నీలోఫర్ కేఫ్ ప్రాంతంలో యువకులు కార్ల రేసింగ్లు చేశారు. ఈ ఘటనను చూసిన పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిగా .. పోలీసులపైకి యువకుడు కారును దూసుకెళ్లాడు. […]
Date : 24-05-2026 - 12:35 IST -
#Telangana
Hyderabad: ఫాస్ట్ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు
ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు (బీపీ) సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్కు చెందిన ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీపీ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. విద్యార్థులపై సర్వే హైదరాబాద్లోని వివిధ కాలేజీలకు […]
Date : 23-05-2026 - 4:04 IST -
#Telangana
Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి
“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాషా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. […]
Date : 21-05-2026 - 10:40 IST -
#Telangana
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ శుక్రవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్లోని నివాసంలో అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అత్యవసరంగా గుండెకు స్టెంట్ వేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకొని వైద్యులను అడిగి తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా […]
Date : 16-05-2026 - 11:50 IST -
#Sports
Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల
మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఒక గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రసవం తర్వాత తన మొదటి సంవత్సరంలో దాదాపు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ చర్య ద్వారా మాతా శిశు ఆరోగ్యం, తల్లిపాల దానం ప్రాముఖ్యతపై ఒక ముఖ్యమైన చర్చకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై ‘ఎక్స్’ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టారు. “కేవలం 100 మిల్లీలీటర్ల దాతల […]
Date : 15-05-2026 - 3:25 IST -
#Telangana
హైదరాబాద్లో నీటి కష్టాలు.. వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
హైదరాబాద్లో సమ్మర్ ప్రభావంతో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. కొద్ది రోజులుగా నీళ్ల ట్యాంకర్ల కోసం బుకింగ్లు పెరిగాయి. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటి వేళల్లో గృహ అవసరాల కోసం ట్యాంకర్లు పంపిస్తున్నారు. రాత్రి వేళల్లో కమర్షియల్ అవసరాల కోసం ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ట్యాంకర్ల బుకింగ్లు భారీగా పెరిగాయని చెబుతున్నారు. హైదరాబాద్పై వేసవికాలం ప్రభావం కనిపిస్తోంది.. బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో […]
Date : 13-05-2026 - 11:00 IST -
#Business
Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు
ఏకంగా 4 రెట్లు (4X) పెరగడం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఈ వృద్ధిలో అగ్రస్థానంలో నిలవగా, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం మరియు వరంగల్ వంటి నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2026 ప్రారంభ నెలల్లోనే హైదరాబాద్లో
Date : 12-05-2026 - 9:55 IST -
#Telangana
Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి
తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభాగాల్లో యువత, నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ తలసేమియా […]
Date : 10-05-2026 - 10:02 IST