Hyderabad
-
#Telangana
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ విభజన
GHMC తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను యథాతథంగా కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు […]
Date : 11-02-2026 - 12:08 IST -
#Telangana
హైదరాబాద్ లో మరో స్కామ్ బట్టబయలు.. ఏకంగా రూ.5 వేల కోట్లు!
భాగ్యనగరంలో వెలుగుచూసిన ఈ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. నిందితులు ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల ద్వారా భారీగా బెట్టింగ్లు నిర్వహిస్తూ, వచ్చిన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ (GST)ని ఎగ్గొట్టారు.
Date : 09-02-2026 - 4:28 IST -
#Sports
హైదరాబాద్లో అప్రిలియా RS457 ట్రాక్ డే
ఈ ట్రాక్ డే కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, అప్రిలియా యొక్క సరికొత్త శ్రేణి వాహనాల ప్రదర్శనకు వేదికైంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు, కాబోయే రైడర్లను ఒకచోట చేర్చి అప్రిలియా RS457 మరియు టువోనో 457 వంటి మోడళ్లను క్లోజ్-అప్గా వీక్షించే అవకాశం కల్పించారు.
Date : 07-02-2026 - 6:14 IST -
#Telangana
నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన పై అనుమానాలు ?
నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ అగ్నిప్రమాదం కేవలం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి
Date : 07-02-2026 - 5:28 IST -
#Telangana
నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఫైల్స్ దగ్దం
Forensic Science Lab హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో లోపల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడినట్లు అధికారులు […]
Date : 07-02-2026 - 4:52 IST -
#India
వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..
Bomb Threat వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే జీఎంకు పంపిన లేఖ కలకలం రేపుతోంది. హైదరాబాద్లో ఉంటున్న నలుగురు జిహాదీ టెర్రరిస్టులు బాంబు దాడులతో 250 మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, అగంతకుడి కోసం గాలిస్తున్నారు. వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు హైదరాబాద్లో జిహాదీ బృందం కుట్ర రైల్వే జీఎంకు అగంతకుడి లేఖ వందేభారత్ ట్రైన్లను లక్ష్యంగా చేసుకుని […]
Date : 07-02-2026 - 10:11 IST -
#Telangana
హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల సహకారంతోనే ఆరోగ్య రంగంలో శాశ్వత మార్పులు సాధ్యమవుతాయని ఈ ఫోరం స్పష్టం చేసింది. తకెడ ఫార్మాస్యూటికల్స్, బేయర్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, సామాజిక బాధ్యత (CSR) నిధులను కేవలం ఖర్చు చేయడమే కాకుండా, ఫలితాల ఆధారిత పరిష్కారాల వైపు మళ్లించాలని అభిప్రాయపడ్డారు
Date : 06-02-2026 - 6:21 IST -
#Cinema
అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా
Eesha Rebba ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాను పెట్టిన పోస్టు కింద అసభ్యకర కామెంట్లు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని చెబుతూ ఆ అకౌంట్కు సంబంధించిన వివరాలను అందించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈషా రెబ్బ వరంగల్కు చెందిన తెలుగు నటి. 2012లో […]
Date : 04-02-2026 - 4:44 IST -
#Business
బంగారం డిమాండ్ ఢమాల్
2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది.
Date : 30-01-2026 - 10:00 IST -
#Business
ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ
కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ హైదరాబాద్లో ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించి మరో కీలక మైలురాయిని సాధించింది. నల్లగండ్ల, కూకట్పల్లి, లేక్షోర్ వై జంక్షన్ మాల్ మరియు కొండాపూర్ ప్రాంతాల్లో ఈ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి.
Date : 29-01-2026 - 5:30 IST -
#Business
హైదరాబాద్లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం
ఈ ఆధునిక కేంద్రం వెస్ట్రన్ యూనియన్ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా AI ఆధారిత ఆవిష్కరణలు ప్లాట్ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపకల్పన చేయబడింది.
Date : 28-01-2026 - 5:30 IST -
#India
కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు, మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయా ?
ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఫిజికల్ బ్యాంకింగ్ అవసరాలు ఉన్న భక్తులు మరియు వ్యాపారవేత్తలు ఈ సమ్మె కారణంగా
Date : 27-01-2026 - 1:54 IST -
#Speed News
రూ. 26 వేలకే కారు అంటూ ప్రకటన..చివరకు ఏమైందంటే..?
Car Dealer Booked For Misleading Rs 26,000 Car Offer In Nacharam Hyderabad గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.26 వేలకే కారు అమ్ముతామని ప్రకటించిన ఒక పాత కార్ల వ్యాపారి, తన దుకాణం వద్దకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో చేతులెత్తేశాడు. వ్యాపారి మోసం చేశాడని గ్రహించిన జనాలు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దుకాణం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జనాలు […]
Date : 26-01-2026 - 4:32 IST -
#Business
తొలిసారిగా వింగ్స్ ఇండియా 2026లో పాల్గొననున్న శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్
పైలట్ శిక్షణా మౌలిక వసతులు ప్రాంతీయ విమాన కనెక్టివిటీ దేశీయ విమాన తయారీ సామర్థ్యాల విస్తరణపై దృష్టితో SAIPL ఈ అంతర్జాతీయ వేదికపై తమ శక్తిని ప్రదర్శించనుంది.
Date : 25-01-2026 - 5:30 IST -
#Telangana
మద్యం తాగి వాహనం నడిపారో, ఇక నోటీసులు అక్కడికే !!
మద్యం తాగి వాహనాలు నడిపేవారి వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటంతో, పోలీసులు కేవలం జరిమానాలు మరియు జైలు శిక్షలతోనే సరిపెట్టకుండా వారి సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం పడేలా ఉక్కుపాదం మోపుతున్నారు.
Date : 23-01-2026 - 2:45 IST