Hyderabad
-
#Telangana
Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏడెనిమిది నెలల పాటు ఎదురుచూసినట్లు తెలుస్తోంది. ఇంటి ముందు నుంచి వస్తే […]
Date : 08-05-2026 - 2:26 IST -
#Telangana
Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..
ప్రియుడు మొబైల్ ఫోన్కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమెకు వెంకటేశ్ అలియాస్ చందూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఏడాది […]
Date : 02-05-2026 - 11:59 IST -
#Telangana
HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ విషయాన్ని బాధితులకు వెల్లడిస్తూ జూలై 19, 2024 లోపు నివాసం ఉన్న వారిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తామని తెలిపారు. కబ్జాదారులపై కఠినంగా ఉంటూనే నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయిస్తామని రంగనాథ్ […]
Date : 02-05-2026 - 11:25 IST -
#Andhra Pradesh
పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పరామర్శించనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్లోని పవన్ నివాసానికి సీఎం వెళ్తారని సమాచారం. గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత […]
Date : 02-05-2026 - 10:44 IST -
#Sports
IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!
క్లాసెన్ ప్రదర్శనపై ఎస్ఆర్హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. "క్లాసెన్ ఫ్యాన్స్ కు దేవుడయ్యాడు" అంటూ పోస్ట్లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాడు
Date : 30-04-2026 - 11:05 IST -
#Telangana
BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!
ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దశాబ్ద కాలం పాటు పాలన సాగించిన ఈ పార్టీ ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయం. పాతికేళ్ల పండుగ వేళ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలకు సిద్దమవుతుంది
Date : 27-04-2026 - 9:57 IST -
#Telangana
Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!
మల్లారెడ్డి కుటుంబం గత కొంతకాలంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీతి రెడ్డి వరుసగా బీజేపీ అగ్రనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆమె మాత్రం తన పర్యటనలను కేవలం
Date : 24-04-2026 - 3:45 IST -
#Telangana
RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల శంకర్ గౌడ్ వంటి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం జేఏసీ నేతలను కలవరపెడుతోంది. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకూడదని జేఏసీ గట్టి నిర్ణయం
Date : 24-04-2026 - 1:15 IST -
#Andhra Pradesh
ఏపీ మాజీ సీఎం కన్నుమూత
టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
Date : 22-04-2026 - 1:03 IST -
#Special
ప్రియుడి కోసం ఎంత పని చేశావు?
నమ్మకంగా పనిచేస్తున్నాడనుకున్న వ్యక్తే యజమాని కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో యజమాని కుమార్తెను వంచించి, ఆమె నుంచి ఏకంగా కిలో బంగారు ఆభరణాలను కాజేశాడు. బ్రెయిన్ ట్యూమర్ అంటూ నాటకమాడి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి చైతన్యపురిలో టైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వద్ద 34 ఏళ్ల సాగర్ గత నాలుగేళ్లుగా మేనేజర్గా […]
Date : 22-04-2026 - 11:15 IST -
#Telangana
డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..
Hyderabad Minor Girl ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలింది. ఇన్స్టా వేదికగా డబ్బున్న అమ్మాయిలతో పరిచయం […]
Date : 20-04-2026 - 11:47 IST -
#Telangana
పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. ఆమెను భర్త శివకుమార్ ‘పెరుగు తింటే లావు అవుతావు’ అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను రాజేశ్వరి సీరియస్గా తీసుకుని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్బీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. […]
Date : 18-04-2026 - 12:14 IST -
#Sports
2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ధోనీకి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వేదిక. ఇక్కడ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు హోమ్ టీమ్ SRH బలంగా ఉన్నప్పటికీ, ధోనీ మైదానంలో ఉంటే గ్యాలరీలన్నీ పసుపు రంగులోకి మారిపోతాయనడంలో సందేహం లేదు.
Date : 17-04-2026 - 6:45 IST -
#Cinema
Actress Sajini : హైదరాబాద్లో మలయాళ నటిపై దాడి !!
నటి సజిని ఒకప్పుడు మలయాళం, తమిళం మరియు తెలుగు చిత్రాల్లో బిజీగా ఉండేవారు. ముఖ్యంగా నటి షకీలా నటించిన పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితులే. సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన నటి
Date : 16-04-2026 - 1:25 IST -
#Telangana
హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.
LPL Financial అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్ను ప్రారంభించారు. హైదరాబాద్లో ఇప్పటికే 450కి పైగా జీసీసీలు ఉండగా.. ఎల్పీఎల్ రాకతో నగరం గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా […]
Date : 16-04-2026 - 11:53 IST