Chandrababu
-
#Andhra Pradesh
MLC Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ
‘జగన్ ప్రియ శిష్యుడు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ను తరిమికొట్టారు
Published Date - 01:28 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
AP : ఏపీ సీఎస్కు చంద్రబాబు ఫోన్
ఏపీలో పింఛన్ పంపిణీపై రాజకీయ రంగు అల్లుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయించవద్దని, ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది
Published Date - 01:15 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..!
ఎన్నికల నియమావళి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. వాలంటీర్లను పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలే ఈ జాప్యానికి కారణంగా పేర్కొంటున్నారు.
Published Date - 07:57 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
AP Politics : వాలంటీర్లపై ఈసీ నిర్ణయం.. చంద్రబాబుపై విషప్రచారం..
వాలంటీర్ల గురించి అందరిలో ఉన్న చెత్త భయాలు నిజమయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అనుకూలంగా ఉండేలా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై విషప్రచారం మొదలుపెట్టారు.
Published Date - 05:44 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
AP : పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం
పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది
Published Date - 04:30 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.
Published Date - 09:12 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
CBN : బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు మీకు కావాలా..? – చంద్రబాబు
మీ బాబాయ్ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడు.. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఉద్దేశించి బాబు ప్రశ్నలు సంధించారు
Published Date - 08:11 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 07:18 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీ మళ్లీ తన కోటను కైవసం చేసుకుంటుందా..?
ఏపీలో ఎన్నికలు రోజు రోజుకు హీటు పెంచుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు చేసి ప్రకటించాయి. టీడీపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే... తెలుగుదేశం పార్టీ (Telugu Desam Praty)కి ఆవిర్భావం నుంచి అనంతపురం కంచుకోట. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ (Congress), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లు పట్టును కొనసాగించినప్పటికీ, అనంతపురం మాత్రం టీడీపీకి ఎప్పటికీ ఉండే జిల్లా.
Published Date - 06:49 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్కు జెడ్ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
Published Date - 03:53 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Viral : ఎంత కష్టం వచ్చింది విజయసాయి రెడ్డి..!
2019 ఎన్నికల్లో నెల్లూరులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) కైవసం చేసుకుని తమ కోటగా మార్చుకుంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వంటి కీలక నేతలు తప్పుకోవడంతో నెల్లూరు జిల్లాలో 2024లో వైసీపీకి అవకాశాలు అంత ఆశాజనకంగా లేవు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరులో పార్టీ ప్రచారాన్ని నిర్వహించే పనిలో జగన్కు నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డిని నియమించారు.
Published Date - 09:41 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu : టీడీపీది విజన్ అయితే జగన్ది విషం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాయలసీమ ద్రోహి అని, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కోనసీమ కంటే రాయలసీమను ఎంతో అభివృద్ధి చేస్తానని శుక్రవారం హామీ ఇచ్చారు. ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన అశేష జనవాహినిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 45 రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Published Date - 08:25 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu: వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు
వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ వాలంటీర్లకు ప్రస్తుతం రూ.5000 వేతనం ఇస్తున్నారని,
Published Date - 07:30 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
AP Politics : ప్రచారంలో వైసీపీ ముందంజ..?
వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన 'మేమంత సిద్ధం' (Memantha Siddam) బస్సుయాత్ర నిన్న దీబగుంట్లకు చేరుకున్నది. బస్సుయాత్రలో మహిళలు, యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి స్టాప్లోనూ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అదేవిధంగా బుధవారం బస్సు ప్రొద్దుటూరు వైపు వెళ్లగా వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.
Published Date - 06:26 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
CBN-Prajagalam : జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత జగన్ ది – చంద్రబాబు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు
Published Date - 05:21 PM, Fri - 29 March 24