Hyderabad
-
#Telangana
Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!
గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.
Date : 14-03-2026 - 8:09 IST -
#Cinema
అల్లు అర్జున్ హాలీవుడ్లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సాంకేతికంగా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగాలని […]
Date : 13-03-2026 - 11:31 IST -
#Business
Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన
కేవలం కుమారీ ఆంటీ మాత్రమే కాకుండా, హైదరాబాద్లోని అనేక చిన్న తరహా హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే సామాన్య వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని
Date : 12-03-2026 - 8:30 IST -
#Telangana
Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం సినిమా మరియు డిజిటల్ కంటెంట్ రంగానికి కల్పిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇలాంటి బహుళజాతి సంస్థలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Date : 12-03-2026 - 3:41 IST -
#Telangana
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం
Yashoda Hospital సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుపత్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆమె గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉంది. ఇదే అదనుగా […]
Date : 12-03-2026 - 1:15 IST -
#Telangana
Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి
నిందితుడు అరుణ్ కుమార్కు మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు మరియు యాకుత్పురకు చెందిన మీర్ ముజమ్మిల్ సహకరించారు. ముఖ్యంగా ముజమ్మిల్ అక్రమ ఆయుధాలకు నిలయమైన బీహార్లోని ముంగేర్ ప్రాంతానికి
Date : 11-03-2026 - 11:53 IST -
#Telangana
నేడు హైదరాబాద్కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana New Governor తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ కాగా, ఆయన నేడు సాయంత్రం 4.30 […]
Date : 10-03-2026 - 11:58 IST -
#Telangana
మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్లో చేప పిల్ల కలకలం
Beer Bottle Fish హైదరాబాద్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఈ సంఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్లోని జేపీ వైన్ షాపులో నిన్న ఓ కస్టమర్ కింగ్ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దానిని తాగేందుకు మూత తీయగా, అందులో చిన్న చేప పిల్ల కదులుతూ కనిపించింది. […]
Date : 07-03-2026 - 10:36 IST -
#Telangana
జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!
GHMC జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టేవారి భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను కట్టకుండా ఉన్నవారి జాబితాను రెడీ చేశారు. పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు నిర్దేశించుకున్న టార్గెట్ చేరుకోలేకపోవడంతో.. వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్లు చెల్లించకుండా ఉన్నవారిని గుర్తించి.. వారి ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించుకున్న అధికారులు.. వారి లిస్ట్ను సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) […]
Date : 06-03-2026 - 3:45 IST -
#Telangana
Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!
కూకట్పల్లిలోని నల్ల చెరువు అభివృద్ధి పనులు పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కేవలం 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువులో పూడికను తొలగించడంతో, దీని విస్తీర్ణం ఇప్పుడు తిరిగి 30 ఎకరాలకు పెరిగింది
Date : 05-03-2026 - 12:45 IST -
#Telangana
యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాన్ని తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక చర్యలు అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి
Date : 04-03-2026 - 12:30 IST -
#Telangana
హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
Bachupally Fire Accident హైదరాబాద్ బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఓ దుకాణంలో మొదలైన మంటలు, క్షణాల్లోనే పక్కనున్న షాపులకు వేగంగా వ్యాపించాయి. దుకాణాల్లో కలప, […]
Date : 04-03-2026 - 10:17 IST -
#Cinema
నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత
Shivaji Raja సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం మధురానగర్లోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వయోభారం కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి మృతితో శివాజీ రాజా కుటుంబం శోకసంద్రంలో మునిగింది. 1962లో భీమవరంలో జన్మించిన శివాజీ రాజా, 1985లో ‘కళ్ళు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి, హాస్యనటుడిగా, క్యారెక్టర్ […]
Date : 03-03-2026 - 11:42 IST -
#Telangana
Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !
నగర ప్రజల మంచినీటి అవసరాల కోసం జలమండలి నిర్మించతలపెట్టిన వాటర్ రిజర్వాయర్ కోసం, గత ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది
Date : 28-02-2026 - 4:30 IST -
#Telangana
Adulterated Ghee : హైదరాబాద్ హోటళ్లలో కల్తీ నెయ్యి..వెలుగు సంచలన నిజాలు
ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు హోటళ్లు కల్తీ నెయ్యిని వాడుతున్నట్లు తేలడం నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఐమాక్స్ సమీపంలోని ఓ పేరుమోసిన హోటల్లో సేకరించిన నెయ్యి నమూనాలు నాచారంలోని ల్యాబ్ పరీక్షల్లో 'అన్ సేఫ్' (ప్రమాదకరం) అని నిర్ధారణ అయ్యాయి
Date : 28-02-2026 - 1:09 IST